విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘ అధ్యక్షులు మోటూరి శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ…ఉగ్రవాదంపై అలుపెరుగుని పోరాటం చేస్తున్న మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు నమస్కరిస్తున్నాను. వారి పోరాటం వల్లే మనం …
Read More »Daily Archives: May 16, 2025
‘శ్రీ దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో విశేషాలు’
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం సందర్బంగా ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం,చండీ హోమం తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు. కార్యనిర్వహణధికారి వి.కె.శీనానాయక్ దర్శనం టికెట్ స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్లను పరిశీలించారు. ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ క్రమబద్దీకరించి, అందరికి శ్రీ …
Read More »హస్తకళల ఆకృతులు ఉట్టిపడేలా లేపాక్షి ఆధునీకరణ
-చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -ఆత్యాధునిక షోరూమ్ ల రూపకల్పనకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ తో ఒప్పందం -డిల్లీ, రాజమండ్రిలలో ఆధునీకరించనున్న షోరూమ్ ల డిజైన్లపై సంతృప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళల ఆకృతులు ఉట్టిపడేలా లేపాక్షి విక్రయ కేంద్రాలను ఆధునీకరించనున్నట్టు చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. సాంప్రదాయకతకు పెద్దపీట వేస్తూనే ఆధునిక షోరూమ్ లకు రూపకల్పన చేస్తున్నామని. ఈ క్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ …
Read More »పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అరెస్టులు… : తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టులు పూర్తిగా అప్రజాస్వామికమని, ఆధారాలు లేకుండా, కక్ష పూరితంగా రాజకీయ కుట్రతో ఈ అరెస్టులు జరగడం దారుణమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టిని మరల్చే ఉద్దేశంతో డైవర్షన్ రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. విపక్ష నాయకులతో పాటు, …
Read More »మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్తో త్రివిధ దళాలు బదులిచ్చాయి
-ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనికులకు నా సెల్యూట్ -అన్ని రంగాల్లో దేశం దూసుకుపోతోందనే అసూయతో కుట్రలు -భారత్పైకి ఉగ్రవాదులు కన్నెత్తి చూడకుండా సైన్యం జవాబిచ్చింది -మనదేశ బలం, బలగం సాయుధ దళాలే -ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజీలేని పోరాటం -సీఎం చంద్రబాబు నాయుడు -ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న సీఎం -వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ పౌరులతో నినాదాలు చేయించిన సీఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ …
Read More »ధర తగ్గకూడదు… కొనుగోళ్లు ఆగకూడదు…
-రైతుల వద్ద మిగిలిన పొగాకును కంపెనీలు కొనాల్సిందే -క్వింటాల్కు రూ.12,500 ధర చెల్లించాలి -ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం, చర్యలకు వెనకాడం -ఇకపై రైతులతో బైబ్యాక్ పాలసీ ఒప్పందం చేసుకోవాలి -అధికారులు, ట్రేడర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం -కిలోకు రూ.500 ధర తగ్గకుండా కోకో గింజల కొనుగోళ్లు -కోకో కొనుగోళ్లకు త్వరలో ఆయిల్పామ్ తరహా విధానం -తక్కువ ధరతో నష్టపోయిన మిర్చి రైతుల జాబితా రూపొందించండి -సన్నరకాలు పండించేలా వరి రైతుల్ని ప్రోత్సహించండి -వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమీక్షలో స్పష్టం చేసిన సీఎం అమరావతి, …
Read More »రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే
-మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ -రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాల నిర్వహణ -నెలరోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్ -విశాఖలో లక్షల మందితో ప్రధాని యోగాసనాలు -ఆర్కె బీచ్ నుంచి సముద్ర తీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహణ -యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలి -జూన్ 21 విశాఖలో ప్రధాని పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమ నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష …
Read More »హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాడు
-ఫేజ్ – 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు -కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం -5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం -రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు మలక వేముల, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి… త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా …
Read More »పర్యాటక అభివృద్ధిలో భాగంగా స్టార్ హోటళ్ల ఏర్పాటు
-పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు -జిల్లాలో పర్యటించిన పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ -భోగాపురం ఎయిర్పోర్టు ప్రాంతంలో హోటళ్లు, రిసార్టుల పరిశీలన -ఎయిర్పోర్టు నిర్మాణం పనులు పరిశీలన విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం వుందని, పర్యాటకుల వసతి కోసం అవసరమైన హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి …
Read More »దివ్యాంగులకు గుర్తింపు కార్డులు
-మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తో సదరం స్లాట్ బుకింగ్ -స్లాట్ బుకింగ్ రోజు నుంచి నెల రోజుల్లో సదరం సర్టిఫికెట్లు -70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ PMJAY వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి -సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై అధికారులతో మంత్రి డోలా సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు …
Read More »
Prajavartha Online Telugu News