Breaking News

Daily Archives: May 10, 2025

సమగ్ర ప్రాంతీయ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం

– వడ్డే శోభనాద్రీశ్వరరావు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 26 జిల్లాల సమగ్రాభివృద్ధి తోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమౌతుందని, రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గత మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి సత్వరమే పూర్తిచేయాలని ప్రముఖ రాజ నీతిజ్ఞులు, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ శనివారం గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి పై జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ …

Read More »

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

-ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపివేయాలి -నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి -పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. -మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి -రాష్ట్ర సదస్సులో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికచట్టాల స్థానంలో కేంద్రప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్స్ ని తక్షణం రద్దు చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం ₹26,000/- చెల్లించాలని, కనీస పెన్షన్ ₹10,000/- చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థలలో తక్షణం రిక్రూట్మెంట్ …

Read More »

ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మారథోత్సవంలో పాల్గొన్న మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్

-దేశ రక్షణ కోసం ధర్మవరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య, దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయ నరేంద్ర మోదీ గారికి సంఘీభావంగా మరియు త్రివిధ దళాలకు విజయము చేకూరాలని, దేశ …

Read More »

మురళి నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు దేశ రక్షణలో అమరుడైన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అందరూ జోహార్ మురళి నాయక్ అని నినదించారు. లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ దేశ రక్షణలో అమరుడైన జవాన్ మురళి నాయక్ 25 ఏళ్ల వయసులో మాతృభూమి కోసం ప్రాణాలర్పించారని, అమరుడైన మురళి నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుంది …

Read More »

తిరుపతిలో సిజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ ఏర్పాటు

-ఎంపీ గురుమూర్తి లేఖ – కేంద్ర ఆరోగ్య శాఖ స్పందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో సిజీహెచ్ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కీలక పురోగతి నమోదైంది. తిరుపతి పార్లమెంటు సభ్యులు డా. మద్దిల గురుమూర్తి గత ఏప్రిల్ 4వ తేదీన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందనగా మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో దేశవ్యాప్తంగా కొత్తగా 22 సిజీహెచ్ఎస్ …

Read More »

బహ్రెయిన్ దేశంలో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

-బహ్రెయిన్ తెలుగు కళా సమితి అధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం -ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేశాలు మేరకు అమరజీవి పొట్టిశ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలు ఏడాది పాటు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్న దేశాలల్లో పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయంగా తొలిసారిగా బహ్రెయిన్ దేశంలో తెలుగుకళాసమితి అధ్యక్షులు పి.జగదీష్ అధ్వర్యంలో పొట్టి శ్రీరాములు  …

Read More »

పిడిఎస్ బియ్యం పంపిణీ పై విజిలెన్స్ మరింత విస్తృత పరచాలి

-లక్ష్యాల నిర్ధారణలో అలసత్వం చూపవద్దు.. -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్లో ధాన్యం సేకరణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేసుకునే విధానంలో దిగుబడుల అంచనా మేరకు లక్ష్యాలను నిర్దేశించు కోవాలని, పిడిఎస్ లక్ష్యాలను అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకునే బాధ్యత, అందుకు అనుగుణంగా ఫోర్టిఫైడ్ రైస్ నిల్వలు జిల్లా మేనేజర్ (పౌర సరఫరాల) పై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న …

Read More »

నిడదవోలు మండలంలో ధాన్యం సేకరణ లక్ష్యం పెంపు: మంత్రి కందుల దుర్గేష్

-శెట్టిపేటలో 400 మెట్రిక్ టన్నులు, సమిశ్రగూడెంలలో 300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు మండలంలోని శెట్టిపేటలో 400 మెట్రిక్ టన్నులు, సమిశ్రగూడెంలో 300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెంపొందించామని రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి దుర్గేష్ వెంటనే ధాన్యం సేకరణ లక్ష్యం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆమేరకు …

Read More »

తెలుగు సైనికులు యుద్ధానికి సిద్ధం

-రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘo గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాకిస్థాన్ తో యుద్ధానికి ఆంధ్ర ప్రదేశ్ లోని మాజీ సైనికులు సిద్ధoగా ఉన్నారని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘ అధ్యక్షులు మోటూరు శంకరరావు అన్నారు.గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ సైనికులు సంక్షేమ సంఘ అనుబంధ విభాగo శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సైనికులను యుద్ధభూమికి పంపించవలసిoదిగా ప్రధాని మోడీ ని కోరారు.దీనికోసం ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు …

Read More »

కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో క్రికెట్ టోర్న‌మెంట్ కి విశేష స్పంద‌న‌

-రెండు రోజు త‌ల‌ప‌డిన 8 జ‌ట్లు వీరుల‌పాడు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో క్రికెట్ ఆడగలిగే శక్తి సామర్థ్యాలు ఉండి అవకాశాలు లేక మరుగున పడిపోతున క్రికెట్ క్రీడాకారులకు వీరుల‌పాడు మండ‌ల స్థాయి క్రికెట్ టోర్న‌మెంట్ ఏర్పాటు చేసినందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ కి ఈ రోజు త‌ల‌ప‌డిన 8జ‌ట్లు క్రీడాకారులు ధ‌న్య‌వాదాములు తెలిపారు. జమ్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ గ్రౌండ్ లో జ‌రుగుతున్న వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ రెండు రోజు శ‌నివారం జ‌రిగిన మొద‌టి మ్యాచ్ లో …

Read More »