-ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో ఆర్థిక ఉగ్రవాదులను ఏరిపారేస్తాం -వేలకోట్ల ప్రజా సంపద దోచేసి ప్యాలెస్ల నుంచి ఎస్టేట్లకు ఎదిగారు -ఇటుకా…ఇటుకా పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం -చరిత్రలో చూడని భూ వివాదాలతో ప్రజలు అల్లాడుతున్నారు… వచ్చే మహానాడు నాటికి భూ సమస్యలు తీర్చుతాం -అభివృద్ధి కొనసాగాలంటే మంచి ప్రభుత్వాలు కంటిన్యూ అవ్వాలి -వైకుంఠపాళి అభివృద్ధి మనకు వద్దు… నిరంతర అభివృద్ధి జరగాలి -కడప టీడీపీ అడ్డా అని మహానాడుతో నిరూపించాం -ఆదరించిన జనం రుణం తీర్చుకుంటాం.. -రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్ -అన్నమయ్య ప్రాజెక్ట్ …
Read More »Daily Archives: May 29, 2025
వారసత్వంలోను సేవాగుణాలతో ప్రజల మన్నలు పొందుతున్న కాకాని వారసుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నెల నిర్వహించేటువంటి గొల్లపూడిలోని ఈవీఎం స్టోరేజ్ ఎన్నికల గోడౌన్ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో తనిఖీ నిర్వహించగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది…మళ్ళీ సేవగుణం చాటుకున్న కాకాని వారసుడు..వివరాల్లోకి వెళ్తే.. వేసవికాలం ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్టీఆర్ జిల్లాలోని ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కోరకు ఫ్యాన్లు సమకూర్చాలని అధిక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నాం అని విజ్ఞప్తి చేయగా..వెంటనే స్పందించిన కాకాని ఆశయ సాధన సమితి …
Read More »కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు వ్యాపారులకు ప్రయోజనం తప్ప కౌలు రైతులకు ఒరిగేది ఏమీ లేదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన పంటల మద్దతు ధరలు కౌలురైతులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ప్రతి ఏడాది 10 నుంచి 15 శాతం ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుంటే నామమాత్రంగా మద్దతు ధరలు పెంచడం మరోసారి రైతాంగాన్ని మోసగించడమే అవుతుందని, అత్యధికంగా సాగు చేసే వరి పంటకు కేవలం 3 శాతం మద్దతు ధరల ప్రకటించి తన బాధ్యత నుంచి తప్పుకోవడం సిగ్గుచేటుని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు ఎ.కాటమయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్యలు కేంద్ర …
Read More »థాంక్యూ మోదీ జీ
-రూ.3653 కోట్ల తో బద్వేల్-నెల్లూరు హైవేకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ -పట్నా విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంలో మోదీకి జాతీయ రహదారి మంజూరు పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు -మహానాడులో ఆపరేషన్ సింధూర పై టీడీపీ తీసుకున్న రాజకీయ తీర్మానం పై ప్రధానికి సమాచారం అందజేత పాట్నా, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మౌలిక వృద్ధికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బద్వేల్ నుండి గురువిందపూడి వరకు 4 లేన్ల హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. …
Read More »ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో 30న యోగాంధ్ర కార్యక్రమం
-1500 మందితో యోగాసనాల ప్రదర్శన -ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికారులు విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న రామ నారాయణం ఆధ్యాత్మిక కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమం శుక్రవారం ఉదయం నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించి దీనిలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాలు ఎంపిక చేసింది. దీనిలో భాగంగా రామ నారాయణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1500 మందితో …
Read More »ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు యోగాంధ్ర
– జూన్ 21 వరకు ఊరూవాడా పండగలా యోగా కార్యక్రమాలు – 26 జిల్లాల్లోనూ 26 ఇతివృత్తాలతో థీమ్ యోగా నిర్వహణ – అన్ని వర్గాల ప్రజలకూ యోగాను చేరువచేసేందుకు కృషిచేస్తున్నాం – కనీసం రెండు కోట్లమందికి యోగాసనాలు నేర్పడం లక్ష్యంగా కార్యక్రమాలు – రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది యోగా ట్రైనర్ల నమోదు – విజయవాడ బీఆర్టీఎస్ యోగాంధ్ర స్ట్రీట్లో విజయవంతంగా పోలీస్ యోగాంధ్ర – ఇదే స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా ముందడుగేద్దాం – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »డిస్ట్రిక్ట్ ఎలక్షన్ గోడౌన్కు పటిష్ట భద్రత..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిస్ట్రిక్ట్ ఎలక్షన్ గోడౌన్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలలో భాగంగా విజయవాడ రూరల్ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్లను భద్ర పరిచే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ గోడౌన్ను గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాల …
Read More »జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఆగస్టు 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో అక్రెడిటేషన్ పొందిన జర్నలిస్టులు వారి కార్డులపై కాలపరిమితి పొడిగింపు స్టిక్టర్ను పొంది అనంతరం బస్సు పాస్లను తీసుకోవాల్సిందిగా కోరడమైంది. ఈ నెల 30వ తేదీ శుక్రవారం నుంచి కార్యాలయ పనివేళల్లో అక్రెడిటేషన్ స్టిక్టర్ పొందాల్సిందిగా …
Read More »రేషన్ డీలర్లూ.. నమ్మకాన్ని నిలబెట్టండి
– కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయండి – పండగ వాతావరణంలో జూన్ 1న రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం – రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించి కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని.. రేషన్ డీలర్లు …
Read More »నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేసి రేషన్ దుకాణాల నుండి సరుకుల పంపిణీ చేసేందుకు సిద్దం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండల లెవల్ స్టాక్ పాయింట్ నుండి (ఎంఎల్ఎస్) నుండి రేపటిలోగా నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేసి రేషన్ దుకాణాల నుండి సరుకుల పంపిణీ చేసేందుకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పున:ప్రారంభం నేపథ్యంలో గురువారం విజయవాడ రూరల్ గొల్లపూడి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సరుకుల లోడిరగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా. జి. …
Read More »
Prajavartha Online Telugu News