-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ -మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో నాగరాజు పేట లో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం -రూ 4.16 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, మాజీ ఎమ్మెల్సీ అంగర, మాజీ ఎమ్మెల్యే రామరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త : పాలకొల్లు నియోజకవర్గంలో విద్యుత్తు కష్టాలు, బాధలు శాశ్వతంగా తీరేలా రూ 250 కోట్లతో 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను మంజూరు చేస్తానని, త్వరలోనే దీని నిర్మాణ …
Read More »Daily Archives: May 7, 2025
మహిళా సాధికారిత లక్ష్యంగా కుట్టు శిక్షణా కార్యక్రమం
-టెండర్ల ఖరారు ప్రక్రియ, ఏజన్సీల ఎంపిక ఎంతో పారద్శకంగా జరిగింది -నిర్ణీత లక్ష్యాన్ని మించి కుట్టు శిక్షణకు మహిళల నుండి అనూహ్య స్పందన -రాష్ట్ర బి.సి.,ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బడుగు, బలహీన మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల సాధికారిత లక్ష్యంగా కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నదని రాష్ట్ర బి.సి., ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. …
Read More »గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల నాణ్యతపై పరిశీలన
-మంత్రాలయంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూలడంపై విచారణ -ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిన ఘటనపై విచారణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారు. ట్యాంక్ కూలిన విషయం ఉప ముఖ్యమంత్రివర్యులకు తెలియగానే ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ స్పందిస్తూ “కూలిన సమయంలో పరిసరాల్లో ఎవరూ లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. ఇటువంటి పరిస్థితులు …
Read More »ఉగ్రవాదులతో చేతులు కలిపి భారతదేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది
-రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సోమశిల లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలుస్తున్న భారతదేశాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి కాశ్మీర్ లోని పహాల్గంలో ఉగ్రదాడికి పాల్పడిందన్నారు. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంగా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైందన్నారు. భారతీయులంతా దేశ …
Read More »దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం మన లక్ష్యం కావాలి
-ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య -మంత్రి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆపరేషన్ సిందూర్ కోసం భారత బలగాలు తీసుకున్న నిర్ణయం పట్ల దేశం యావత్తు అండగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ విషయమై ప్రస్తావిస్తూ ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని మంత్రి పేర్కొన్నారు. కశ్మీర్లోని పహల్గాంలో ఉన్న …
Read More »హజ్ కమిటీ ద్వారా విస్తృత సేవలు
-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రికులకు అవసరమైన వివిధ సేవలను విస్తృతంగా అందించాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో ఉన్న మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేషీ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర హజ్ …
Read More »పహల్గాంలో ఉగ్రమూకల దారుణానికి ప్రతీకారం “ఆపరేషన్ సిందూర్
-అమాయకుల మరణానికి కారణమైన ఉగ్ర మూకలపై ప్రతీకారం తీర్చుకోవడం హర్షించే విషయం -ఉగ్రమూకలను అంతం చేయడమే మన లక్ష్యం -కొండపల్లి శ్రీనివాస్, రాష్ట సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భూతల స్వర్గం లాంటి కాశ్మీర్ లోని మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు, ఆహ్లాదమైన వాతావరణంలో కుటుంబంతో గడిపేందుకు వెళ్లిన అమాయకులైన పర్యాటకులను అత్యంత దారుణంగా, పాశవికంగా పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్యే …
Read More »ఆర్టీజీఎస్ లాంటి వ్యవస్థలు ప్రభుత్వాలకు అవసరం
-ఏపీ ప్రభుత్వానికి అధ్భుతమైన ఆలోచన -స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫీ -ఆర్టీజీఎస్ ను సందర్శించిన స్విట్జర్లాండ్ ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వ్యవస్థ అద్భుతమని, ప్రభుత్వాలకు ఇలాంటి వ్యవస్థల అవసరం ఎంతో ఉందని స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిస్సాఫీ అన్నారు. బుధవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ ను స్విట్జర్లాండ్ రాయబారి, ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్టీజీస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రఖర్ జైన్ స్వాగతం పలికి వారికి ఆర్టీజీఎస్ పనితీరు గురించి …
Read More »రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్
-శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యం పెంపు -ముఖ్యమంత్రి చైర్మన్గా పీ4 ఫౌండేషన్ -పాపులేషన్ మేనేజ్మెంట్పై త్వరలో ప్రత్యేక పాలసీ -ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష -ఆపరేషన్ సిందూర్పై సమావేశంలో చర్చ… భారత సైన్యం చర్యకు అభినందనలు -ప్రధాని మోదీ విదేశాంగ విధానం అద్భుతం అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్పై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి …
Read More »వైద్య విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇకపై గోల్డ్ మెడల్స్ ప్రధానం చేస్తాం.
-ప్రతి ఐదేళ్లకు ఒకసారి వైద్యులు రెన్యూవల్ చేయించుకోవాలి -ఆన్ లైన్ విధానం ద్వారా రెన్యూవల్స్ ను మరింత సులభతరం చేస్తాం. -విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి రిజిస్ట్రేషన్ లు ఎన్ ఎం సీ బంధనల మేరకు అవకాశం కల్పిస్తాం. -రెగ్యూలేటరీ అథారిటీగా మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. -వైద్యులకు, రోగులకు వారధిలా పనిచేస్తాను. -డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, ఆంధ్రప్రదేశ్ వైద్యమండలి ఛైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దశాబ్ధాలుగా వైద్య వృత్తిలో సేవలు అందిస్తున్నాను. అందుకు ప్రతిగా ప్రభుత్వం నాకు ఏపీఎంసీ …
Read More »
Prajavartha Online Telugu News