రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడం తద్వారా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా మంచి నాణ్యమైన ఉత్పత్తులు రైతులు సాధించాలని ఏపీ ఈ డి ఏ, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధారిటీ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ బి.అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉద్యానవన , ఏపీఎంఐపీ ల ఆధ్వర్యంలో ఎఫ్ బి వో లకు, రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ …
Read More »Daily Archives: May 27, 2025
గ్రామ వార్డు సచివాలయాల్లో రైస్ కార్డ్ లో మార్పు, చేర్పులకు అవకాశం
-కాల పరిమితి లేకుండా నిరంతర ప్రక్రియ గా రైస్ కార్డు సేవలు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైస్ కార్డు లలో మార్పులు, చేర్పులను గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దిగువ పేర్కొన్న వాటికి సంబంధించిన సేవలు పొందవచ్చు అని కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ చేశారు. రైస్ కార్డుల కు సంబంధించి కొత్త బియ్యం కార్డు పొందుటకు, బియ్యం కార్డు విభజన …
Read More »స్నేహ మానసిక చికిత్స ఆసుపత్రిని సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిమరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మీ స్థానిక దానావాయిపేట లో ఉన్న మనసా మానసిక చికిత్స ఆసుపత్రి, హరిత మానసిక చికిత్స ఆసుపత్రి, విజయ మానసిక చికిత్స ఆసుపత్రి మరియు స్నేహ మానసిక చికిత్స ఆసుపత్రిని సందర్శించారు. ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు …
Read More »నగరం లో పలు సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు
-థియేటర్ లలో అధిక ధరలు, అపరిశుభ్రత పై ఆగ్రహం. -థియేటర్ యాజమాన్యాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి -లోపాలు గల థియేటర్ లకు నోటీసులు జారీ చేస్తాం -జేసీ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సినిమా హాళ్ల నిర్వహణ తీరును తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక సాయి కృష్ణ(అనుశ్రీ సినిమాస్), రంభ, ఊర్వశి, మేనక, …
Read More »ప్రజలకు అందుతున్న సేవలలో లోపాలు సరిదిద్దాలి.
-ప్రజలతో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన సముచితంగా ఉండాలి -విద్యుత్, ఇసుక, అన్నా క్యాంటీన్లు, పింఛన్లు, పురపాలక ,పోలీస్, ఆర్టీసీ సేవలపై సమీక్ష -మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు ప్రత్యేక అభినందన -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాభిప్రాయ సర్వేలో ప్రజలకు సంబంధించిన సేవలు సరిగా లేవని పేర్కొన్న అంశాలను గుర్తించి ఆ లోపాలను సరిదిద్దాలని భవిష్యత్తు వెలువడే ప్రజాభిప్రాయ సర్వేలలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులకు సూచించారు. …
Read More »యోగాంధ్ర లక్ష్యం.. ప్రతి ఒక్కరికీ యోగ ప్రయోజనాలు దక్కేలా చూడడమే.
-యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి -మానసిక ప్రశాంతత.. సంపూర్ణ ఆరోగ్యం.. యోగాతో సాధ్యం -సమాజంలో ఉన్న వివిధ వర్గాలను భాగస్వాముల్ని చేసే క్రమంలో 25 రోజుల యోగా సాధన కార్యక్రమం -రాజమహేంద్రవరం కేంద్రకారాగరంలో అద్భుతంగా జరిగిన యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమం – మంత్రి కందుల దుర్గేష్ – కలెక్టర్ పి ప్రశాంతి -రాజమహేంద్రవరం కేంద్రకారాగరంలో అద్భుతంగా జరిగిన యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డచ్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఓవైపు..చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఏళ్ల …
Read More »జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోజాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పి డి లు, …
Read More »జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్ల నందు శుభ్రత పాటించాలి
-ఆర్టీసీ బస్సులన్నీటిని సమయ పాలనా ప్రకారం నడపాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్ల నందు శుభ్రత పాటించాలని,ఆర్టీసీ బస్సులన్నీటిని సమయ పాలనా ప్రకారం నడపాలని సంబంధిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుండి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ,తిరుపతి జిల్లా లోని అన్ని బస్సు …
Read More »ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం 2025
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం 2025 నాడు అమర హాస్పిటల్ బృందం CPR మరియు ప్రాథమిక ప్రథమ చికిత్స శిక్షణను విజయవంతంగా స్థానిక తిరుపతి రవాణా శాఖాధికారి కార్యాలయంలో ఈరోజు నిర్వహించారు. ఈ శిక్షణ వలన సాధారణ ప్రజలు, ప్రొఫెషనల్ డ్రైవర్లు మరియు విద్యార్థులలో ప్రాణాలను రక్షించే అత్యవసర ప్రతిస్పందన నైపుణ్యాలను ప్రోత్సహించడం ద్వారా ప్రాథమికంగా ప్రాణాపాయ రక్షణ కలుగుతుంది. ఈ సంవత్సరం వేడుకల థీమ్, “మీ అత్యవసర సంరక్షణను అందించడం గర్వంగా ఉంది”, ప్రపంచవ్యాప్తంగా అత్యవసర …
Read More »యోగాంధ్ర – ఆరోగ్యమైన జీవితానికి యోగా మార్గం
-తిరుపతి జిల్లా – యోగాంధ్ర ప్రచార కార్యక్రమం అప్డేట్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 21 నుండి జూన్ 21 వరకు జరుగుతున్న ఒక నెలపాటు యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సారథ్యంలో పలు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా యంత్రాంగం తిరుపతి, సూల్లూరుపేట, గూడూరు మరియు శ్రీకాళహస్తిలలో మాస్టర్ ట్రైనర్ల శిక్షణా శిబిరాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ శిబిరాల్లో సుమారు 350 మంది మాస్టర్ ట్రైనర్లు శిక్షణ పొందారు. ఈ మాస్టర్ …
Read More »
Prajavartha Online Telugu News