ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశంజిల్లా ఒంగోలులోని జిల్లా భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ శివకిషోర్ ని ఆంధ్రప్రదేశ్ భారతీయ మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్. ఖలీఫాతుల్లా బాషా కలవడం జరిగింది. ఈ సందర్బంగా వారి మధ్యన జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు చర్చకు రావడం జరిగింది. అలాగే కార్మికులకు ముఖ్యంగా అవసరమైన కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ -శ్రమ్ కార్డులను వారికి అందజేయడం ద్వారా వారి సంక్షేమానికి తోడ్పాటును అందించాలని నిర్ణయం …
Read More »Daily Archives: May 15, 2025
30 రోజుల్లో పరిశ్రమలకు భూ కేటాయింపు – కొండపల్లి శ్రీనివాస్
-ఎంఎస్ఎంఈలు గేమ్ చేంజర్ కాబోతున్నాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎంఎస్ఎంఈ పార్కులలో భూమి కేటాయింపులను కేవలం 30 రోజులలో పూర్తి చేయాలని రాష్ట సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పార్క్ లలో మౌలిక సదుపాయాలను మరింత వేగంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. రాష్ట్రంలోని ప్రతిపాదిత 175 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కులలో జరుగుతున్న మౌలిక సదుపాయాల …
Read More »స్వచ్ఛ పల్లెలతోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యం
-డ్వాక్రా మహిళలకు గ్రామాల్లో ‘తడి చెత్త’ నిర్వహణ బాధ్యత -ఏజెన్సీలు ‘పొడి చెత్త’ను సేకరించేలా త్వరలో టెండర్లు -అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -‘సర్క్యులర్ ఎకానమీ పాలసీ’ రూపొందించాలని నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాల సమర్ధ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రతీరోజూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్ట్గా మార్చేలా, పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలని చెప్పారు. ఇందుకు …
Read More »దర్తీ ఆబా జంజాతియా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(DAJGUA) స్కీమ్ నందు జిల్లాలో మూడు తాండలను ఎంపిక చేయడం జరిగినది.
-జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : దర్తీ ఆబా జంజాతియా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(DAJGUA) స్కీమ్ నందు జిల్లాలో మూడు తాండలను ఎంపిక చేయడం జరిగినది. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు ప్రకటనలోని సారాంశం క్రింది విధంగా ఉన్నది. భారత ప్రభుత్వం దర్తీ ఆబా జంజాతియా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(DAJGUA)ను ప్రారంభించింది, ఇది జిల్లా గిరిజన సమాజాల సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి 17 లైన్ శాఖల కలయిక ద్వారా 25 అంశాలపై దృష్టి …
Read More »అందరికీ ఉద్యోగ అవకాశాలు అద్భుతం..
-మంత్రి కొల్లు రవీంద్ర -జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కృష్ణా యూనివర్సిటీలో అచీవర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా విశ్వవిద్యాలయం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా విశ్వవిద్యాలయంలో ఫార్మసీ, ఇంజినీరింగ్ విద్యార్ధులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడం అద్భుతం అని రాష్ట్ర గనులు , భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. గురువారం డా బిఆర్ అంబేడ్కర్ అకడమిక్ బ్లాక్ లోని రవీంద్రనాథ్ ఠాగూర్ సమావేశపు మందిరంలో మొదటిసారి ఏర్పాటు చేసిన …
Read More »జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు
-నీటి సమస్యను అధిగమిచ్చేందుకు కృష్ణానది నుంచి పైప్ లైన్ నిర్మాణం -రూ.2.40 కోట్ల విలువైన ఆకుమర్రు సమగ్ర రక్షిత నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర తరకటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం ఆయన తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద ఆకుమర్రు సమగ్ర రక్షిత నీటి సరఫరా అభివృద్ధి పనులు …
Read More »రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు
-కూటమి ప్రభుత్వ పాలసీలతో పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థల ఆసక్తి -సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం -19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం -ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు -ఇప్పటివరకు 6 ఎస్ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం -వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షణ …
Read More »మద్యం కుంభకోణంలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరూ తప్పించుకోలేరు
-ఢిల్లీ మద్యం కుంభకోణంలో వందకోట్లకే అక్కడి సీఎం, డిప్యూటీ సీఎంలు అరెస్ట్ అయ్యారు -ఏపీలో వేల కోట్ల కుంభకోణం జరిగింది.. సిట్ విచారణలో నిజాలు బయటకు వస్తున్నాయి -అందుకే అబద్దపు రాతలతో జగన్ రెడ్డి మీడియా విషం చిమ్ముతుంది -నాన్ డ్యూటీ లిక్కర్ ను ప్రభుత్వ షాపుల్లో అమ్మి… ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు -పేరున్న బ్రాండ్ లను తరిమికొట్టి.. సొంత బ్రాండ్ లకు ఆర్డర్లు ఇచ్చుకొని కమీషన్ లు దోచుకున్నారు -నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారు -నేడు మద్యం అమ్మకాలపై …
Read More »భూముల రికార్డులు సమస్యలేకుండా ఉండటానికి అన్ని రాష్ట్రాల్లో భూముల రీసర్వే…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశంలో ప్రజలకు భూమి గౌరవం, సెంటిమెంట్, ఆర్థిక భరోసా ఇస్తుందని, అటువంటి భూముల రికార్డులు సమస్యలేకుండా ఉండటానికి అన్ని రాష్ట్రాల్లో భూముల రీసర్వే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్ లో కేంద్ర గ్రామీణాభివృధ్ది మంత్రిత్వ శాఖ, భూ వనరుల విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా సర్వే, …
Read More »రెండు రోజుల నేషనల్ వర్క్ షాప్
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపడుతున్న భూముల సర్వే / రీ సర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అధ్యయనం చేసేందుకు 31 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులకు కేంద్ర గ్రామీణాభివృద్ది , కమ్యూనికేషన్ శాఖ ద్వారా స్థానిక ఐటీసీ వెల్కమ్ హోటల్ రెండు రోజుల నేషనల్ వర్క్ షాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని …
Read More »
Prajavartha Online Telugu News