Breaking News

Daily Archives: May 6, 2025

జిల్లా ఇమేజ్‌ను పెంచ‌డంలో సామాజిక మాధ్య‌మాల పాత్ర కీల‌కం

– జిల్లా స‌మగ్రాభివృద్ధిలో సామాజిక మాధ్య‌మాల ప్ర‌తినిధులు భాగ‌స్వాములుకండి – ప‌ర్యాటక రంగ పురోగ‌తికి ప్రాధాన్య‌మివ్వండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా, రాష్ట్రం, దేశాభివృద్ధిలో మీడియా పాత్ర కీల‌క‌మ‌ని.. మారుతున్న సాంకేతిక ప్ర‌పంచంలో సామాజిక మాధ్య‌మాలు అన్ని రంగాల్లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో జిల్లా ఇమేజ్‌ను పెంచ‌డంలో సామాజిక మాధ్య‌మ ఛాన‌ళ్లు కీల‌క‌పాత్ర పోషించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ వీసీ హాల్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. సామాజిక …

Read More »

గోరా టెక్నో హబ్ ఆధ్వర్యంలో జీరో షాడో డే ప్రత్యేకతను తిలకించిన విద్యార్థులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మే 6న జీరో షాడో దే సందర్భంగా గోరా టెక్నో హబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్ధులు, వాసవ్య మహిళా మండలి వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న బాలికలు, పలువురు నగర పౌరులు స్వచ్ఛందంగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సెర్చ్ క్యాంపెయిన్ జాతీయ సహాయ కన్వీనర్ శ్రీమతి మేకా సుసత్య రేఖ, విచ్చేసిన అందరిని కార్యక్రమంలో భాగస్వాములను చేసారు. కొందరిని పలు రకాల పొజిషన్స్ లో నిలబెట్టి, …

Read More »

త్వ‌ర‌లో అందుబాటులోకి టూరిజం ప్యాకేజీ

– ప‌ర్యాట‌కుల‌కు మ‌ధురానుభూతి మిగిల్చేలా రూప‌క‌ల్ప‌న‌ – యువ‌త‌కు గైడ్లుగా వారం రోజుల పాటు శిక్ష‌ణ‌ – వినూత్న ఆలోచ‌న‌ల‌ను భాగ‌స్వామ్య ప‌క్షాలు పంచుకోవ‌చ్చు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాను ప‌ర్యాట‌క హ‌బ్‌గా తీర్చిదిద్దే క్ర‌మంలో ప‌ర్యాటకుల‌కు మ‌ధురానుభూతి మిగిల్చేలా రూపొందించిన ప్ర‌త్యేక ప్యాకేజీలు త్వ‌ర‌లో అందుబాటులోకి వ‌స్తాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. టూరిజం ప్యాకేజీల‌పై ప‌ర్యాట‌క శాఖ అధికారుల‌తో పాటు టూర్ ఆప‌రేట‌ర్లు, …

Read More »

జిల్లాలో ఈ ఏడాది 80 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యం..

-ఉపాధి హామి తో శ్రామికులకు ఆర్థిక ఊతమిద్దాం.. -పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలి.. -శ్రామికులకు కనీస వేతనం రూ.307 కల్పించాలి.. -మూడువేల పంట కుంటల నిర్మాణం చేపట్టాలి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఉపాధి హామి పథకం ద్వారా పని కోరిన శ్రామికులకు ఈ ఏడాది జిల్లాలో 80 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, శ్రామికులకు 307 రూపాయల కనీస వేతనం కల్పించి ఆర్థిక ఊతం …

Read More »

మైనింగ్ గజదొంగ గాలి జనార్దన్ రెడ్డికి శిక్షపడడం హర్షనీయం

-గాలి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేల కోట్ల రూపాయలను అక్రమంగా కొల్లగొట్టిన మైనింగ్ గజదొంగ గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేయటంపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కి రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు …

Read More »

జాప్యం లేకుండా ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

-పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత నెల 14వ తేదీన పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ ధాన్యం కొనుగోలు పరిశీలించడానికి విజయవాడ రూరల్‌ మండలం పైడూరుపాడు వచ్చిన సందర్భంలో ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని హామినిచ్చినా, పైడూరుపాడులో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు జరగకపోవడం విచారకరమని, ఇప్పటికైనా జాప్యం లేకుండా ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల పంట నష్టపోయిన …

Read More »

అర్జీ అంటే కాగితం కాదు.. ప్ర‌జ‌ల ఆవేద‌న‌

– ప‌రిష్క‌రించాల‌న్న త‌ప‌న‌, స‌హ‌నం అవ‌స‌రం – స‌మ‌స్య‌ను సంతృప్తి చెందేలా ప‌రిష్క‌రించిన‌ప్పుడే సార్థ‌క‌త‌ – అర్జీదారుల‌ను కుటుంబ స‌భ్యులుగా భావించి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపండి – సీఎంవో పీజీఆర్ఎస్ సెల్ చీఫ్ గ్రీవెన్స్ ఆఫీస‌ర్ డా. సీహెచ్ చిన్నారావు – క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆధ్వ‌ర్యంలో పీజీఆర్ఎస్ సామ‌ర్థ్య నిర్మాణ శిక్ష‌ణ వ‌ర్క్‌షాప్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా ప్ర‌జ‌లు స‌మ‌ర్పించే అర్జీని కాగితంలా భావించొద్ద‌ని.. వారి వేద‌న‌గా భావించి ప‌రిష్క‌రించాల‌న్న త‌ప‌న‌, …

Read More »

కేబుల్, ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు, ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తే, వాటిని వెంటనే తొలగించండి

-అవసరంలేని, వాడని వైర్లను క్రమబద్ధీకరించి, ఒక వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్న కుమార్, పౌరుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుంటూ, నగర సుందరీకరణలో భాగంగా కేబుల్ ఆపరేటర్లతో మంగళవారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. నగర పరిధిలో ఎక్కడైనా వేలాడుతూ ఉన్న కేబుల్, ఇంటర్నెట్ లేదా ఇతర వైర్లు, ప్రజల భద్రతకు ప్రమాదకరంగా ఉండే పరిస్థితి …

Read More »

దోమల నివారణకు యాంటీ మలేరియా ఆపరేషన్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రజలకు దోమ కాటు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు నగరంలో బయాలజీ సూర్యకుమార్ ఆధ్వర్యంలో యాంటీ లార్వే ఆపరేషన్స్ ను విస్తృతంగా చేపడుతున్నారు మలేరియా సిబ్బంది. మంగళవారం ఉదయం 30 వ వార్డు దేవి నగర్ బుడమేరు కెనాల్, 57 వ వార్డు కొత్త ఆర్ఆర్ పెట్ బుడమేరు కాలువ, యం ఎల్ ఆయిల్ స్ప్రే, 60 వ …

Read More »

భువన్ రిభు ప్రపంచ న్యాయవాది సంఘం నుండి గౌరవం పొందిన తొలి భారతీయ న్యాయవాది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (JRC) నెట్‌వర్క్ మరియు వాసవ్య మహిళా మండలి (VMM) కలిసి NTR మరియు కృష్ణా జిల్లాల్లో బాలల హక్కుల కోసం ముందుండి పోరాడుతున్నాయి. భువన్ రిభు NTR జిల్లాలో బాలల రక్షణ కార్యక్రమాల్లో సన్నిహితంగా పాల్గొంటున్నారు, అక్కడ JRC స్థానిక భాగస్వాములతో కలిసి బాల్య వివాహాలు మరియు బాలల అక్రమ రవాణాను నివారించేందుకు కృషి చేస్తోంది JRC భారతదేశంలోని 416 జిల్లాల్లో NGO భాగస్వాములతో కలసి పనిచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద న్యాయ …

Read More »