సామర్లకోట, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపాలిటీ బలుసులపేటలో నూతనంగా నిర్మించిన మండల తహసీల్దార్ కార్యాలయం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సీడీపీవో కార్యాలయ నూతన భవనాలను మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: May 13, 2025
రూ.304 లక్షలతో 33/11 కేవి విద్యుత్తు ఉప కేంద్రానికి శంఖుస్థాపన
అచ్చంపేట, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో రూ.304 లక్షలతో 33/11 కేవి విద్యుత్తు ఉప కేంద్రానికి మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి …
Read More »పెద్దాపురం నియోజకవర్గంలో రూ.13 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్క్
-శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు అనగానే సత్యప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే చిన్నరాజప్ప పెద్దాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దాపురం ఏడీబీ రోడ్డు వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.13 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ కు మంగళవారం రాష్ట్ర రెవెన్యూ స్టేంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, కౌడా …
Read More »ఉద్యానవన సాగుతోనే రైతుకు అత్యధిక ఆదాయం
-ఐదేళ్లలో సాగు రెట్టింపయ్యేలా ప్రణాళికల అమలు -11 ప్రాధాన్య పంటలు – 24 క్లస్టర్లుగా అభివృద్ధి -త్వరలో డ్రిప్ ఇరిగేషన్కు ఆటోమెషిన్ పరికరాల ఏర్పాటు -పండ్లతోటల రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్ల పంపిణీ -హార్టికల్చర్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి, కృష్ణా డెల్టా మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ హార్టికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని… రైతుకు ఎకరాకు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఆదాయం ఆర్జించడమే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో …
Read More »లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల
-30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయండి -ఈ ఏడాది రూ.1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యం -సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ -అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు -ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని… అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీఎత్తున పెరిగేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీ
-ప్రతి 50 కి.మీ ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు లక్ష్యం -కేంద్ర సాయంతో దుగరాజపట్నంలో రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం -కేంద్ర ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ అధికారులతో సమీక్షలో సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని సిఎం చంద్రబాబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో 1000 కి.మీ పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైం …
Read More »రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
-పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం రాష్ట్రంలో కల్పిస్తున్నాం -రాష్ట్రాభివృద్ధిలో అధికారులు కూడా భాగమవ్వాలి -ఏపీఐఐసీ కార్యాలయంలో నిర్వహించిన జీ.యంల కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి టి.జి భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో అన్ని జిల్లాల జీ.యంలతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేనివారిపై చర్యలు
-విజిలెన్స్ డి.జి. నివేదిక సిఫార్సులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూములను ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డి.జి. విచారణ చేసి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో సంబంధిత శాఖల భూములు అక్రమణలకు గురవుతుంటే రక్షించలేని వారిని బాధ్యులను చేయాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. రాష్ట్ర ఉప …
Read More »ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో కృష్ణా, విజయనగరం, ప్రకాశం జిల్లాలు ముందంజ
-వెనుకబడ్డ రాయలసీమ- అట్టడుగున అనంతపురం జిల్లా -జిల్లా వైద్యాధికారుల పనితీరుపై ఆరోగ్య శాఖా మంత్రి అసంతృప్తి -జిల్లా కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆదేశం -పర్యవేక్షణ, పనితీరు మెరుగుపర్చడానికి స్పష్టమైన నిర్దేశాలు -ప్రభుత్వ ఆరోగ్య పధకాల అమలుపై మంత్రి సుదీర్ఘ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో వివిధ ఆరోగ్య సేవలు, పధకాలు అమలవుతున్న తీరుపై ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మంగళవారం నాడు మూడున్నర గంటల పాటు సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. జిల్లాల …
Read More »భూముల పరాయీకరణ , పనుల పురోగతి వివరాల పై కలెక్టర్ సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ది పనుల , భూ సేకరణ ప్రక్రియ పురోగతి పై సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విమానాశ్రయ , దక్షిణ మధ్య రైల్వే , జాతీయ , రాష్ట్ర రహదారులు, పురపాలక, బిసి సంక్షేమ శాఖల పరాయికరణ భూముల అంశంపై రెవిన్యూ, సమన్వయ శాఖల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో …
Read More »
Prajavartha Online Telugu News