Breaking News

Daily Archives: May 18, 2025

ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి

-ఎన్ని జన్మలెత్తినా తెలుగుజాతిలోనే పుట్టాలని కోరుకుంటా -భవిష్యత్‌లో అమరావతి, హైదరాబాద్ సిటీలు మొదటి, రెండవ స్థానంలో ఉంటాయి -తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శం -400 ఛానళ్లతో తిరుగులేని శక్తిగా తెలుగు వన్ -సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం..దీనిపై నియంత్రణ అవసరం. -తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి ఉంటుందని, నాలెడ్జ్‌ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్‌లో తెలుగుప్రజలు ముందుండాలని …

Read More »

కడప యువతకు మార్గదర్శిగా “P4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్”

-సోమవారం శంఖుస్థాపన చేయనున్న జిల్లా ఇంచార్జి మంత్రి సవిత -రూ.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న P4 స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ -జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి కడప, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక ప్రగతికి, యువతలో ఆవిష్కరణకు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన “స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్” నిర్మాణానికి శంఖుస్థాపన జరగనుంది. ఈ కేంద్రాన్ని కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రి సవిత శంఖుస్థాపన చేయనున్నారని, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి …

Read More »

చాట్రాయి లో ఉత్సాహంగా తిరంగా యాత్ర

-సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నినదించిన చాట్రాయి -సైనికా సలాం అంటూ సాగిన తిరంగ యాత్ర -భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగా ర్యాలీ ఒక చిహ్నం -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సరిహద్దులో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లే భారత భూభాగంలో మనందరం ఆనందంగా జీవిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆపరేషన్ సిందూరు కు మద్దతుగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన …

Read More »

BEE Leads National Drive to Promote 5-Star Rated Air Conditioners

-Centre urges all States and SDAs to prioritize adoption of BEE’s 5-Star Rated Air Conditioners. -The initiative aims to reduce peak power demand, enhance energy efficiency, and lower electricity bills for consumers. -BEE requested Manufacturers to submit a comprehensive action plan report for driving adoption of EE Appliances. Vijayawada, Neti Patrika Prajavartha : In a proactive step to address surging …

Read More »

కౌలు రైతులకు పూర్తిసబ్సిడీతో సర్టిఫైడ్ పంటల విత్తనాలు తక్షణమే అందజేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ మొదటి వారం నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కౌలురైతులు పంటల పండించాలంటే నాణ్యత కలిగిన విత్తనాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు నేడు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాగు ప్రణాళికను ప్రకటించి సాగుకు అవసరమైన అన్ని రకాల పంటలకు సంబంధించిన నాణ్యత కల్గిన సర్టిఫైడ్ విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ …

Read More »

సిట్ విచారణతో జగన్ రెడ్డి గుండెల్లో గుబులు మొదలైంది

– అధికారం అండతో వేల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టారు – గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో టిడిపి అవినీతిపై పోరాటం సాకారమైంది. – సంస్థాగతంగా టిడిపి అత్యంత బలమైన పార్టీ – కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది – జగన్ రెడ్డి పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగింది – దొంగలు దొరికిపోయి నేడు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు – తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు …

Read More »

సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు, డివిజనల్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో అందరు జిల్లా అధికారులు కలెక్టరేట్ నందలి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి, అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కు సంబంధిత అన్ని శాఖల అధికారులు ప్రతి …

Read More »

మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు చేతుల మీదగా మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో మరియు డాక్టర్ పాశం సునీల్ కుమార్, శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గం, డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కాలేజ్, LAQSH (లక్ష్) పౌండేషన్ సహాయ సహకారంతో, 20-05-2025 తేదీన అనగా ఈ మంగళవారం, ఉదయం 8 గంటల నుంచి గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల (DRW Degree College, Gudur) నందు …

Read More »

వేసవి లో తీర్ధ యాత్రలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి లో తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఈ నెల 22వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు మూడు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు. ప్యాకేజీ 1: (దివ్య దక్షిణ యాత్ర తో జ్యోతిర్లింగం- SCZBG42) ఈ …

Read More »