మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 4 వ తేదీ ఆదివారం జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షలు ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 4 వ తేదీ ఆదివారం …
Read More »Daily Archives: May 3, 2025
బీచ్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై దిశా నిర్దేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం మంత్రి నగరంలోని రహదారులు భవనాల అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, సహాయ కలెక్టరు ఫరీన్ జైద్ తో కలిసి మంగినపూడి బీచ్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు. రేఖా చిత్రపటాన్ని పరిశీలించి ప్రదర్శనశాలలు ఫుడ్ కోర్టులు పార్కింగ్ జల క్రీడలు …
Read More »ఒంటి నొప్పులకు మందులు వాడకుండా చికిత్స విధానంపై అవగాహన సదస్సు… : డాక్టర్ మాకాల సత్యనారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని యోగశక్తి సాధన సమితి కేంద్ర కార్యాలయం వద్ద మే 4వ తేదీన ఆదివారం ఉదయం 10 నుండి 12 గంటల వరకు ప్రైమ్ మినిస్టర్ మోడీ జీ ఫిట్నెస్ మంత్ర లో భాగంగా మందులు వాడకుండా నొప్పులు తగ్గించుకునే విధానం పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ అన్ని వయసుల వాళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేసి నొప్పులు గురించి చికిత్స విధానాల గురించి వివరంగా తెలుసుకుని ఎవరికి వారు …
Read More »క్షేత్ర స్థాయిలో కోచ్చి, సుభాష్ బోస్ పార్క్ నిర్వహణ విధ పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షణాది రాష్ట్రాల స్టడీ టూర్ లో భాగంగా కోచిన్ నగరపాలక సంస్థ కార్యాలయం నందలి కౌన్సిల్ హాల్ లో కోచ్చి మేయర్ అనిల్ కుమార్, కమీషనర్ షిబు మరియు పలువురు నగరపాలక సంస్థ అధికారులతో కలసి శనివారం సాయంత్రం విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ రెడ్డి, టూర్ కోఆర్డినేటర్ మరియు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ల బృందానికి స్వాగతం పలికారు. సదరు సమావేశంలో మేయర్ అనిల్ కుమార్ కార్పొరేషన్ నందు …
Read More »వేసవిలో త్రాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ – 2025 లో భాగం గా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇంజనీరింగ్ సిబ్బందితో శనివారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్ – 2025 లో భాగం గా రూ.11.85 కోట్లు కేటాయించారని తెలిపారు. నగరంలోని అన్ని హ్యాండ్ బోర్లు రిపేర్ చేసి, …
Read More »
Prajavartha Online Telugu News