-జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ పౌండర్ కరణం రాజేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం యావత్ దక్షిణ భారతదేశం ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా ఉద్యమ వ్యవస్థాపకుడు డాక్టర్ కరణం రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రక్రియలు దక్షిణ భారతదేశానికి 33 శాతం స్థానాలు కేటాయించా లని కోరారు. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూవ్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ …
Read More »Daily Archives: May 25, 2025
కమ్యూనిస్టులతోనే తోనే నగరాభివృద్ధి… : జి.కోటేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు చేపడుతున్న మహాసభలు క్షేత్రస్ధాయిలో నిర్వహించేందుకు పార్టీ నగర సమితి సిద్ధమయ్యింది. ఈ నెల 25 నుంచి జూన్ 30వ తేదీ వరకు నగరంలోని ప్రతి డివిజన్ స్ధాయిలో మహాసభలు నిర్వహించి నాయకులు, కార్యకర్తల్లో నూతన జోష్ను తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి ముందడుగు వేస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో పార్టీ పూర్వవైభానికి పునరంకితం అయ్యే దిశగా అడుగులు వేసేందుకు ఈ మహాసభలు నాంది కానున్నాయని. ప్రతి డివిజన్లో ఎర్ర జెండా రెపరెపలతో పార్టీ …
Read More »యోగాంధ్ర 2025: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం- నెల రోజుల రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర 2025’ అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య శాఖ ప్రకటించింది.మే 21 నుండి జూన్ 21 వరకు ఒక నెల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యోగా ప్రదర్శనలు, పోటీలు,శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు …
Read More »గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా నన్ను నియమించినందుకు వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు సహకరించిన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కి ,ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కి ,మరియు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి కి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరొక మారు ముఖ్యమంత్రి …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు …
Read More »నిరంతరంగా ఎదుగుతున్న భారత్
-సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశం నేడు జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్న అధికారిక ప్రకటనపై వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షాన్ని వెలిబుచ్చారు. ఇదే క్రమంలో త్వరలో జర్మనీని కూడా అధిగమించి ప్రపంచంలో అతి పెద్ద మూడవ ఆర్థిక శక్తిగా నిలబడుతుందన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతల్ని స్వీకరించినప్పుడు ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న మన …
Read More »సైకిల్ తొక్కిన మంత్రి సవిత
పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : కడపలో మంగళవారం నుంచి జరగనున్న టీడీపీ మహానాడుకు ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా 44 మంది తెలుగు తమ్ముళ్లు పెనుకొండ నుంచి కడపకు సైకిల్ పై ర్యాలీగా బయలుదేరారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని మంత్రి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు తమ్ముళ్లతో కలిసి వై జంక్షన్ వరకూ మంత్రి రెండు కిలో మీటర్ల మేర …
Read More »మిద్దె తోటలు – ఆరోగ్యకర జీవనానికి మార్గదర్శి
-One Earth – One Life Terrace Garden Group ద్వితీయ వార్షికోత్సవం విజయవాడలో ఘనంగా నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత కాలంలో విష రసాయనాలతో నిండిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, అధిక ఉష్ణోగ్రతలు, జీవవైవిధ్య నాశనం వంటి సమస్యల పరిష్కారానికి మిద్దె తోటలు ఒక సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ దిశగా ప్రజల్లో అవగాహన పెంచుతూ ముందుకు సాగుతున్న One Earth – One Life Terrace Garden Group తన ద్వితీయ వార్షికోత్సవాన్ని 25-02-2025 …
Read More »ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
-10,381 మంది అభ్యర్థులకు గాను పేవర్-1కు 5,716 మంది, పేవర్-2కు 5,665 మంది హాజరు.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. 10,381 మంది అభ్యర్థులకుగాను గాను ఉదయం పేపర్-1కు 5,716 (55.1 శాతం) మంది, మధ్యాహ్నం పేపర్-2కు 5,665 (54.6 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ …
Read More »ముఖ్యమంత్రి నూతన సొంతింటి గృహ ప్రవేశం నకు హాజరైన అశేష ప్రజానీకం
-ఆత్మీయంగా,అభిమానం గా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభివాదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివ పురం వద్ద నూతనంగా నిర్మించిన సొంతింటి గృహప్రవేశానికి కుప్పం నియోజక వర్గం నలు మూలల నుండి అశేష ప్రజానీకం హాజరై వారి అభిమానాన్ని చాటు కున్నారు. కుప్పం ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి,వీరి తనయుడు మరియు మానవ వనరుల …
Read More »
Prajavartha Online Telugu News