విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమరసత సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవం శనివారం రామకృష్ణ పురం ఫ్లై ఓవర్ కింద నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్యెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఆ శ్రీనివాసుని కళ్యాణం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం – సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆ స్వామివారి ఆశీస్సుల తో రాష్ట్రం …
Read More »Daily Archives: May 24, 2025
వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు
-టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం -డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీ -2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ -మోదీ ధీరత్వం, అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయం -నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు -ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూప్రింట్ ప్రజంటేషన్… ఇతర రాష్ట్రాలకు నమూనా అని ప్రశంసించిన ప్రధాని ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు …
Read More »నేడు ఘంటసాల సంగీత కళాశాలలో సాంస్కృతిక నృత్యాలు, భక్తి గీతాల పోటీలు
-శ్రీ దుర్గా అమ్మవారి విశ్వ జనని భక్తజన సంఘం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా అమ్మవారి విశ్వ జననీ భక్త జన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు మేజర్ కౌత సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ సర్వ జీవులలో అంతరంగిక శక్తిగా శ్రీ దుర్గా మాత కొలువై ఉన్నదని అమ్మవారి శక్తిని అందరూ గ్రహించి పూజించ డం ద్వారా అమ్మవారి అను గ్రహాన్ని పొందవచ్చు అన్నారు. విశ్వజనని …
Read More »తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
-ఆంధ్రప్రదేశ్ లో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారా? -గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారు -ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు… సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి -కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు… సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో …
Read More »ఏ గ్రేడ్ నల్లబర్లీ పొగాకును రూ.13వేలకు, లో గ్రేడ్ ను రూ.7నుంచి 8వేలకు కొనుగోలు చేయాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏ గ్రేడ్ నల్లబర్లీ పొగాకును క్వింటా రూ.13 వేలకు, లో గ్రేడ్ ను రూ.7వేల నుంచి రూ.8వేలకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.వీరారెడ్డి, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి బాబురావు,ప్రకాశం రైతు సంఘం జిల్లా నాయకులు చెరుకూరి వాసు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నల్ల బర్లీ పొగాకు సాగుకు ఎకరానికి లక్ష నుంచి 1,20,000 వరకు ఖర్చు అవుతుందని,10 …
Read More »త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు -త్వరలో అక్రమ కేసుల మాఫీనా నిర్ణయం -రాయలసీమ అభివృద్ధే సీఎం చంద్రబాబు ధ్యేయం -కడప మహానాడు విజయంతం చేద్దాం : మంత్రి సవిత పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ అభివృద్ధికి కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామని, త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై గత …
Read More »వేగవంతంగా గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామని, గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల్లో 3.15 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించడానికి శంకుస్తాపన చేయడం జరిగిందని నగర మేయర్ కోవేలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 54, 56 డివిజన్లలో 2.43 కోట్లతో మరియు పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 72.20 లక్షలతో సి.సి రోడ్లు, సి.సి డ్రైన్లు మరియు త్రాగునీ పైప్ లైన్లు ఏర్పాటు చేయుటకు తూర్పు నియోజకవర్గ …
Read More »వ్యర్ధాలను రోడ్ల పై వేయకుండా డస్ట్ బిన్నులను ఉపయోగించుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో హోల్ సేల్ మార్కెట్లలో ఆశీలు వసూళ్ళకు టెండర్ పొందిన వాళ్ళు నిర్దేశిత ప్రాంతంలోనే ఆసీల్లు వసూళ్లు చేయడంతో పాటు ఆయా ప్రాంతాలలో వ్యర్ధాలను కూడా వారే తొలగించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారితో కలిసి బండ్ల బజార్ (హోల్ సేల్ ఫ్రూట్ మార్కెట్), లాలాపేట, పట్నంబజార్, ఆదర్శ్ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా పై అందిన …
Read More »రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై ప్రతినిధులతో సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ తో కలిసి శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై ఆర్ అండ్ బి, మున్సిపల్ , పోలీస్ …
Read More »విదేశాలలో ఉద్యోగ అవకాశాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రీస్ దేశం నందు ఐటి మరియు టెలికం సేవల కింద విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న పురుష అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కొండా సంజీవరావు తెలియజేశారు. కావున విదేశాల్లో ఉద్యోగ చేయాలని ఆసక్తి ఉన్న యువకులు ఈ క్రింద తెలియజేసిన అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి దిగా కోరుచున్నాము అర్హత ప్రమాణాలు: • ఉద్యోగ పాత్ర : …
Read More »
Prajavartha Online Telugu News