-చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (చేనేత & జౌళి ) ఆర్పి సిసోడియా అధ్యక్షతన ఆప్కో , లేపాక్షి సంస్థల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు సంస్థల ప్రస్తుత పనితీరు, అభివృద్ధి అవకాశాలపై సమగ్రంగా చర్చించారు. మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ సంస్థల కార్యకలాపాల ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఆప్కో, లేపాక్షి …
Read More »Daily Archives: May 9, 2025
ఎపి మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మొకాళ్ళపై నిరసన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల జీతం పెంపుదల కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ మూడవ రోజు మొకాళ్ళపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు పిట్టా మహేష్బాబు, ప్రధాన కార్యదర్శి ఎం.డి.గౌస్లు మాట్లాడుతూ… అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు డ్రైనేజీ, పార్క్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ రూ. 29,200, నాన్ …
Read More »సూర్యలంక-వోడరేవు కోస్టల్ బీచ్ కారిడార్ అభివృద్ధిని సూచించిన AP చాంబర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూర్యలంక (బాపట్ల జిల్లా) మరియు వోడరేవు (చిరాల, ప్రకాశం జిల్లా) మధ్య కోస్టల్ బీచ్ కారిడార్ అభివృద్ధిని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (AP చాంబర్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రాతినిధ్యాన్ని సమర్పించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పర్యాటక మరియు సంస్కృతి) అజయ్ జైన్, IAS కి పంపిన ఒక కమ్యూనికేషన్లో, AP చాంబర్స్ అధ్యక్షుడు శ్రీ పొట్లూరి భాస్కర రావు ఈ సుందరమైన 20-కి.మీ తీరప్రాంతం యొక్క గణనీయమైన …
Read More »వేసవిలో పుణ్యక్షేత్రాలకు ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్ సీటీసీ ప్రత్యేక భారత్ గౌరవ్ వేసవి సీజన్లో దక్షిణ భారత దేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునే ప్రయాణికుల కోసం ప్రత్యేక పర్యాటక రైళ్లు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సత్యకిశోర్ తెలిపారు. శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్ సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఏరియా మేనేజర్ రాజాతో కలిసి బ్రోచర్ ను …
Read More »ఒక్క వీధి వ్యాపారికి కూడా అన్యాయం జరగకుండా అన్ని చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం బీసెంట్ రోడ్డులో అస్తవ్యస్తంగా ఉన్న వ్యాపారాల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పాదచారులు సైతం నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు, వీధి వ్యాపారుల జీవనోపాధికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చైర్మన్గా ఏర్పడిన టౌన్ వెండింగ్ కమిటీ ఒక స్పష్టమైన మరియు యోచనాత్మక ప్రణాళికతో వారిని ఒక క్రమపద్ధతిలో …
Read More »వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చెయ్యండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చెయ్యాలని దక్షిణాది రాష్ట్రాలకు విజ్ఞాన యాత్రలో వెళ్ళిన కార్పొరేటర్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రని కోరారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో శుక్రవారం సాయంత్రం కమిషనర్ ని కలిశారు. విజ్ఞాన యాత్రలో భాగంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని బెంగళూరు, మైసూరు, మదురై, నాగర్ కోయిల్, తిరువనంతపురం, కొచ్చి నగరపాలక సంస్థలలో పరిశీలించిన వినూత్న ప్రాజెక్టులను కమిషనర్ ధ్యాన చంద్రకు పవర్ …
Read More »నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యాన చంద్ర శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, పట్టణ ప్రణాళిక శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యలు, రహదారి కిక్కిరిసిన ప్రాంతాలు, అవరోధాలపై చర్చించారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ఏడీసీపీ) ప్రసన్న …
Read More »గుంటతిప్ప డ్రైన్ డీసిల్టింగ్ పనులు వేగవంతం
-విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పర్యవేక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గుంటతిప్ప డ్రైన్, ఆటోనగర్, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుండెతిప్ప డ్రైన్లో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించి పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, రానున్నది వర్షాకాలము అయినందున ఎప్పటికప్పుడు డిసీల్టింగ్ పనులు పూర్తిచేసి వర్షపునీరు వెనక్కి రాకుండా కాలువలోనే ప్రవాహం అయ్యేటట్టు …
Read More »ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ఖచ్చితంగా పాటించాలి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్రైడే డ్రె డే పురస్కరించుకొని శుక్రవారం నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, రామకృష్ణాపురం నందు మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటి లోపల, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి, వ్యాధుల సంక్రమణ పై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా నినాదలు …
Read More »జవాన్ మురళి నాయక్ వీరమరణం చెందడంపై అవినాష్ దిగ్భ్రాంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జమ్మూకాశ్మీర్ లో తెలుగు జవాన్ మురళి నాయక్ వీరమరణం చెందడంపై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జవాన్ మురళి నాయక్ చిత్ర పటానికి వైసీపీ శ్రేణులతో కలిసి దేవినేని అవినాష్ పుల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోవొత్తులతో ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.దేశ భద్రతలో ప్రాణాలు పుగొట్టుకుని వీరమరణం పొందిన మురళి నాయక్ త్యాగాలు మర్చిపోలేము అని …
Read More »
Prajavartha Online Telugu News