Breaking News

Daily Archives: May 23, 2025

సమిష్టిగా కలిసి పనిచేస్తాం…

-తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం ఇవాళ హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ (APSCSCL) భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర …

Read More »

విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరాం

-లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తాం -రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరాం -ఏపీలో రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలని కోరాం -ఏపీలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు -గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ -కేంద్రం అనుమతి రాగానే పోలవరం-బనకచర్ల పనులు ప్రారంభం -2027 నాటికి పోలవరం పూర్తి -గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయింది -గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం -నారా చంద్రబాబు నాయుడు -ఢిల్లీ పర్యటనలో ఏడుగురు …

Read More »

రానున్న వ‌ర్షాకాలంలో డ్రోన్లు, యాప్ ల ద్వారా దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్టాలి

-వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో సీజ‌న‌ల్ వ్యాధుల్ని స‌మ‌ర్ధ‌వంతంగా నియంత్రించాలి -పైనుంచి కింది స్థాయి అధికారులు ప్రోయాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రించాలి -అల‌స‌త్వాన్ని స‌హించ‌మ‌న్న మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -కోవిడ్ పై ఆందోళ‌న అన‌వ‌స‌రం- జాగ్ర‌త్త అవ‌స‌రమన్న మంత్రి -వ్యాధులను అరిక‌ట్టేందుకు స‌మాయ‌త్తంపై మంత్రి సుదీర్ఘ స‌మీక్ష‌ మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజావార్త : కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ప్రారంభంకానున్న వ‌ర్షాకాలంలో సంక్ర‌మించే వ్యాధుల నివార‌ణ కోసం సంబంధిత అన్ని శాఖ‌ల స‌మన్వ‌యంతో స‌మ‌ర్ధ‌వంతంగా కృషి చేయాల‌ని ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అధికారుల్ని ఆదేశించారు. అప‌రిశుభ్ర‌త‌, …

Read More »

కోకో రైతులను ఆదుకుంటాం..

-కిలో కు రూ.500 ధరకు కోకో గింజలు కొనుగోలు.. -పది నెలల్లోనే రూ. 140 కోట్ల స్థిరీకరణ నిధి పెట్టి ఇప్పటికే రూ. 80 కోట్లు ఖర్చు చేశాం.. -పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కె. అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి.. ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం స్దానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల …

Read More »

ప్రాజెక్టు పనులను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలి

-పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల పనులపై మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాజెక్టు పనులను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేందుకు అదనపు మిషనరీ, సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనుర్ల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ …

Read More »

తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అభినందనీయం

-తెలుగు వర్సిటీకి వెలుగు తేవడంలో మంత్రి దుర్గేష్ చొరవను కొనియాడుతున్న భాషాభిమానులు, సాహితీవేత్తలు, పండితులు, గోదావరి జిల్లాల ప్రజలు -చారిత్రక, సాంస్కృతిక, కళా రాజధానికి విశ్వవిద్యాలయ సాధనపై కేబినెట్ దృష్టికి మంత్రి దుర్గేష్ అనేక ప్రతిపాదనలు -ఎట్టకేలకు రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం -తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం/ అమరావతి, …

Read More »

ప్రముఖ స్వచ్చంద సంస్థ(NGO)లు, కంపెనీలతో మెప్మా వర్క్ షాప్

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మీద లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలు తయారు చేయాలన్న ఉద్దేశంతో మెప్మా సంస్థ నుంచి 123 మున్సిపాలిటీలో కనీసం 30 వేల మంది మహిళా వ్యాపారవేత్తలు తయారు చేయడానికి మెప్మా సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా అనేక పేరొందిన సంస్థలతో భాగస్వామ్యం వహిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు మెప్మా మిషన్ డైరెక్టర్ N. తేజ్ భరత్, IAS, జిల్లాల్లో ఉన్నటువంటి …

Read More »

బదిలీల మినహాయింపు సర్టిఫికేట్ల వాస్తవికతను దృవీకరించాలి

-ఉద్యోగ సంఘాల నుండి నిర్ణీత సర్టిఫికేట్లను సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాలి -సేకరించాల్సిన సర్టిఫికేట్లను నిర్థారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మెమో జారీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బదిలీల మినహాయింపు సర్టిఫికేట్ల వాస్తవికతను దృవీకరించేందుకు కొన్ని మార్గదర్శకాలను నిర్థేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సర్క్యులర్ మెమోను జారీ చేసింది. బదిలీల మినహాయింపును వర్తింపచేసేందుకు ఉద్యోగ సంఘాల నుండి పొందాల్సిన సర్టిఫికెట్లను నిర్థారిస్తూ సర్క్యులర్ మెమో నం. GAD01-SWOSERA/13/ 2024-SW ను తే.22.05.2025 దీన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ షంషేర్ …

Read More »

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 సంబంధించిన పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ -యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షల నిర్వహణ పై సమీక్షించిన యూపీఎస్సి ప్రత్యేక అధికారి మరియు సంయుక్త కార్యదర్శి ఎస్.జి. అజ్మీరా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, ఎస్.పి హర్షవర్ధన్ రాజు, యూపీఎస్సీ అబ్జర్వర్ హన్సవదన లతో కలిసి యూపీఎస్సీ ప్రత్యేక అధికారి మరియు సంయుక్త కార్యదర్శి ఎస్.జి. అజ్మీర సమీక్షా సమావేశం …

Read More »

రుయా ఆస్సుపత్రి నందు నూతనంగా నిర్మించిన సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ , ఎక్విప్ మెంట్ పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆస్సుపత్రి నందు నూతనంగా నిర్మించిన సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ , ఎక్విప్ మెంట్ పై సంబందిత వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని మిని సమావేశ మందిరం నందు రుయా ఆసుపత్రి నందు నూతనంగా నిర్మించిన సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ , ఎక్విప్ మెంట్ పై సంబందిత వైద్య అధికారులతో సిటీ డయాగ్నస్టిక్ సెంటర్ కు కావాల్సిన ఎక్విప్ మెంట్ మరియు …

Read More »