తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ను104 నిర్వహణ సంస్థ భవ్య కంపెనీ నుండి ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు 104 రీజనల్ మేనేజర్ ఖలీమ్ 104 జిల్లా మేనేజర్ శేష సైనా రెడ్డి ఎగ్జిక్యూటివ్ రాజేష్, రాకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే విధంగా మొబైల్ మెడికల్ యూనిట్ను సందర్శించారు రోగులు వారి సిబ్బందితో మాట్లాడి 104 లో వైద్య సేవలు గురించి చర్చించారు. జిల్లా వైద్య …
Read More »Daily Archives: May 27, 2025
భారతీయుల సనాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -యోగాంధ్ర లో అందరూ భాగస్వాములు కావాలి. – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయుల సనాతన సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి …
Read More »కూచిపూడి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కూచిపూడి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబరులో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కూచిపూడి గ్రామం, నాట్యకళ అభివృద్ధి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూచిపూడి నాట్యకళకు మూల కేంద్రమైన కూచిపూడి గ్రామంలో నాట్యకళకు పునర్జీవం తీసుకురావడంతో పాటు ఆ గ్రామ ఆర్థిక …
Read More »యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం… : జిల్లా కలెక్టర్
-జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర ర్యాలీ, మానవహారం.. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి నేతృత్వంలో మచిలీపట్నం నగరంలోని జిల్లా పరిషత్ సర్కిల్ నుండి సాయిబాబా గుడి వరకు పెద్ద ఎత్తున యోగాంధ్ర సామూహిక ర్యాలీ చేద్దాం చేద్దాం యోగా చేద్దాం, సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే, యోగాతో ఆరోగ్య …
Read More »యోగ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రజలందరూ ఆ దిశగా దృష్టి సారించి యోగ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మచిలీపట్నం నగరంలోని గాంధీనగర్ లో గల ఏపీ యోగాసభ వారి ఉదయపు నడక మిత్రమండలి భవనంలో మంగళవారం తెల్లవారుజాముననే జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి యోగా ర్యాలీ ప్రారంభించి సుమారు 70 మంది యోగా సభ్యులతో కలిసి యోగా చేయండి – …
Read More »యోగాంధ్ర కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 31వ తేదీన మంగినపూడి బీచ్ లో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంగినపూడి బీచ్, మచిలీపట్నం నగరంలో యోగాంధ్ర కార్యక్రమాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రముఖ పర్యాటక …
Read More »ఇసుకను నిల్వచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెలాఖరికి జిల్లాలోని 6 స్టాక్ పాయింట్లలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. స్టాక్ యార్డ్ వద్ద ప్రజలు ఇసుక కొనుగోలు చేయుటకు వీలుగా కలెక్టర్ అధికారులతో చర్చించి ధరలు నిర్ధారించారు. ఈ …
Read More »యోగాతో సంపూర్ణ ఆరోగ్య యోగం..
– యోగాసనాలు మనిషి ఆరోగ్యానికి దారిదీపాలు – విజయవంతంగా యోగాంధ్ర మాసోత్సవాల ఏడో రోజు కార్యక్రమాలు – వీఎంసీ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం వేసే యోగా విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించి, జీవితంలో యోగాసనాల అభ్యసనను భాగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా, విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ప్రతిరోజూ యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తెలిపారు. …
Read More »మనమిత్ర పారిశ్రామిక సేవలపై అవగాహన కల్పించండి
– సేవలను సద్వినియోగం చేసుకునేలా పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించండి – గడువుకు ముందే పారిశ్రామిక అనుమతుల జారీపై దృష్టిపెట్టండి – పారిశ్రామిక యూనిట్లకు రూ. 4.13 కోట్లు మేర ప్రోత్సాహకాలకు ఆమోదం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం యాప్ ఆధారిత డిజిటల్ వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర) ద్వారా ప్రజలకు 500కు పైగా సేవలు అందిస్తోందని, ఇందులో అందుబాటులో ని పారిశ్రామిక సేవలపై పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించాలని …
Read More »మోడీ ఒక విఫల ప్రధాని… : కె.రామకృష్ణ
-జపాన్ ఆర్థిక వ్యవస్థతో పోలికకాదు.. భారత్ చైనాతో పోటీపడాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో రూపాయి విలువ తగ్గించి, పేదరికం, నిరుద్యోగాలను పెంచిన నరేంద్రమోడీ విఫల ప్రధానిగా ఖ్యాతికెక్కారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో 4వ స్థానానికి చేరిందని, అందుకు ప్రధాని నరేంద్రమోడీ విధానాలే కారణమని గత రెండుమూడు రోజులుగా ఎన్డిఎ నేతలు పెద్దఎత్తున ఊదరగొడుతున్నారు. ఇందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »
Prajavartha Online Telugu News