-లక్కి రెడ్డి హనిమి రెడ్డి గ్రౌండ్ లో వసంత సమ్మర్ ఉమ్మడి కృష్ణాజిల్లా కబడ్డీ టోర్నమెంట్-2025 -టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే లు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావు -చెవుటూరు, కుంటముక్కల గ్రామాల జట్లు మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ ని తిలకించిన ప్రజాప్రతినిధులు మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు యువకుల్లో ఏకాగ్రతను పెంచడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.రాబోయే కాలంలో మైలవరం నియోజకవర్గం రాష్ట్ర, దేశ క్రీడలకు ప్రాంగణం కానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ …
Read More »Daily Archives: May 12, 2025
అలివేలమ్మ తిరునాళ్ల మహోత్సవం పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త : చందర్లపాడు గ్రామంలో జరుగుతున్న అలివేలమ్మ తిరుణాల మహోత్సవంలో lసోమవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలిసి పాల్గొన్నారు.. అలివేలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరణాల సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన చేయడానికి విచ్చేసిన జబర్దస్త్ టీంకు అమ్మవారి చిత్రపటాలు బహుకరించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు గ్రామం శ్రేయస్సును కాపాడతారని, గ్రామస్తులకు సుఖసంతోషాలను అందిస్తారని తెలిపారు. ఆ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని అందరు …
Read More »ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన పోటీలు ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, వసంత వెంకట కృష్ణ ప్రసాద్
-లింగాలపాడు లో పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : లింగాలపాడు గ్రామము నందు సోమవారం నాడు కూటమి నేతలు,ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి శ్రీ లక్ష్మీపేరంటాలమ్మ అమ్మవారి తిరునాళ్లలో పాల్గొని ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన పందాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ బసవన్నల (ఎద్దుల) పోటీలు గ్రామ నాగరికత పోకుండా …
Read More »మే14 న పొగాకు కొనుగోలు సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బర్లీ పొగాకు కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని మే 14వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో కొనుగోలు సమీక్ష సమావేశం జరుగుతుందని ఈ సమావేశంలో పొగాకు బోర్డు చైర్మన్ యస్వంత్, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు హజరవుతారని ఈ సమావేశంలో రైతులు,రైతు సంఘాల నాయకులు పాల్గోని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన …
Read More »యువతను పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని మై భారత్ ఆహ్వానం
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా యువతను MY భారత్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి చురుకుగా సమీకరిస్తోంది. ఈ దేశవ్యాప్త పిలుపు, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభసమయాల్లో జాతీయ ప్రయోజనంలో కీలక పాత్రలు పోషించడానికి యువ పౌరులను శక్తివంతం చేయడానికి ఒక సమిష్టి ప్రయత్నంలో భాగం. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ప్రజా అత్యవసర పరిస్థితులు మరియు ఇతర ఊహించని పరిస్థితులలో పౌర పరిపాలనను పూర్తి చేయగల సుశిక్షితులైన, …
Read More »సుమారు రూ,3 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిది అందించిన మంత్రి కొలుసు పార్థసారధి
-కేవలం 9 నెలల్లో 332 మందికి గాను చికిత్స చేయించుకున్న బాధిత కుటుంబాలకు సుమారు రూ,3 కోట్లు అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -మెరుగైన వైద్యం కోసం రూ.53 లక్షల ఎల్ వో సి మంజూరు నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో కేవలం 9 …
Read More »ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం
-ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు న్యాయం చేసేందుకే 2000లో జీ.వో నెంబర్ 3 తెచ్చాం -న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్దరణకు చర్యలు -సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తాం -2020లో రద్దయిన జీ.వో నెంబర్ 3 స్థానంలో గిరిజనులకు లబ్దిచేసే నిర్ణయాలపై అధ్యయనం -గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని …
Read More »కాలువల తవ్వకం పనులు మే నెలాఖరుకు పూర్తి చేయాలి
-అవసరమైన చోట్ల 7రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లు -సిఈలు, ఎస్ఈలు నిరంతరం పర్యవేక్షణ చేయాలి -అన్ని అత్యవసర పనులూ నాణ్యతతో చేయాలి -ఇరిగేషన్ అధికారుల టెలీకాన్ఫరెన్స్ తో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా కాలువల్లో పూడిక తీత, గుర్రపుడెక్క,తూటికాడ తొలగింపు,షట్టర్లు, గేట్ల మరమ్మత్తులు, గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ పనుల కోసం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ 344 కోట్ల రూపాయలు విడుదల చేశారని,ఈ పనులను స్వీయ పర్యవేక్షణ చేస్తూ, మే …
Read More »వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం
-అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ -ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిది మందికి సత్కారం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో… రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్ధంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, …
Read More »టైప్ రైటింగ్ మరియు షార్ట్ హ్యాండ్ పరీక్షల తేదీలను ప్రకటించిన రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టైపురైటింగ్ మరియు షార్ట్ హ్యాండ్ పరీక్షల తేదీలను ప్రకటించినట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు కార్యదర్శి జి.వి.రామచంద్ర రావు, సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షార్ట్ హ్యాండ్ పరీక్షను ఈ ఏడాది జూలై 12 మరియు 13వ తేదిలలో, టైప్ రైటింగ్ పరీక్షను, ఈ ఏడాది జూలై 19 మరియు 20 వ తేదిలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను మే నెల చివరి వారంలో జారిచేయనున్నట్లు ఆయన చెప్పారు. …
Read More »
Prajavartha Online Telugu News