-మంత్రి కందుల దుర్గేష్ -మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామిలో పూజలు -జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ -ఆపరేషన్ సిందూర్ తో దేశానికి ఆపదలను దూరం చేయాలని ప్రార్థనలు తూర్పుగోదావరి, నేటి పత్రిక ప్రజావార్త : పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన దేశసైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. సైనికుల సంకల్ప బలానికి దైవ బలం తోడుగా ఉండాలని …
Read More »Daily Archives: May 13, 2025
2019-2022 ఏడాదిల బడ్జెట్ ఎస్టిమేట్స్ పై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షులు మండపేట ఎంఎల్ఏ వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షతన గల ఎస్టిమేట్స్ కమిటీ మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమై 2019 నుండి 2022 వరకూ మూడేళ్ళ కాలంలో సాంఘిక,గిరిజన,మైనార్టీ సంక్షేమ శాఖలతోపాటు పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన బజ్డెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించింది. తొలిరోజైన మంగళవారం ఉ.11గం.లకు సాంఘిక సంక్షేమశాఖ,మధ్యాహ్నం 2గం.లకు గిరిజన సంక్షేమశాఖ,3.30.గం.లకు మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై ఆయా …
Read More »సొంతూరులో పరిశ్రమలు పెట్టండి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రొద్దంలో 59.37 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి పూజ -ఎంఎస్ఎంఈ పార్కులతో ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్త -ఇదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న మంత్రి సవిత -అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు -జగన్ హయాంలో పారిశ్రామికంగా కుంటుపడిన ఏపీ : మంత్రి సవిత పెనుకొండ/రొద్దం, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఎక్కడెక్కడో పరిశ్రమలు ఏర్పాటు చేసే బదులు సొంతూరులో కంపెనీలు పెట్టండి.. మన ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములవ్వండి.. మన యువతకు …
Read More »అబుదాబిలోని బిఎపిఎస్ హిందూ మందిరంలో ఘనంగా వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు
-వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అబుదాబి ఆధ్వర్యంలో వాసవి జయంతి కార్యక్రమం -ముఖ్య అతిథిగా హాజరైన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ (WAM) ఆధ్వర్యంలో అబుదాబిలోని బిఎపిఎస్ హిందూ దేవాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య వెల్ఫేర్& డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, …
Read More »సైనికుల సంక్పలానికి దైవ బలం తోడుండాలి
-ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రమూకల ఆట కట్టించాం -సరిహద్దుల్లో సైనికుల పోరాటం స్ఫూర్తివంతం -జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ముందుంటుంది -విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘దేశ ప్రజలంతా భారత సైన్య పరాక్రమాన్ని చూశారు. అమాయకులైన 26 మంది పర్యాటకుల్ని పెహల్గాంలో పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకల్ని తుద ముట్టించడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రువును బలమైన దెబ్బ కొట్టాం. …
Read More »రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి
-ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించండి! -వేగవంతంగా యూనిట్ల స్థాపనకు యంత్రాంగం చర్యలు చేపట్టాలి -ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం -నెలాఖరుకు మన మిత్ర ద్వారా అందుబాటులోకి 400 రకాల సేవలు -అన్ని ప్రభుత్వశాఖల యాప్ లు, జిఓలు సింగిల్ ప్లాట్ ఫాంపైకి తేవాలి -ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్ టిజిఎస్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన …
Read More »రక్తదానం మానవత్వానికి మరో రూపం..
-రక్తదానంపై యువతలో చైతన్యం రావాలి.. -రక్తదానంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగిద్దాం… -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్తదానం మానవత్వానికి మరో రూపమని ప్రాణాపాయి స్థితిలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడం ప్రాణాలను కాపాడడం మరో జన్మనివ్వడమేనని, రక్తదానం చేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని సమాజంలో ఉన్న అపోహలను తొలగించి రక్తదానానికి ముందుకు వచ్చేలా యువతను ప్రాత్సహించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. స్థానిక సూర్యరావు …
Read More »ఆర్డీటీని కాపాడుకుందాం
-అఖిలపక్ష నేతల పిలుపు -సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలు -త్వరలో అనంతపురంలో సంఫీుభావ సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కల్పతరువుగా ఉండి పేదల అభ్యున్నతికి 56ఏళ్లుగా మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అఖిలపక్ష నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు, సీనియర్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వై.ప్రభాకర చౌదరి, కాంగ్రెస్ పార్టీ …
Read More »ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాను చెప్పడం వల్లే భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆగిందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటుచేసి, దీనిపై సమగ్రంగా చర్చించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దుందుడుకు వ్యాఖ్యలు వింటుంటే 140 కోట్ల భారతజాతి యావత్తూ సిగ్గుతో తలదించుకునే …
Read More »మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ విస్తీర్ణం పుల్లిటికల్ డ్రైన్ నిర్మాణ అంశాలను వివరన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు సర్కిల్ త్రీ పరిధిలో గల పుల్లేటి కాలువ డ్రైన్ నిర్మాణం పనుల సందర్భంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగుల రోడ్డు విస్తీర్ణంలో భాగంగా అక్కడ నివసిస్తున్న వారితో సమావేశం నిర్వహించి వారికి మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగబోతున్న రోడ్ విస్తీర్ణం పుల్లిటికల్ డ్రైన్ నిర్మాణ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మతిన్, ప్లానింగ్ సెక్రటరీలు …
Read More »
Prajavartha Online Telugu News