విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీలింగ్ ల్యాండ్స్కు సంబంధించిన కేసులలో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారుల( ఆర్డివో)ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. నగరలోని కలెక్టరేట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సీలింగ్ ల్యాండ్స్ కేసుల పై తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై విజయవాడ నందిగామ తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏపి ల్యాండ్ రిఫార్మ్స్ (సి.ఓ.ఎ.హెచ్) యాక్ట్, 1973 ప్రకారం ఆర్.డి.ఓ లు …
Read More »Daily Archives: May 15, 2025
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కీర్తిస్తూ 5 వేల మందితో తిరంగా ర్యాలీ…
-ర్యాలీకి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి హాజరు… -భారత్ మాతాకు జై అంటూ మారుమ్రోగేలా ఏర్పాట్లు… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గామ్లో భారతీయులపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్పై చేసిన ఆపరేషన్ సిందూర్ విజయం కావాడాన్ని కీర్తిస్తూ విజయవాడ నగరంలో ఐదు వేల మందితో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ర్యాలీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని …
Read More »పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేలా కొండపల్లి బొమ్మల కేంద్ర అభివృద్ధి…
-కొండపల్లి ఖిల్లా బొమ్మల కేంద్రాలను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుదాం… -కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేలా కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మల తయారి కేంద్రాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు తెలిపారు. కొండపల్లి బొమ్మల తయారీ కాలనీ వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు, కొండపల్లి ఖిల్లా అభివృద్ధి పై …
Read More »దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ నివారణ సాధ్యం…
-మురుగు నీటి నిల్వలను ఆరికట్టి దోమలను నివారిద్దాం… -ప్రజల భాగస్వామంతోనే డెంగ్యూ నివారణ సాధ్యం… -జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్టగలుగుతామని అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి ప్రబల కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. ఈనెల 16 తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ వ్యాధి నివారణకు చేపట్టాల్సిన …
Read More »గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్ పై శ్రద్ధ వహించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్ పై శ్రద్ధ వహించండని విజయవాడ నగరపాలకు సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు ప్రజారోగ్య విభాగం అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రెటరీల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శానిటేషన్ సెక్రటరీ లందరూ కచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి వర్కర్ల హాజరును చూసుకోవాలని మూడు నెలల కంటే ఎక్కువగా …
Read More »నగరంలో ఉన్న వీధి వ్యాపారస్తులందరిని సర్వే చేయాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఉన్న వీధి వ్యాపారస్తులను సర్వే చేయాలనిbవిజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం నగరంలో జరుగుతున్న వీధి వ్యాపారస్తుల సర్వేలో కమిషనర్ పాల్గొన్నారు. అక్కడ వీధి వ్యాపారం చేస్తున్న మహిళతో సర్వేలో ఉన్న 45 అంశాలని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరు ఏం చేస్తున్నారు జీవనాధారం ఏంటి, ఎప్పటినుండి వ్యాపారం చేస్తున్నారు, ఎన్నింటి వరకు చేస్తారు, వంటి విషయాలని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. …
Read More »నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఫిలిం కాలనీ, మొగల్రాజపురం, క్రీస్తు రాజపురం, ఎస్ ఎల్ వి నగర్, ఎంజీ రోడ్డు ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఫిలిం కాలనీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్రీస్తు రాజపురం లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని నిత్యం ప్రతిరోజు పారిశుద్ధ్య …
Read More »హెచ్.ఐ.వి. ఎయిడ్స్ పై అవగాహన వీధి నాటకము
-ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యం లో హెచ్.ఐ.వి. ఎయిడ్స్ పై అవగాహన వీధి నాటకము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశములు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యమ్.గంగాధర్ వారి కళాబృందంతో వీధి నాటకము ద్వారా హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక బెంజ్ సర్కిల్ నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం వీధి …
Read More »
Prajavartha Online Telugu News