విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025 (జూన్ 21, 2025) ను పురస్కరించుకొని బుధవారం (28.05.2025) పర్యాటక/ఐకానిక్ గమ్యస్తానాలైన గుంటూరు, పల్నాడు, శ్రీ పొటి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, జిల్లాల్లో ‘యోగాంధ్ర 2025’ లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలు… యోగా గురువులు, యోగా శిక్షకులు, వాలంటీర్లు, యోగాభ్యాసకులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చు.. అంగన్వాడీ మరియు హెల్త్ వర్కర్స్ థీమ్ ఆధారిత యోగా ప్రదర్శనలు, పోటీలు, సామూహిక యోగాభ్యాసం …
Read More »Daily Archives: May 27, 2025
‘మహానాడు’లో చేనేత సొబగులు
-చేనేత వస్త్రాలు కొనుగోలు చేసిన మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధిని టీడీపీ మరోసారి చాటుకుంది. వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో నిర్వహిస్తున్న మహానాడు ప్రాంగణంలోనూ నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా చేనేత స్టాళ్లను ఏర్పాటు చేయించింది. కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు …
Read More »అవమానించిన చోటనుంచే జైత్రయాత్ర చేశారు!
-మీలాంటి కార్యకర్తలే మాకు స్పూర్తిగా నిలిచారు! -ఉత్తరాంధ్ర సైకిల్ యాత్రికులకు లోకేష్ అభినందన కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడప: అవమానించిన చోటే సైకిల్ పై జైత్రయాత్ర చేసిన మీలాంటి పసుపు సైనికులే మాకు స్పూర్తి, ప్రతిపక్షంలో ఉండగా అధినేతకు అండగా మీలాంటి వారు అందించిన సంఘీభావంవల్లే గత ఎన్నికల్లో విజయఢంకా మోగించామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను అభినందించారు. గత ప్రభుత్వంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు సంఘీభావంగా …
Read More »కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ
-ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ -ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ(అడిషనల్ చార్జ్) ఎ.కె. సక్సేనా భేటీ అయ్యారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ యాజమాన్యానికి సీఎం సూచించారు. గత కొంత కాలంగా మంచి పనితీరుతో స్టీల్ …
Read More »ప్రపంచ ప్రామాణికంగా భారత స్టాండర్డ్స్.. : మంత్రి నాదెండ్ల మనోహర్
ఢిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్టాండర్డ్లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.ఎస్.) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 2014-15లో భారత్లో కేవలం 2,000 స్టాండర్డ్స్ మాత్రమే ఉన్నాయని.. 2025 నాటి ఆ సంఖ్య 23,000లకు చేరిందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఐఎస్ 9వ పాలక మండలి సమావేశానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, దేశంలో …
Read More »నెల రోజుల్లో కొత్త అక్రిడిటేషన్లు.
-తక్షణమే ఉన్న కార్డుల గడువు పొడిగింపు కు ఉత్తర్వులు -ఏపీయూడబ్లూజే నేతలకు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల రోజుల్లో గా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం ఉన్న కార్డులు రెన్యువల్ చేస్తామని ఐ అండ్ పి ఆర్ డైరెక్టర్ హిమాన్స్ శుక్లా చెప్పారు. అక్రిడేషన్ల గడువు పొడిగింపు, కొత్త కార్డులు మంజూరు తదితర అంశాలపై మంగళవారం మధ్యాహ్నం సమాచారం శాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా …
Read More »అణగారిన వర్గాల పార్టీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ
-కమ్మ, రెడ్ల పాలన పై ఏఐబిఎస్పి పోరాటం -నేషనల్ కోఆర్డినేటర్ గా డాక్టర్ జె. పూర్ణచంద్ర రావు మాజీ డీజీపీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాటి నుంచి నేటి వరకు కమ్మ రెడ్డి కులనాయకుల ఆధిపత్యమే కొనసాగుతుందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జె. పూర్ణచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ ఆధిపత్య ధోరణి ఎదుర్కోవాలంటే బహుజనులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు. కమ్మ రెడ్ల పేర్లు చెబితేనే రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »లిఖితపూర్వకమైన ఒప్పందం లేని ట్రయల్ సీడ్ సాగును నిషేధించాలి…
-పి.జమలయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్రయల్ సీడ్ సాగును ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎటువంటి అనుమతులు లేకుండా రైతులతో లిఖితపూర్వకంగా ఒప్పందాలు చేసుకోకుండా ట్రయల్ సీడ్ ఇచ్చి మంచి దిగుబడి వస్తుందని మాయ మాటలు చెప్పి రైతులను మోసగిస్తున్న కంపెనీ యజమానులపై చట్టపురమైన చర్యలు తీసుకోవాలని పి.జమలయ్య కోరారు. నేడు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …
Read More »ఆంధ్రప్రదేశ్ పశు సంవర్దక శాఖ లో బదిలీల ప్రక్రియ కౌన్సిలింగ్ విధానంలోనే జరగాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లబ్బీపేట లోని పశువర్ధక శాఖ అసోసియేషన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల పశువైద్యాధికారుల జిల్లా మరియు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం లో పశువైద్య ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కౌన్సెలింగ్ విధానం లో నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది 100% రాజకీయ అనుమతితో నాయకుల సిఫార్సు లెటర్ తో బదిలీలు నిర్వహించటం వలన నిబంధనలను పూర్తిగా నిర్వీర్యం అవటం జరిగిందని, మాకు ఇచ్చిన బదిలీ అప్లికేషన్ లో కూడా రాజకీయ …
Read More »సుజనా చౌదరి ను పరామర్శించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడగా శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోనీ తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం …
Read More »
Prajavartha Online Telugu News