Breaking News

Daily Archives: May 25, 2025

ఎమ్మెల్యే సుజనా చౌదరి క్షేమాన్ని కోరుతూ “మృత్యుంజయ మరియు గాయత్రి హోమం”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ గాయత్రి ప్రజ్ఞా పరివార్, బాయన కనకదుర్గాంబ ఆధ్యాత్మిక మందిరము వారి ఆధ్వర్యంలో ఆదివారం భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో “మృత్యుంజయ” మరియు “గాయత్రి హోమం” వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి క్షేమంగా ఉండాలని సర్వేశ్వరుడిని ప్రార్థించారు. లండన్ పర్యటనలో ఉన్న సుజనా చౌదరి ఈనెల మొదటి వారంలో ప్రమాదానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే! అప్పటినుంచి సుజనా …

Read More »

చెన్నై చేరుకున్న పవన్ కళ్యాణ్ 

చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : ‘వన్ నేషన్… వన్ ఎలక్షన్’పై సోమవారం ఉదయం నిర్వహించే సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నై చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సాదరంగా స్వాగతం పలికారు. తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, పర్యావరణ ఉద్యమకారులు కె.ఎస్. రాధాకృష్ణన్, ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎం. చక్రవర్తి, అర్జున మూర్తి, …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ పి ఐ అధ్యక్షులుగా డాక్టర్ ఉప్పులేటి దేవిశ్రీప్రసాద్ ఎన్నిక

-రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని బలోపేతం చేస్తాం… -ఆర్ పి ఐ జాతీయ అధ్యక్షులు యశ్వంత్ భీమ్ రావ్ అంబేద్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలన్నీ ధనికుల కోసం పనిచేస్తున్నాయని తమ పార్టీ మాత్రం ఎస్సి ఎస్టి బీసీ మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు యశ్వంత్ రావ్ భీమ్ రావ్ అంబేద్కర్ అన్నారు.. ఈ పార్టీ నాయకుల కోసం పనిచేయదని ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన స్పష్టం …

Read More »

ఈ నెల 26వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ ….

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : *ఈ నెల 26వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …

Read More »

ఉద్యోగులూ యోగామార్గంతో ఒత్తిడిని జ‌యించండి…

– యోగాచ‌ర‌ణ‌తో రోజువారీ ప‌నిలో అద్భుత ఫ‌లితాలు – యోగా ఔన్న‌త్యాన్ని చాటిచెప్ప‌డంలో ఉద్యోగ సంఘాలు కీల‌కపాత్ర పోషించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో, రోజువారీ ఉద్యోగ బాధ్య‌త‌ల్లో ప‌ని ఒత్తిడి ఎదుర‌వ‌డం స‌హ‌జ‌మ‌ని.. అలాంటి ఒత్తిడిని జ‌యించి, మంచి ఫ‌లితాలు సాధించేందుకు యోగా ఉన్న‌త మార్గ‌మ‌ని, ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్ర‌తిరోజూ కొంత స‌మ‌యాన్ని యోగాచ‌ర‌ణ‌కు కేటాయించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. యోగాంధ్ర మాసోత్స‌వాల్లో …

Read More »

ఆపరేషన్‌ కగార్‌ ఆపాలి.

-మావోయిస్టుపార్టీతో శాంతియుత చర్చలు జరపాలి. -బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలి. -మృతదేహాలను బంధువులకు అప్పగించాలి. -రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఉపసంహరించాలని, సీపీఐ(మావోయిస్టు) పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతియుత చర్చలు జరపాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. మావోయిస్టు నేత నంబాల కేశవరావుతోపాటు మృతుల భౌతిక కాయాలను వారి బంధువులకు అప్పగించాలని తీర్మానించింది. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర …

Read More »