తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రక ప్రాధాన్యత కలిగిన విజయవాడపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎన్డీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఆర్ పై ఉన్న కోపంతో, ఆయన పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే విజయవాడపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్నవరం ఎయిర్పోర్ట్ మూసివేత, హెల్త్ యూనివర్సిటీని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే… కూటమి ప్రభుత్వం …
Read More »Daily Archives: May 13, 2025
తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్చంద సేవాసంస్థ
-గద్దె క్రాంతి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ఒక స్వచ్చంధ సేవా సంస్థలా పనిచేస్తుందని తెదేపా యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్లో గద్దె క్రాంతికుమార్ పర్యటించారు. భూపేష్ గుప్తా నగర్ కు చెందిన చక్కా శివాజీ ఇటీవల చనిపోగా వారి కుటుంబ సభ్యులను గద్దె క్రాంతి కుమార్ పరామర్శించి, శివాజీ భార్య చక్కా మణికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. …
Read More »రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందే విధంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది : ఎంపి కేశినేని శివనాథ్
-నోవోటెల్ లో క్రెడాయ్ క్రౌనింగ్ ది టార్చ్ బేరర్ 2025-2027 కార్యక్రమం -ముఖ్యఅతిథులు గా పాల్గొన్న మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతినియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని నోవాటెల్ హోటల్ లో మంగళవారం జరిగిన క్రెడాయ్ క్రౌనింగ్ ది టార్చ్ బేరర్ 2025-2027 కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్, …
Read More »నృత్య కళాకారిణి ప్రణితా రెడ్డి కి ఎంపి కేశినేని శివనాథ్ అభినందన
-గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో కళా వైభవం పేరిట 4వేల 300 మంది నృత్య కళాకారిణులతో ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్యప్రదర్శన లో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్న నృత్యకళాకారిణి ప్రణీతారెడ్డి (14) ను ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందించారు. పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ ఆధ్వర్యంలో ఎంపి కేశినేని శివనాథ్ మంగళవారం గురునానక్ …
Read More »ఆర్థిక నేరాలకు పాల్పడటంలో, రుణాలు ఎగ్గొట్టడంలో కేశినేని నాని ఘనపాఠి
-కేశినేని నాని ఆర్థిక నేరాలపై విచారణ కోరుతూ సిబిఐ కి లేఖ రాసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు -వైసీపీ జెండాతో నాని అజెండా -రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపి కేశినేని శివనాథ్ పై బురద జల్లే కార్యక్రమం -షెల్ కంపెనీ లతో ఆదాయాన్ని మళ్లిస్తున్న నాని* -లిక్కర్ స్కామ్ పై జరిగే సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆరోపణలు -గత పదేళ్లుగా ఎంపి పదవిని దుర్వినియోగం చేసిన కేశినేని నాని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ …
Read More »ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ : ఎంపి కేశినేని శివనాథ్
-పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునికీకరణ పనులకుశంకుస్థాపన -రూ.20 లక్షల వ్యయంతో ఆధునికీకరణ పనులు -శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ -ఎన్టీఆర్ విగ్రహం చూస్తేనే స్ఫూర్తి, ప్రేరణ పొందుతాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమ పథకాలకు ఆధ్యుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని చూస్తేనే యువతతో పాటు తాము కూడా ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను పొందుతామని …
Read More »రూ. 83,500 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ
– గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ. 10,500 కోట్లు అదనం – ప్రాధాన్య రంగానికి రూ. 33 వేల కోట్ల రుణ ప్రతిపాదనలు – బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషిచేయాలి – ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధనలో కీలక భాగస్వాములు కావాలి – వినియోగదారుణ్ని ఉత్పత్తిదారునిగా చేసే పీఎం సూర్యఘర్పై విస్తృత అవగాహన కల్పించాలి – రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమం, …
Read More »మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి స్కీమ్ లపై సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల పరిరక్షణ హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమలుచేస్తున్న మిషన్ వాత్సల్య మరియు మిషన్ శక్తి స్కీమ్ లపై సమీక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ డి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పద్మావతి మాట్లాడుతూ బాలల పరిరక్షణ కార్యక్రమలలో బాలల సంరక్షణ కేంద్రాలు అలసత్యం వహిస్తే సహించేదిలేదు అన్నారు. పిల్లలు దత్తత లీగల్ గా జరగాలి. బాల్య వివాహాలు నిషేదించటంలో …
Read More »ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్నని కలిసిన షేక్ ఖలీఫాతుల్లాబాషా
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు రెవిన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కె.లక్ష్మిప్రసన్నని ఒంగోలులోని వారి కార్యాలయంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ (BJMC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లాబాషా మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఒంగోలు నగర శివారున వెంగముక్కపాలెంలో ఉన్న భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికుల పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని దీని పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయన్న …
Read More »SLBC మరియు బ్యాంక్ ప్రతినిధులకు MLCC మాడ్యుల్స్ మరియు మెప్మా పధకాలపై TOT ట్రైనింగ్
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పర్యవేక్షణలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ IAS ఆధ్వర్యంలో మెప్మా మిషన్ డైరెక్టర్ N. తేజ్ భరత్, IAS, MEPMA ప్రవేశపెట్టిన MLCC మాడ్యుల్స్ మరియు మెప్మా పధకాలపై SLBC మరియు బ్యాంక్ ప్రతినిధులతో ఈరోజు మెప్మా ప్రధాన కార్యాలయం తాడేపల్లి నందు TOT ట్రైనింగ్ నిర్వహించడం జరిగినది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. …
Read More »
Prajavartha Online Telugu News