https://prajavartha.com/wp-content/uploads/2025/05/Prajavartha-e-paper-24-30-April-2025-edition.pdf
Read More »Daily Archives: May 6, 2025
రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో అబ్దుల్ కలాం విగ్రహాలు
-వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఏర్పాటు చేస్తున్న విగ్రహ ఆకృతులను ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైబ్రంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకుచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ …
Read More »దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం
-డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలు -మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు అంగీకారం -కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు -23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి -ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు -భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలి -దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతి -దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా …
Read More »ఉద్యోగుల టవర్ల నిర్మాణానికి రూ.1,732.31 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం
-కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇప్పటి వరకూ 71 సంస్థలకు 1,050 ఎకరాలు కేటాయింపు -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసానికై నాలుగు ప్యాకేజీల్లో టవర్ల నిర్మాణానానికై రూ.1,732.31 కోట్ల విలువైన పనుల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెల్పిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో …
Read More »నూతన రైస్ కార్డులకు, మార్పులు చేర్పుల నమోదు నేటి నుండి అవకాశం
-దగ్గర్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం -వారం రోజుల తదుపరి వాట్సాప్ గవర్నెన్సు ద్వారా సేవలు అందుబాటులోకి -జూన్ మాసంలో స్మార్టు కార్డుల రూపంలో రైస్ కార్డుల జారీకి సన్నాహాలు -రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు నేటి (బుధవారం )నుండి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార & పౌర …
Read More »కాంట్రాక్ట్ పద్దతిలో సీనియర్ అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు లో గల ఆంధ్రప్రదేశ్ గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సీనియర్ అకౌంటెంట్ పోస్టు నియామకానికి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. సత్య కుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ పద్దతిలో సీనియర్ అకౌంటెంట్ పోస్టుకు అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 03-05-2025 నుండి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవడానికి అనుమతించడమైనదన్నారు. ఈ నెల …
Read More »మ్యాన్ పవర్ ఏజెన్సీల తీరు మారాలి : ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
-అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్ లపై కఠిన చర్యలు తీసుకుంటాం -ఇప్పటికే అనేక కంప్లైంట్ లు నా దృష్టికి వచ్చాయ్ -ఏజెన్సీల తప్పులను ఏమాత్రం సహించను -రాష్ట్ర వ్యాప్తంగా ఈ-శ్రమ్ పోర్టల్ లో కార్మికులను నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి -IP హోల్డర్స్ మరియు E-shram హోల్డర్స్ సంఖ్యను పెంచాలి -ప్రతి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి -లేబర్ డిపార్ట్మెంట్ మొబైల్ యాప్ ద్వారా కలిగే సౌకర్యాలను గురించి కార్మికులకు అవగాహన కల్పించాలి -అమరావతిలో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వెబ్ సైట్, లేబర్ …
Read More »విధుల సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసిన ఇద్దరు ప్రభుత్వ వైద్యుల నిర్వాకం
-2022లో రోగి మృతికి కారణమైన ఈ ఘటనపై మంత్రి ఆగ్రహం -సమగ్ర విచారణకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల నిర్వహించాల్సిన సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసి రోగి మృతికి కారణమైన ఇద్దరు ప్రభుత్వ వైద్యులపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2022లో జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఇద్దరు డాక్టర్లపై క్రమశిక్షణా చర్యల్ని చేపట్టాలని స్పష్టం చేశారు. దీని ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య …
Read More »బేబీ కిట్ల పథకం పునరుద్ధరణ
-రూ.1,410తో 11 వస్తువుల పంపిణీ -రాష్ట్ర బడ్జెట్ నుండి ఖర్చు చేయాలన్న ప్రతిపాదనకు సిఎం ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన బేబీ కిట్ ల సరఫరా పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు. 2014-19 కాలంలో అమలైన ఈ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధుల ఏర్పాటు గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్య …
Read More »“పోలవరం” పైనే రాష్ట్ర అభివృద్ధి – మంత్రి నిమ్మల
-ప్రాజెక్టు పూర్తి తోనే నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం -పెండింగ్ డిజైన్స్ కి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరిన మంత్రి నిమ్మల పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే జాతీయస్థాయిలో నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి విడదీయలేని పరస్పర ఆధార ప్రాజెక్టులుగా మంత్రి అభివర్ణించారు. అందువల్లనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరం పై …
Read More »
Prajavartha Online Telugu News