-పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది -ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి యావత్ జాతి మద్దతిస్తుంది -క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి -సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు -భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులుపెడితే కఠిన చర్యలు -కాంగ్రెస్ లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిది -హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్, …
Read More »Daily Archives: May 7, 2025
భారతదేశం-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని స్వాగతించిన ఏపీ ఛాంబర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, మే 7, 2025: భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కర రావు స్వాగతించారు. ఈ ఒప్పందం ఎగుమతులను పెంచడానికి, ఉపాధిని కల్పించడానికి మరియు భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఒక చారిత్రాత్మక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా భాస్కర రావు మాట్లాడుతూ, “ఈ ఎఫ్టీఏ భారతదేశం నుండి జరిగే 99% ఎగుమతులపై సుంకం రహిత ప్రవేశాన్ని అందిస్తుంది. …
Read More »పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భిన్న వాతావరణ పరిస్థితుల్లో గురువారం (08-05-25) రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మరోవైపు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. …
Read More »నానో ఎరువుల వినియోగం పై రైతులకు మరింత అవగాహన కల్పించాలి…
-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు -వ్యవసాయం రంగంలో నానో సాంకేతిక పరిజ్ఞానం పై విజయవాడ లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యశాల -మాస్టర్ ట్రైనీలు ,శాస్త్రవేత్తలు ,వ్యవసాయ అధికారులతో సాంకేతిక చర్చా కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మినర్వ హోటల్ నందు బుధవారం ఇఫ్కో సంస్థ నిర్వహించిన నానో సాంకేతిక పరిజ్ఞానం ,వ్యవసాయంలో వాటి వినియోగం అనే అంశంపై 26 జిల్లాల మాస్టర్ ట్రైనీ లతో జరిగిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కార్యశాలలో డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ …
Read More »కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్ధల్లో పరీక్షా ఫలితాలు
-మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు -నీట్ లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10 కి పెంచుతాం -విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు గుర్తింపే నగదు పురస్కారాలు -విజయాలు తమవే అని నిరూపించిన గిరిజన విద్యార్థులు – మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ …
Read More »గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కంటి వైద్య పరికరాలను ప్రారంభం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల అభివృద్ధి కోసం సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కేంద్ర గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని కంటి విభాగంకు హెచ్ డి ఎఫ్ సి , జింకానా సంయుక్తంగా అందించిన రూ. 85 లక్షల విలువైన కంటి వైద్య పరికరాలను ప్రారంభించే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. …
Read More »క్యాంటీన్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియచేయవచ్చు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యతతో కూడి రుచిగా ఉంటుందని ఆహారం తీసుకునే పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో అందించే ఆహారం రుచిగా ఉంటుందని, పేదలకు రూ.5కే నాణ్యమైన ఆహారం అందడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రోజువారీ …
Read More »ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పెండింగ్ పనుల పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పెండింగ్ పనులను వేగంగా చేపట్టి అందుబాటులోకి తీసుకోస్తామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్-3 పనులను స్వర్ణ భారతీ నగర్ ప్రాంతంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, ఏపి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ లతో కలిసి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ …
Read More »అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్యయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్యయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా బుడమేరు వంతెన వద్దనున్న ఆ మహనీయుని విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం …
Read More »డ్రాఫ్టింగ్ పై అవగాహన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మన రెవెన్యూ శాఖలో ఇటీవల ఆఫీస్ సబర్డినేట్ నుండి జూనియర్ అసిస్టెంట్ గా, మరియు VRO’ s నుండీ సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతులు పొందిన 34 మందికి డ్రాఫ్టింగ్ పై అవగాహన కొరకు రెండు రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ను నిర్వహించడం జరిగింది. సదరు శిక్షణా తరగతులను నిష్ణాతులైన విశ్రాంత ఉద్యోగుల మరియు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్న అధికారులు తో నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతులు కృష్ణాజిల్లా కలెక్టర్, జాయింట్ …
Read More »
Prajavartha Online Telugu News