Breaking News

Daily Archives: May 31, 2025

మాది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం

-ఏడాదికి రూ.34 వేల కోట్లు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే -3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు అకౌంట్లో జమ చేస్తాం -జూన్‌లో అన్నదాత, తల్లికి వందనం పథకాలు ప్రారంభం -నరేగా పనులు పూర్తి చేసి గ్రామాల్లో వెలుగులు నింపుతాం -ఏపీలో సీబీఎన్ ఉన్నాడు…పెట్టుబడులతో రమ్మని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చా -ప్రతినెలా 1వ తేదీ నుంచి 15 వరకు దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ -దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దే అందజేత -రేషన్ వద్దనుకున్న వారకి డీబీటీ పద్దతిలో నగదు చెల్లింపు -గత పాలకులు స్కీముల …

Read More »

‘పరమేశ్వరి మొబైల్స్‌’ ఎ టూ జడ్‌ మొబైల్‌ యాక్సరీస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ఏలూరురోడ్డులోని సోనోవిజన్‌ సమీపంలోగల దాసువారి వీధిలోగల ‘పరమేశ్వరి మొబైల్స్‌’లో ఎ టూ జడ్‌ మొబైల్‌ యాక్సరీస్‌ అందుబాటులో వున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు రాజపురోహిత్‌ భరత్‌, గణేష్‌, విజయ్‌లు మాట్లాడుతూ తమ వద్ద మొబైల్స్‌కి కావలసిన అన్ని రకాల మొబైల్‌ యాక్సరీస్‌, మొబైల్‌ టచ్‌ స్క్రీన్‌, మొబైల్‌ కవర్స్‌, స్క్రీన్‌ గార్డ్స్‌ 5డి గ్లాసులు, గొరిల్లా గ్లాస్‌లు, కెమెరా లెన్స్‌, ఛార్జర్లు, ఛార్జింగ్‌ వైర్లు, స్పీకర్లు, ఇయర్‌బడ్స్‌, ఇయర్‌ఫోన్స్‌, ఎ టూ జడ్‌ మొబైల్‌ యాక్సరీస్‌ …

Read More »

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఎవరికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నావ్..? -అసమర్థుడువనే ప్రజలు నిన్ను ఓడించినందుకా..? -నమ్మి ఓటేసిన ప్రజలను, కన్నతల్లిని, చెల్లెళ్లను మోసం చేశావ్ -అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు -12 నెలలో కాలంలో ఎంతో అభివృద్ధి చేశాం… -ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలనూ నెరవేర్చాం -కొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అమలు -ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం -12 నుంచి 71 వేలకు పైగా స్పౌజ్ పెన్సన్లు …

Read More »

దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేయాలి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దివ్యాంగులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే వారు న్యాయపరమైన హక్కులను పొందవలసి ఉందన్నారు. శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దివ్యాంగుల పెన్షన్ రూ. 3000 నుండి రూ. 6000 కు …

Read More »

నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదు… : రజనీకాంత్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50 వేల రూపాయలు దొరికినవి, అతను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును పోలీసు అధికారికి ఇచ్చి “నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది దీని యజమాని ఎవరో కనుగొని దానిని తిరిగి వారికి ఇవ్వండి” అని అన్నాడు. దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదని …

Read More »

సీఎం ఆదేశించారు.. కలెక్టర్ అందించారు…

-చిన్నారుల చిరు కోరిక తీర్చిన ముఖ్యమంత్రి కాట్రేనికోన/అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పర్యటనలో భాగంగా ప్రజావేదిక వద్ద అదే గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ముఖ్యమంత్రి ని కలిసి క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ కిట్ ఇప్పించవలసిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నారులను ఆప్యాయం గా పలుకరించి ..వెంటనే జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను చిన్నారులకు క్రికెట్ కిట్ అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు …

Read More »

P4 ప్రభుత్వ లక్ష్యం మొట్ట మొదటిసారిగా ఆగిరపల్లి గ్రామంలో నెరవేర్చిన మంత్రి కొలుసు పార్థసారధి

-ఉదయం 8 గంటలకే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను ఆప్యాతగా పలకరిస్తూ యోగ క్షామాలు తెలుసు కొంటూ పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి -కొత్తగా మంజూరైన స్పాఉజ్ పింఛన్లు అందజేసిన మంత్రి కొలుసు పార్ధ సారధి -ఆగిరపల్లి మండలంలో 9425 మందికి గాను, సుమారు, రూ,4,12,9,950,కోట్ల పింఛన్లు పంపిణీ ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లో సచివాలయం సిబ్బంది చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మికంగా పరిశీలించి స్వయంగా …

Read More »

పది రోజుల్లోనే లక్ష్యసాధనలో సగం దాటిన యోగాంధ్ర

-కోటి మందికి పైగా పేర్లు న‌మోదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు నమోదు చేసుకునే వారి సంఖ్య నమోదు ప్రారంభించిన పది రోజుల్లోనే లక్ష్యసాధనలో సగానికి పైగా దాటింది. ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములను చేయాలని ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకోగా శుక్రవారం నాటికే ఇందులో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కోటిమందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి 2 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమాను …

Read More »

పెద్దాపురం పార్టీ కార్యక్రమాలలో మంత్రి నాదెండ్ల మనోహర్

పెద్దాపురం, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం పెద్దాపురం లో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ప్రజా క్షేమమే లక్ష్యంగా నిలబడతారు. పార్టీ కోసం నిలిచిన కార్యకర్తల్ని, నాయకుల్ని ఎన్నడూ మరచిపోరు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారు. ప్రజలు కూటమి పట్ల ఎంతో విశ్వాసం కనబరిచారు. వారి …

Read More »

అందుబాటులో డీఎస్సీ హాల్ టికెట్లు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీ 2025 పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది . జూన్ 6 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి 12:00 గంటలవరకు, మధ్యాహ్నం 2:30 నుండి 5:00 గంటల వరకు ప్రతిరోజూ రెండు సెషన్ల లో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాన్ …

Read More »