-చౌక దుకాణాల అసోసియేషన్ ప్రతినిధులు మరియు MDU ఆపరేటర్స్ తో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త ప్రతి కుటుంబానికి సంక్షేమం చేర్చాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్ నందు ఈ రోజు చౌక దుకాణాల సంఘం ప్రతినిధులు మరియు MDU ఆపరేటర్స్ తో సమావేశం జరిగింది. రాష్ట్రంలో చాలా పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ప్రభుత్వం …
Read More »Daily Archives: May 15, 2025
ఎంపీ గురుమూర్తి ని కలిసిన ఓడూరు గిరిధర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి నియమితులయ్యారు ఈ సందర్బంగా గురువారం తిరుపతి ఎంపీ గురుమూర్తి ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More »పేదల మంచి కోరే మనందరి మంచి ప్రభుత్వం… MLA బొండా ఉమ
-2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం కింద ఏడాదికి రూ.15,000ల ఆర్థిక సాయం, బడులు తెరవడానికి ముందే జూన్ 12 నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఆర్థిక సాయం తెలుగుదేశం ప్రభుత్వం అందించనుంది – MLA బొండా ఉమ -జూన్ నెల 12 వతేది నుంచి లబ్ధిదారులకు కొత్త పింఛన్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 60 డివిజన్ వాంబే కాలనీ కళ్యాణ మండపం నందు గురువారం డివిజన్ తెలుగుదేశం …
Read More »తిరుపతి ఆర్ఏంఎస్ సేవల నిలిపివేతపై ఉద్యోగుల ఆందోళన… : ఎంపీ గురుమూర్తి కేంద్రానికి లేఖ
-తపాలా సేవల మెరుగుపరచే దిశగా నిర్ణయమన్న కేంద్రం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ ఎక్స్ప్రెస్లో టిపి-25 ఆర్ఏంఎస్ విభాగాన్ని నిలిపివేసిన కేంద్ర తపాలా శాఖ నిర్ణయంపై తిరుపతి ఆర్ఏంఎస్ డివిజన్కు చెందిన పోస్టల్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్పు తిరుపతి ప్రాంతంలో తపాలా సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న తిరుపతి ఆర్ఏంఎస్ డివిజన్కు ఈ నిర్ణయం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు …
Read More »వైద్యులు, సహాయ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశం
-గత ప్రభుత్వ నిర్వాకంతో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల్లో నెలకొన్న అవినీతికి అడ్డుకట్ట వేయాలి -ఆయుష్ వైద్య సేవల్ని మరింత విస్తృతం చేయాలి -ఔషధ, సుగంధ మొక్కల సాగు పెంపుపై దృష్టి పెట్టాలి -మెరుగైన వైద్య సేవల కోసం వివిధ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేయాలి -గత 11 నెలలుగా 9 విభాగాల పనితీరుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ 7 గంటల పాటు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి త్వరలో ఏడాది పూర్తి కానున్నందున వైద్య,ఆరోగ్య …
Read More »ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం
-మంత్రి సత్య కుమార్ కు చెక్కును అందజేసిన “తిరుమల గుబ్బా చౌల్ట్రీ” స్వచ్ఛంద సంస్థ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశం రక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న భారత సైన్యం కోసం ” తిరుమల గుబ్బా చౌల్ట్రీ ” స్వచ్ఛంద సంస్థ వారు ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేశారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని …
Read More »డెంగ్యూ పోస్టర్స్ ఆవిష్కరన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మరియు మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లో డెంగ్యూ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి సమర్ధ వంతమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి గత సంవత్సరం తో పోల్చి …
Read More »గ్రామ రెవెన్యూ అధికారుల కేడర్ స్ట్రెంత్ తగ్గకుండా చర్యలు తీసుకోవాలి… : భూపతిరాజు రవీంద్ర రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ ని వారి క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు. ఈ సందర్భంలో చీఫ్ సెక్రటరీ తో ప్రస్తుతం రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో జరుగుతున్న క్లస్టర్ విధానంలో లోపాలను చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో గ్రామ సచివాలయాలను తీసుకు రావడం జరిగింది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయాలను ఇప్పుడు జనాభా ప్రాతిపదికన …
Read More »ఉద్యోగుల ఐక్యతే సమస్యలు పరిష్కారానికి పునాధులు వేస్తాయి…
-ఏపీ జేఏసీ అమరావతి క్యాపిటల్ యూనిట్ నూతన చైర్మన్ గా పి.రవిప్రసాధ్ మరియు అసోషియేట్ చైర్మన్ గా విజయ రాఘవ ఏకగ్రీవంగా ఎన్నిక -బొప్పరాజు వెంకటేశ్వర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న అన్నివర్గాలు ఉద్యోగుల హక్కుల సాధనకోసం నిరంతరం పనిచేస్తున్నది ఒక్క ఏపి జేఏసి అమరావతి నాయకత్వం మాత్రమే నని, అందులో ప్రభుత్వ ఉధ్యోగులకు ప్రధాన భూమిక పోషిస్తున్న అన్ని డిపార్టుమెంటులకు చెందిన “ప్రధాన కార్యాలయాలలో (హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్)” లలో పనిచేస్తున్న సిబ్బంది ముఖ్యమని భావించి, నేడు …
Read More »రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ విద్యార్ధుల విజయ భేరి
-బీసీ విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు గుర్తింపే ఈ సన్మానాలు -జూన్ 15 న తల్లికి వందనం ద్వారా రూ. 15,000 అందజేత -జూన్ నుంచి అన్ని హాస్టల్స్ లో సన్న బియ్యంతో భోజనం -200 మందికి సర్టిఫికెట్స్, మెమొంటోలు, 22 మందికి నగదు పురస్కారాలు -ఎస్. సవిత, రాష్ట్ర బీసీ, ఈడబ్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బీసీ విద్యార్ధుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లే నేటి పదవ తరగతి, …
Read More »
Prajavartha Online Telugu News