Breaking News

Daily Archives: May 25, 2025

ఆంధ్రప్రదేశ్‌లో యోగంద్రా – 2025 క్యాంపెయిన్ ప్రారంభం

–రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి యోగా పోటీలు -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగంద్రా -2025 క్యాంపెయిన్ , యోగా పోటీ ప్రణాళిక ప్రకారం, గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో యోగా పోటీలు నిర్వహించబడనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరియు పౌరులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించేందుకు ప్రోత్సాహం అందించబడుతుందన్నారు. ఈ పోటీలు మే 26 నుంచి జూన్ 18, 2025 వరకు …

Read More »

ఈ నెల 26 వ తేది నుండి (నేటి నుండి) ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటవరకు పిజి ఆర్ ఎస్

-ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో జరుగుచున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఇక నుండి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీ …

Read More »

సజావుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలు

-యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 రాత పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్టేట్ అబ్జర్వర్ కోన శశిధర్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 రాత పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ ఎస్. జి అజ్మీరా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త ఆదివారం ఉదయం జిల్లా నందు జరుగుతున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ …

Read More »

‘పిఎం – జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నాము

-‘పిఎం – జన్ మన్’లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము -కుల గణన ద్వారా వివిధ కులాల జీవన పరిస్థితులు తెలుస్తాయి… అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది -ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఓట్లు కోసం చూడరు… దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు -హిమాలయాలు ఎలా తలవంచవో… నరేంద్ర మోడీ ఎక్కడా తలవంచరు -ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటారు -ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సి.ఎం., డిప్యూటీ సి.ఎం.ల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ …

Read More »

ఈ నెల 26వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం

-జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు …

Read More »

యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ఒక ప్రకటనలో కోరారు. వచ్చే జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్నారన్నారు. అదే సమయంలో జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనుటకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉందన్నారు. గ్రామ వార్డు సచిపాలయాల సిబ్బంది ఇంటింటికి తిరిగి యోగాంధ్ర కార్యక్రమం …

Read More »

ఉగ్రవాదాన్ని సహించేది లేదు : ఎంపీ పురందేశ్వరి

-రవిశంకర్ ప్రసాద్ సారధ్యంలో విదేశాలకు అఖిల పక్ష బృందం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించబోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేసారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్ పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ దుర్నీతిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఏడు అఖిల బృందాలలో ఎంపీ పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం ఆదివారం పారిస్ కి బయలుదేరి వెళ్ళింది. ఉదయం 11గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ బృందం దుబాయ్ మీదుగా …

Read More »

మంగళవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21వ తేదీ న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఒకే ధరిత్రికి – ఒకే ఆరోగ్యానికి యోగా” (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్) అనే నినాదంతో ప్రతిశాఖ,ప్రతి సంస్థ నందు ప్రతిష్ఠాత్మకంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులననుసరించి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వారి ఆదేశములతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారములో ది. 27.05.2025 మంగళవారం నాడు యోగాసన శిబిరాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర కారాగారము, రాజమహేంద్రవరం పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ …

Read More »

యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమం లో ప్రజలందరిని భాగస్వాముల్ని చేస్తాం

-మే 27 సెంట్రల్ జైలు లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం -నాలుగు పర్యాటాక ప్రదేశాల్లో జూన్ 1, 7 , 14, 20 తేదీల్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాల నిర్వహణకు యోగాంధ్ర క్యాలెండర్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇందులో భాగంగా 26వ తేది సోమవారం నుంచి వచ్చే నెల 20 వరకు జిల్లాలో …

Read More »

పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు

-సోమవారం మే 26 వ తేదీన యధావిధిగా పిజిఆర్ఎస్ -అర్జీలు meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకునే వెసులుబాటు -వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  మీ సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయి లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మే 25 వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు …

Read More »