అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడవ వారంలో విశాఖపట్నంలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ జరగనుంది.ఫ్లీట్ రివ్యూ అనేది వివిధ దేశాల నౌకాదళాలతో సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు నిర్వహించే అంతర్జాతీయ సముద్ర వ్యాయామ ప్రక్రియగా పేర్కొన వచ్చును.ఈమేరకు బుధవారం విశాఖపట్నం తూర్పు నావికా దళం చీఫ్ ఆఫ్ స్టాప్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్షేనా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై త్వరలో జరిగే అంతర్జాతీ ప్లీట్ రివ్యూ మరియు మిలాన్(MILAN 2026)నిర్వహణపై సమీక్షించారు.ఈసందర్భంగా …
Read More »Daily Archives: May 28, 2025
పదో తరగతి మూల్యాంకనంలో ఒకటి, రెండు చోట్ల తప్పిదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి
-బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం -బాధిత విద్యార్ధులు నష్టపోకుండా చూడాలని సూచన కడప, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పలువురు విద్యార్ధులు నష్ట పోయేలా ఒకటి, రెండు చోట్ల జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్ధుల మార్కుల్లో వ్యత్యాసం కనిపించడాన్నితీవ్ర తప్పిదంగా ముఖ్యమంత్రి పరిగణించారు. నష్టపోయిన విద్యార్ధులకు ఇంటర్ ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని …
Read More »ప్రాజక్టుల పురోగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్పరెన్సు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని పలు ప్రాజక్టుల పురోగతిని సమీక్షిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవార డిల్లీ నుండి వీడియో కాన్పరెన్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంశాలు, ఆయూష్మాన్ భారత్ హెల్త్ ఇన్ప్ట్రాస్ట్రక్చర్ మిషన్ కార్యక్రమం, నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రగతి, రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజక్టు పురోగతి, ఒడిస్సా ఇంటిగ్రేటెడ్ ఆనందపూర్ బ్యారేజ్ ప్రాజెక్టు పురోగతి మరియు సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ఇన్ …
Read More »రెరా ఫిర్యాదులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి
-రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోకి అన్ని లేఅవుట్లను, నిర్మాణాలను తీసుకురావాలి -సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ను పెంచుతూ పారదర్శకతో కూడిన మంచి పాలన అందజేయాలి -జాతీయ ప్రాజక్టులను సత్వరమే పూర్తిచేసే అంశంపై సి.ఎస్.లు చొరవచూపాలి -జాతీయ ప్రాజక్టుల పురోగతిని వి.సి. ద్వారా సమీక్షించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కి అందే ఫిర్యాదులను అన్నింటినీ ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించి, వారి నుండి సంతృప్తి లేఖను తీసుకోవాలని ప్రధాన …
Read More »కార్యకర్తలే ‘దేశం’ బలం
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : పెనుకొండ నుంచి టీడీపీ మహానాడులో పాల్గొనడానికి సైకిల్ యాత్రగా వచ్చిన తెలుగు తమ్ముళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అభినందించారు. కడప పబ్బావరంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద పెనుకొండ నుంచి సైకిల్ యాత్రగా వచ్చిన తెలుగు తమ్ముళ్ల బుధవారం సందడి చేశారు. సైకిల్ పై వచ్చిన టీడీపీ కార్యకర్తలను మంత్రి సవితతో …
Read More »తెలుగు జాతి వెలుగు ఎన్టీఆర్
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ తెలుగు జాతి వెలుగు అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తరవాతే బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. ఆత్మగౌరవం నినాదంతో టీడీపీని అన్న ఎన్టీఆర్ స్థాపించారన్నారు. పార్టీ పెట్టిన 9 …
Read More »ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం
,విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ పాలన కాకుండా, సొంత రాజ్యాంగాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు వెల్లడించారు. రాష్ట్రంలోని బహుజన వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పంతో ఆలిండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై విజయవాడ హనుమాన్ పేటలోని ఫర్నిచర్ మర్చంట్ అసోసియేషన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు …
Read More »తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాపురుషుడు ఎన్టీఆర్
-సంక్షేమానికి కొత్తబాటలు వేసిన సంఘసంస్కర్త -ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు -పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పిజిఆర్ యస్ సమావేశం మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత యన్టీఆర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరు చదలవాడ నాగరాణి …
Read More »మంత్రి కందుల దుర్గేష్ కి ధన్యవాదాలు తెలిపిన రేషన్ షాప్ డీలర్లు
-కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేయడంపై హర్షం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎండియు వ్యవస్థను రద్దు చేస్తూ రేషన్ షాపు డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, అందుకు ఆమోదం తెలిపిన మంత్రి వర్యులు కందుల దుర్గేశ్ కి రేషన్ డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నిడదవోలు లోని మంత్రి వారి కార్యాలయంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. రేషన్ వాహనాల రద్దును ఆహ్వానిస్తున్నామన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా …
Read More »ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత నిర్బంధ ప్రవేశాల తొలి విడత లాటరీ ఫలితాలు విడుదల
-37,427 మంది పిల్లలు నమోదు… మొదటి విడత లాటరీలో 23117 మందికి సీట్లు కేటాయింపు -వెబ్ సైట్లో నేటి (29.5.25) నుండి ఫలితాలు అందుబాటు -వెల్లడించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాహక్కు చట్టం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి లాటరీ విధానంలో మొదటి విడత ఫలితాల తుది జాబితా బుధవారం రాత్రి ఖరారు చేసినట్లు సమగ్ర శిక్షా …
Read More »
Prajavartha Online Telugu News