Breaking News

Daily Archives: May 4, 2025

Hyderabad Leads South India’s Energy Drive

– Hyderabad’s Role is Critical – Massive Potential for Savings – TSREDCO Pledges Full Support – A Call to Commercial Spaces – Nationwide Focus, Local Execution Hyderabad, Neti Patrika Prajavartha : As India braces for unprecedented summer temperatures and a surge in power demand, the Bureau of Energy Efficiency (BEE), under the Union Ministry of Power, has intensified its energy …

Read More »

వన్ టౌన్ వాగు సెంటర్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వన్ టౌన్ వాగు సెంటర్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ధ్వజస్తంభ దాత పోతిన వెంకట మహేష్, విజయలక్ష్మి దంపతుల స్వహస్తములతో దేవాదాయ శాఖ దేవస్థానం ఈవో వై. సీతారామయ్య సమక్షంలో దేవస్థాన అర్చకులు పరాశరం పవన్ కుమార్ చార్యు లు, మరియు విన్నకోట శ్రీనివాసరావు శర్మ పర్యవేక్షణలో మురికిపూడి మణిదీప్ శిష్య బృందముతో వైకాసన ఆగమొక్తముగా త్రయాణాహిక దీక్షతో జరుపుటకు శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుజ్ఞ అయి …

Read More »

భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి

-త్రాగునీరు,పారిశుధ్యం,విద్యుత్ సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలి -అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలి -జిల్లాలో అవసరాల మేరకు భద్రత చర్యలు ,సమాచార, సహాయ సహకారాల కేంద్రాలు పక్కాగా ఏర్పాటు చేయాలి ..రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి -అకాల వర్షం కారణంగా జిల్లాలో మరియు నూజివీడు నియోజకవర్గంలో మామిడి పంట నష్టం పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి , నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాలు కారణంగా అధికారులను అప్రమత్తంగాఉండాలని, పటిష్టమైన …

Read More »

నటరాజకు నాట్య వినోదం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాట్యచార్యుడు డాక్టర్ చింతారవి బాల కృష్ణ నృత్య శిక్షణలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించే కూచిపూడి నృత్య రంగ ప్రవేశం ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు కార్యక్రమంలో వల్లభజోస్యుల శ్రీదత్త ప్రదర్శించిన అంశాలు నేత్ర పర్వంగా సాగాయి. నర్తనగణపతి, చిందబరీశ్వర స్తవమ్, పదము, నగుమోము, ధిల్లానా అంశాలను ప్రదర్శించారు. నృత్య సంప్రదాయాన్ని పాటించి లైవ్ కార్యక్రమంగా సాగిన కార్యక్రమంలో నట్టువాంగం డాక్టర్ చింతారవి బాల కృష్ణ, గాత్రం సీహెచ్ …

Read More »

ప్రాణశక్తి పెంపుతో నొప్పుల తగ్గింపు… : డాక్టర్ మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరం లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన నొప్పులు పై అవగాహన సదస్సు లో యోగ శక్తీ సాధన సమితి వ్యవస్థాపచైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ పాల్గొన్నారు.మనలో వచ్చే నొప్పులకు రెండు ప్రధాన కారణాలు ఒకటి భాహ్య కారణాలు, రెండు అంతర కారణాలు. భాహ్యకారణాలు మూలంగా వచ్చే నొప్పులకు ఆయా ప్రాంతాలను ప్రాణశక్తి పెంపుతో నయం అవుతాయి. ఇలాంటి వాటికి సమయం ఎక్కువ కాలం పట్టవచ్చు కానీ రెండవ కారణమైన ఇంటర్నల్ రీజన్స్ మూలంగా …

Read More »

మైదాన గిరిజ‌న కులాల‌కు ప్రాతినిధ్యం ఏది?

-మైదాన‌ప్రాంత గిరిజ‌నుల‌కు త‌ర‌త‌రాలుగా అన్యాయం -ఎరుక‌లు, యానాదులు, చెంచులు కమ్మర్లు సుగాలీల‌కు టికెట్లు ఇవ్వ‌రా? -వారి స‌మ‌స్య‌లు అసెంబ్లీ దృష్టికి ఇక ఎలా వ‌స్తాయి? -మైదాన‌ప్రాంత గిరిజ‌న స‌ద‌స్సులో గ‌ళ‌మెత్తిన నేత‌లు ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజ‌నుల‌కు చ‌ట్ట‌ప‌రంగా ఇవ్వాల్సిన రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్నా… కొన్ని కులాలకు అస‌లు రాజ‌కీయ ప్రాతినిధ్యం లేకుండా పోతోంద‌ని ప‌లువురు నేత‌లు గ‌ళ‌మెత్తారు. ప్ర‌కాశం జిల్లా ఒంగోలులోని అంబేడ్క‌ర్ భ‌వ‌న్‌లో ఆదివారం మైదానప్రాంత గిరిజ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఇందులో ఎమ్మెల్సీ కుంభా ర‌విబాబు, బీఎస్సీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, …

Read More »

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ …

Read More »

ఈ నెల 05వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం-

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 05 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు …

Read More »

భగీరధుని స్ఫూర్తితో అనుకున్నది సాధించవచ్చు… : జిల్లా కలెక్టర్

-కలెక్టరేట్లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భగీరధుని స్ఫూర్తితో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భగీరథ మహర్షి జయంతి వేడుకల కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

రైతాంగానికి ఆప్త మిత్రుడులా అండగా ఉంటోంది కూటమి ప్రభుత్వం

-రైతుల పేరుతో కుంభకోణాలు చేసింది వైసీపీ ప్రభుత్వం -ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిపెట్టి వెళ్ళిపోయారు -జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో 20 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే పట్టించుకోలేదు -దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది జగన్ తీరు -కూటమి పాలన మొదలైన 10 నెలల్లో 48.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ -ఇప్పటి వరకూ రూ.11 వేల కోట్లు జమ చేశాము -ఈ వాస్తవాలను అంగీకరించలేని విచిత్ర …

Read More »