Breaking News

Daily Archives: May 7, 2025

‘ఆపరేషన్ సిందూర్’ అనంతర పరిస్థితులపై పూర్తి సన్నద్దత

-తప్పుడు ప్రచారం జరకుండా చూడాలి… ప్రజలకు అవగాహన కల్పించాలి -వివిధ శాఖల అధికారుల సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఆపరేషన్ సిందూర్’ అనంతర సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సమీక్షకు సిఎస్, డీజీపీలతో పాటు టూరిజం, ఎండోమెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హెల్త్, ఆర్ అండ్ బి తో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రైల్వే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్, …

Read More »

మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

-మే 8 తేదీన శ్రీసిటీ లో ఎల్ జి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టిజి శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం రేణిగుంట,  నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి బుదవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టిజీ శాఖ మంత్రి  నారా లోకేష్ కి ఘన …

Read More »

నేడు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్ష కు 610 మంది హాజరు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బుధవారం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఈ పరీక్షలకు మొత్తం 911 మంది అభ్యర్థులకు గాను 610 (66.96శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని, 911 అభ్యర్థులకు గాను 610 అభ్యర్థులు హాజరయ్యారని వెరసి మొత్తం 66.96 శాతం హాజరయ్యారని, 301 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. …

Read More »

మెగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వెంకటగిరి నియోజకవర్గo, శాసనసభ్యులు చేతుల మీదుగా మెగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో 15-05-2025 తేదీన అనగా గురువారం, ఉదయం 8 గంటల నుంచి వెంకటగిరి లోని విస్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల(Visvodaya Govt Degree College, Venkatagiri) నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈరోజు ముఖ్య అతిథులుగా  కురుగొండ్ల రామకృష్ణ,  శాసనసభ్యులు, వెంకటగిరి నియోజకవర్గo, వారి చేతుల మీదుగా మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం …

Read More »

అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్

-గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు -సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి తన ప్రాణాలను సైతం అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితులను చూసి చలించిపోయి వారి సంక్షేమమే ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక …

Read More »

మే 9 న నిడదవోలు లో మెగా జాబ్ మేళా

-జె సి చిన రాముడు  రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పన లో భాగంగా మండల, నియోజక వర్గ స్థాయి లో మెగా, మిని ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జాబ్ మేళా కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ సందర్బంగా జె సి చిన రాముడు గారు మాట్లాడుతూ, నిడదవోలు నిర్వహణ 09/05/2025 శుక్రవారం “వికాస” వారి అధ్వర్యంలో టూరిజం &సినిమాఫోటోగ్రఫీ …

Read More »

సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ లో భాగంగా ముఖ్య మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

-అన్ని జిల్లాల కలెక్టర్ లు ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించండి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో పౌర రక్షణ చర్యలను బలోపేతం చేసేలా కలెక్టరు లు జిల్లాలో ముందస్తుగా భద్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లను పోలీసు, రెవెన్యూ, భద్రతా, అత్యవసరసేవా, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం వెలగపూడి నుండి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంశంపై ముఖ్యమంత్రి …

Read More »

నిర్ణీత సమయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు పూర్తి చేయండి…

-కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, స్మార్ట్ సిటీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ …

Read More »

నెట్టెం రఘురాం కి అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం కి కెడిసిసి బ్యాంక్ చైర్మన్ గా చంద్రబాబు నియమించినందుకు ఈరోజు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రఘురాం కి ఆప్కాబ్ రాష్ట్ర చైర్మన్ పదవి లభించాలని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలోఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు,బొల్లా వెంకటేశ్వరరావు …

Read More »

అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన ధైర్యం, త్యాగం, దేశభక్తి అందరికీ మార్గదర్శకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర, అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య పోరాటంలో తన ప్రాణాలను అర్పించి, దేశానికి అపూర్వమైన స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. దేశభక్తి, ధైర్యసాహసాల పరాకాష్ఠగా నిలిచిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి మార్గదర్శకమని పేర్కొన్నారు. నేటి …

Read More »