– కె.ఎల్.యూనివర్శిటీ పనితీరుకు నేటి ఫలితాలు నిదర్శనం – 100 శాతం ప్లేస్మెంట్ కల్పించడం అద్భుతం – విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధం – కె.ఎల్.యూనివర్శిటీ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అద్భుతమైన ఫలితాలు అత్యత్తుమమైన దూరదృష్టి, క్రమశిక్షణ, పట్టుదలతో మాత్రమే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తాడేపల్లిలోని కె.ఎల్.యూనివర్శిటీ ప్లేస్మెంట్ …
Read More »Daily Archives: May 3, 2025
అభివృద్ధి అంటే రైతుల భూములను డొల్ల కంపెనీలకు కట్టబెట్టడమా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “అభివృద్ధి అంటే రైతుల భూములను డొల్ల కంపెనీలకు కట్టబెట్టడమా” అన్న అంశం మీద విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ లో అమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలతో కలిపి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అవసరం అభివృద్ధికి అవసరమైన భూ సేకరణ …
Read More »ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, భాగస్వామ్య పక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు
-రాజధాని అమరావతి పనుల పునప్రారంభ కార్యక్రమం విజయవంతం పై ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, భాగస్వామ్య పక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు, అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ …
Read More »నేడు భగీరథ మహర్షి జయంతి
-విశాఖలోని గాజువాకలో రాష్ట్ర స్థాయి జయంతి కార్యక్రమం -పాల్గొనున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సగరుల కుల దైవం భగీరథ మహర్షి జయంతిని నేడు(,ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. దీనిలో భాగంగా విశాఖలోని గాజువాకలో భగీరథ మహర్షి రాష్ట్ర స్థాయి జయంతి నిర్వహించనున్నారు. ఈ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భగీరథుని విగ్రహాన్ని మంత్రి …
Read More »త్వరలోనే ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్ మెంట్ సిటీ
-ఈ మేరకు ముంబయిలో జరిగిన వేవ్స్ సమ్మిట్ -2025 లో ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ -భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్ మెంట్ సిటీ ఏపీకి రావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్ -క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఆవిష్కరణలతో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్న టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశపు …
Read More »ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో 50 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినందుకు అమరావతి పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీనితో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన 50 వేల కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాశ్మీర్లో …
Read More »NTR వైద్య సేవ ద్వారా రాష్ట్రం లో 1.65 కోట్ల పేద,మధ్య తరగతి కుటుంబాలకు 25 లక్షల ఆరోగ్య బీమా
-మంత్రి సత్యకుమార్ యాదవ్ నెల్లూరు,/పొదలకూరు. నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కోటి 65 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల ఆరోగ్య భీమా అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని,కొద్ది రోజులలో ఇది అమలులోకి వస్తుందని ,ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. శనివారం సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 5 …
Read More »ప్రజా కాంక్షలకు విరుద్ధంగా అమరావతి వైఫల్యంపై వైసిపి పగటి కలలు
-అనతి కాలంలోనే అమరావతి నిర్మాణం తథ్యం -వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ స్థాయిలో నిర్వహణా పరంగాను, ప్రధాని నరేంద్ర మోడీ హామీల పరంగాను విజయవంతమైన అమరావతి సభ వైసీపీలో వణుకు పుట్టించిందని స్పష్టమైంది. ఈ విషయంపై శనివారంనాటి వైసిపి స్పందన వారిలో నెలకొన్న కలకలాన్ని ఎత్తిచూపింది. అమరావతి సభపై పలు అంశాలపై దాదాపు రెండు గంటల పాటు స్పందించిన వైసిపి అమరావతికి మద్దతుగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారో …
Read More »అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటామనడం సంతోషకరం
-అద్భుతమైన అమరావతి సృష్టికర్తగా చంద్రబాబు నాయుడు పేరు శాశ్వతం -20వ డివిజన్లో రూ.60 వేలు విలువ చేసే ఆర్థిక సహాయాలను అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రుల ఏకైక రాజధాని అయిన అమరావతి నిర్మాణానికి తాము అండగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం సంతోషకరమైన విషయమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు. అద్భుతమైన అమరావతిని సృష్టించిన ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఆయన అన్నారు. …
Read More »రబీలో పండించిన ధాన్యం మొత్తాన్ని జాప్యం లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూలపాడు, పైడూరుపాడు, కొత్తూరుతాడేపల్లి,నున్న, కవులూరు తదితర గ్రామాల్లో రబీలో పండించిన ధాన్యం మొత్తాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలరోజులైనా ఇప్పటికీ ధాన్య కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ వహించడం లేదని జిల్లాలో అనేక గ్రామంలో వేలాది టన్నులు ధాన్యం కల్లాల్లో, సంచలలలో నింపి ఉందని ఈ ధాన్యాన్ని మొత్తం వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని …
Read More »
Prajavartha Online Telugu News