Breaking News

Daily Archives: May 27, 2025

అధికారులు సమన్వయంతో ప్రణాళికా ప్రకారం చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బక్రీదు పర్వదినంను ప్రశాంత వాతవరణంలో ఆంధ్రప్రదేశ్ గోవధ నిరోధక చట్టం 1977 నిబంధనలకు అనుగుణంగా జరుపుకునేలా అధికారులు సమన్వయంతో ప్రణాళికా ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ 07.06.2025 న జరగబోవు బక్రీదు పండుగ సందర్బంగా గుంటూరు జిల్లా జంతు హింస నివారణ సంఘం సమావేశంను అధికారులు, జంతు …

Read More »

ఉండవల్లి గుహల వద్ద ఈ నెల 28 వ తేదీన యోగాపై అవగాహన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర -2025 ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పేర్కొన్నారు. తాడేపల్లిలోని ఉండవల్లి గుహల వద్ద ఈ నెల 28 వ తేదీన యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న నేపధ్యంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారం మధ్యాహ్నం జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మంగళగిరి – …

Read More »

ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా మంగళవారం ఉదయం రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు భద్ర పరచబడిన ఈవిె‌ఎం లు మరియు వి‌వి ఫ్యాట్ల గోడౌన్ ను తనఖి చేసిన గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు. మార్కెట్ యార్డ్ నందు భద్రపరచిన VVPATS గోడౌన్ నందు గల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం తహసిల్దార్ జె. ప్రసాద రావు, ఆర్ అండ్ …

Read More »

ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా మంగళవారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తనిఖీ చేసారు. సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ …

Read More »

ప్రజలు ఇబ్బందులు లేకుండా టెండర్ పొందిన పనులను త్వరగా ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు లేకుండా టెండర్ పొందిన పనులను త్వరగా ప్రారంభించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం విద్యా నగర్, కృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ల వారీగా టెండర్ పొందిన పనులను జాప్యం లేకుండా జరిగేలా ఇంజినీరింగ్ …

Read More »

రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యకమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యకమాలు చేపడుతుందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఏ.భార్గవ తేజ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుండి లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వరకు యోగాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, గుంటూరు నగపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో …

Read More »

అవినీతికి చెక్‌…ప‌నితీరు మెరుగుప‌రిచే దిశ‌గా బ‌దిలీలు చేప‌ట్ట‌నున్న వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ‌

-మొద‌టిసారిగా మూడేళ్లు ఒకేచోట ప‌నిచేసిన పాల‌నా స‌హాయ‌క సిబ్బంది బ‌దిలీలు -ప‌నితీరు ఆధారంగా ప్రిన్సిపాళ్లు, సూప‌రింటెండెంట్ల స్ధానం మార్పిడి -ఆరోగ్య శాఖ‌కు ప్ర‌త్యేక వెసులుబాటు క‌ల్పించిన ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించిన సాధార‌ణ బ‌దిలీ ప్ర‌క్రియ‌ను అవినీతికి అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు అత్యున్న‌త వైద్యుల ప‌నితీరు మెరుగుప‌రిచే దిశ‌గా వినియోగించ‌డానికి వైద్యారోగ్య శాఖ నిర్ణ‌యించింది. ఈ దిశ‌గా బ‌దిలీల‌కు సంబంధించి కొన్ని ప్ర‌త్యేక స‌డ‌లింపుల‌కు ముఖ్య‌మంత్రి ఆమోదాన్ని పొందింది. శాఖ ప్ర‌త్యేక అవ‌స‌రాలు వైద్యారోగ్య శాఖ‌లో పెద్ద …

Read More »