Breaking News

Daily Archives: May 7, 2025

నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలోని విభిన్న ప్ర‌తిభావంతులందరికీ ఉప‌కర‌ణాలు అంద‌జేస్తాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -కేంద్ర ప్ర‌భుత్వం, అలింకో సంస్థ ఆధ్వ‌ర్యంలో ఉచిత ఉప‌క‌ర‌ణాలు పంపిణీ -ఎంపి కేశినేని చొర‌వ‌తో 193మందికి ఉప‌క‌ర‌ణాలు అంద‌జేత -ఉప‌క‌ర‌ణాలు పంపిణీ చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్, విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌ -త‌డిచిన ధాన్యం కొనుగోలు పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కి పోన్ చేసిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్ -పీఎం న‌రేంద్ర మోదీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి వుంటాం-సైనికులు అభినంద‌న‌లు -వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసే వారికి గ‌ట్టిగానే స‌మాధానం చెబుతా నందిగామ‌, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త …

Read More »

పహల్గాంలో ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్య “ఆపరేషన్ సిందూర్”

-పర్యాటకుల మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం నిజమైన నివాళిగా భావిస్తున్నాం -ఉగ్రవాదం అంతం కావడమే అంతిమ లక్ష్యం కావాలి -కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అందమైన ప్రదేశాలను చూసి ఆస్వాదించేందుకు, ఆహ్లాదమైన వాతావరణంలో గడిపేందుకు వెళ్లిన అమాయకులైన పర్యాటకులను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్యే “ఆపరేషన్ సిందూర్” అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. భారత …

Read More »

సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ పై ముందస్తు కార్యాచరణ

-సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష -ఆపరేషన్ సింధూర్ కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం -పరిస్థితులు అనుగుణంగా సున్నితత్వం తో వ్యవహరించాల్సి ఉంటుంది -అసత్య ప్రచారాలు, వందతులు నమ్మవద్దు ప్రజలకి విజ్ఞప్తి -అలార్మింగ్ హెచ్చరికలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి -రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ -ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గురువారం నగరంలో సమన్వయ శాఖల తో మాక్ డ్రిల్ -బుధవారం రాత్రి 8 నుంచి 8.30 వరకు పవర్ కట్ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

అధిక వర్షాల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఏడు రోజులు ఉరుములు మెరుపులు తో అధిక వర్షాల పరిస్థితులు హెచ్చరికల నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి అధికారులకు అధిక వర్షా హెచ్చరికల పరిస్థితుల దృష్ట్యా తగిన సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రానున్న …

Read More »

పశు ఆధారిత ఉత్పత్తులపై ఆ ధారపడి జీవించే వారి జీవితా ల్లో వెలుగు నింపే విధంగా చర్యలు

-జంతువుల పట్ల క్రూరత్వ నివారణ జిల్లా కమిటీ ఏర్పాటు -డిఆర్ఓ, టి. సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పశు ఆధారిత ఉత్పత్తులపై ఆ ధారపడి జీవించే వారి జీవితా ల్లో వెలుగు నింపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగు తోందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జంతువుల పట్ల క్రూరత్వ ని వారణ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డిఆర్ …

Read More »

రాజమహేంద్రవరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్ పి.ప్రశాంతి

-నగరాన్ని టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం: కమిషనర్ కేతన్ గార్గ్ -రానున్న రోజుల్లో రూ.220 కోట్ల తో పలు అభివృద్ధి పనులు -రాజమహేంద్రవరం చరిత్రలో రిఫర్ ఫ్రంట్ అభివృద్ధి ఓ మైలురాయి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పుష్కర పనుల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. రూ. 8 కోట్ల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేడ్ అభివృద్ధి పనులకు గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే …

Read More »

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గంగోత్రి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బొమ్మూరు గిరిజన ఆశ్రమ వసతి గృహ విద్యార్థిని ఎస్. గంగోత్రి 540 మార్కులు సాధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఇటీవల విడుదల చేసిన 10 వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులను రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎన్ ఎన్ నాయక్, డైరెక్టర్ ఎస్. భార్గవి చేతులు …

Read More »

నూతన హంగులతో శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణం

-నాడు అరాచకం నేడు అభివృద్ధి పథం -గుంటూరులో శంకర్ విలాస్ పై వంతెన (ఆర్వోబీ) శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -ప్రజల దశాబ్దాల అవసరాన్ని గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు -గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని అభినందించిన మంత్రి దుర్గేష్ -దేశ సమైక్యత కోసం, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చిన మంత్రి దుర్గేష్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో …

Read More »

జయహో భారత్… సింధూర్ సివంగిలకు సెల్యూట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “అసలు వాళ్లిద్దరూ నడచి వస్తుంటే ఆడ పులులు గుర్తుకొచ్చాయట! బూజ్ బంప్స్ అట! వారు మాట్లాడుతున్నంత సేపు అలాగే చూస్తుండి పోయారట! నోట మాటల్లేవు అట! ఏమి ఆత్మ విశ్వాసం రా! ఆ జాబ్ అలాంటిది” అని చెబుతుంటే వింటున్న నాలోనూ ఉత్తేజం, ఉత్సాహం పెల్లబుకింది! అసలు దేశ భద్రతా చరిత్రలోనే ఇలా ఒక ఆపరేషన్ కు ఇరువురు మహిళలు నాయకత్వం వహించడం మొదటిసారి! దానికన్నా ముఖ్యమైంది… ఆపరేషన్ సక్సెస్ అయ్యాక దేశ ప్రజలకు వివరించే క్రమం …

Read More »

త్వరలో నీకూ ‘గాలి’ గతే…

-జగన్ పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఫైర్ -బీసీల అభ్యున్నతే లక్ష్యంగా చంద్రబాబు పాలన -గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు కేటాయింపు -అసూయతో రగిలిపోతున్న జగన్ -తప్పుడు ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న వైసీపీ నాయకుడు -కుట్టు శిక్షణ స్కీమ్ లో ఎటువంటి స్కామూ లేదు… : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని, కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ రాష్ట్రంపైనా, కూటమి …

Read More »