డోన్/కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మరోసారి మానవత్వాన్ని చూపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్ కు దగ్గరుండి ప్రాథమిక వైద్యమందించి, సపర్యలు చేయించారు. 108 వాహనానికి ఫోన్ చేసి, క్షతగాత్రులను తరలించారు. మంత్రి సవిత సహాయక చర్యలను స్థానికులు, వాహనదారులు కొనియాడారు. మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత డోన్ లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని పెనుకొండకు తిరిగి పయనమయ్యారు. అదే సమయంలో డోన్ సమీపంలో బుచ్చయ్యగారిపల్లె …
Read More »Daily Archives: May 6, 2025
చలో డిపి, టిఓ కార్యాలయాలు ముట్టడి…
-రాష్ట్ర అధ్యక్షలు పివి రమణారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన దశలవారి ఆందోళన లో భాగంగా ఈనెల 13వ, తేదీన చలో డీపీ టీవో కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పీటిడి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల రెండవ తేదీ నుంచి దసలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, అయినప్పటికీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో …
Read More »ప్రభుత్వ పాఠశాలలో చదివిన 22 మంది విద్యార్థులను సత్కరించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ, మున్సిపల్ కమిషనర్
-కలల్ని సాకారం చేసుకోవడం కోసం దగ్గర దారులు ఉండవు -నిరంతర అభ్యసం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించడం సాధ్యం -విద్యార్థులు, వారి తల్లితండ్రులతో కలిసి విందులో పాల్గొన్న అధికారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వతంత్రంగా ఉండాలి, మన ఆశయాలను సాకారం కావడం కోసం కష్టపడి ఇష్టంగా మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించే పట్టుదల కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నా జీవితంలో ఎందరినో రోల్ మోడల్ గా చేసుకుని, నేను చివరిగా అనుకున్న లక్ష్యాలను సాధించడం …
Read More »ప్రజల రక్షణ కొరకు క్వారీ గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
-కేతన్ గార్గ్, ఐ.ఎ.ఎస్., కమిషనరు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : తరచూ క్వారీ గోతులలో పడి మనుషులు మరియు పశువులు ప్రాణాలు కోల్పోతున్నందున ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనరు కేతన్ గార్గ్, ఐ.ఎ.ఎస్., వారు ఆదేశించారు. ది.06-05-2025 తేదిన 49వ డివిజనులో వున్న సున్నం బట్టి లే ఔట్ వద్ద నున్న క్వారీ గోతులను ఇంజనీరింగ్ మరియు పట్టణ ప్రణాళికా విభాగము అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ క్వారీ మొత్తాన్ని డ్రోన్ ద్వారా గోతుల యొక్క విస్తీర్ణము లోతు …
Read More »పన్నుల వసూళ్ల లో రూ.20 కోట్ల మేర అదనపు ఆదాయం అభినందనీయం
-షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పన్ను బకాయిలు పై జి ఎస్ టి అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహించాలి -మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ తో కలిసి ఇంజనీరింగ్, అకౌంటింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, గార్డెనింగ్ పై సమీక్ష -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పనులలో, వాటి చెల్లింపులు జాప్యాన్ని నివారించాలని , నాణ్యత ప్రమాణాలు పై ఆడిటింగ్ ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కమీషనర్ కేతన్ గార్గ్ …
Read More »తూర్పుగోదావరి జిల్లా నూతన బాడీ సమీక్షా సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా జంతు హింస నివారణ సంఘం (DSPCA), తూర్పుగోదావరి జిల్లా నూతన బాడీ సమీక్షా సమావేశం తేదీ: 07.05.2025 ఉదయం 11.00 గం.లకు వీడియో కాన్ఫిరెన్స్ హాల్, కలెకెరేట్, బొమ్మూరు నందు నిర్వహించబడుతుంది. నూతనముగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా లో జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యములో జిల్లా జంతు హింస నివారణ సంఘం (DSPCA), తూర్పుగోదావరి జిల్లా లో నూతన బాడీ ఏర్పడింది. ఈ సొసైటి లో వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం తో అనగా రెవెన్యూ, …
Read More »శాస్త్రీయ సలహా సంఘం సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక రాజమహేంద్రవరం ఐ సి ఏ ఆర్ – జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం కలవచర్ల వారి శాస్త్రీయ సలహా సంఘం సమావేశం రాజమండ్రిలో నిర్వహింపబడినది. ఈ సమావేశానికి జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్ అధ్యక్షత వహించగా డాక్టర్ టి. శ్రీనివాస్, అసోసియేటెడ్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం, మారుటెరు; డాక్టర్ పి. ముత్తు రామన్, ప్రధాన శాస్త్రవేత్త …
Read More »ధాన్యం కొనుగోలు పై నియోజక, మండల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉండాలి…
-క్షేత్ర స్థాయిలో తనిఖీలు, రికార్డుల నిర్వహణ విషయంలో విజిలెన్స్ ఉండాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్లో గతంలో కంటే అధికంగా ధ్యానం కొనుగోలు చేశామని, అయితే రికార్డుల నిర్వహణ విషయంలో అధికారులు, సిబ్బంది పనితీరు లోపభూయిష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు.. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణ పై సమన్వయ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తో కలిసి సమావేశం …
Read More »మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
-నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మే9న జాబ్ మేళా -పాల్గొననున్న 45 కంపెనీలు -1302 మందికి ఉద్యోగాల కల్పన -రూ.12,000 నుండి రూ.40,000 వరకు జీతం పొందే సువర్ణావకాశం -నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలో నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 9వ తేదీన స్థానిక ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు …
Read More »రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధి లక్ష్యంగా అడుగులు
-సీఎం దిశానిర్దేశం మేరకు వార్షిక, త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికలు -వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లి పర్యాటక ప్రగతి సాధిస్తాం -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం మేరకు రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తామని మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకర్షించేలా ఏడాది …
Read More »
Prajavartha Online Telugu News