రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరిలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ గురువారం కలెక్టర్, తూర్పు గోదావరి వారి అధ్యక్షతన జరిగినది. Dlsc సభ్య కన్వీనర్ జిల్లాలో ఇసుక సరఫరా పాయింట్ల స్థితిని వివరించారు. 15 ఓపెన్ ఇసుక రీచ్లు, 18 ఇసుకడీ- సిల్టేషన్ సరఫరా పాయింట్లు మరియు ఫోర్ షోర్ ప్రాంతంలో, 13 ఇసుక డీ- సిల్టేషన్ సరఫరా పాయింట్లు ఫోర్ షోర్ వెలుపల ప్రాంతంలోఅందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 04 సెమీ మెకనైజేడ రీచ్లుతూర్పు గోదావరిజిల్లాలో అవసరాల కొరకు, 05 …
Read More »Daily Archives: May 29, 2025
యోగాంధ్ర కార్యక్రమం ఒక మంచి సంకల్పం తో చేపట్టడం జరిగింది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమం ఒక మంచి సంకల్పం తో చేపట్టడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం పరిధిలో అరికిరేవుల, కొవ్వూరు పట్టణం లోని 14 వ వార్డులో యోగాంధ్ర కార్యక్రమం లో స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకునే విధానంలో అవగాహన కల్పించడం కోసం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జేడి ఎల్ అప్పల కొండ, తహసిల్దార్ ఎమ్ దుర్గా ప్రసాద్, మునిసిపల్ కమిషనర్ డేనియల్ తదితరులతో కలిసి ఇండ్ల …
Read More »రైతులతో యోగాంధ్ర కార్యక్రమం
-జిల్లాలో 4వ రోజు యోగాంధ్ర -శుక్రవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 వ రోజు యోగంధ్రా -జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానం సమీపంలో గ్రాండ్ ట్రంకు రోడ్డుపై ప్రాధాన్యత రంగం శాఖల ఆధ్వర్యంలో రైతులతో, నగర ప్రజలు, మహిళలతో యోగ సాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా నోడల్ అధికారి ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన …
Read More »బంగాళాఖాతంలో అల్పపీడనం
-రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతుందని, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, భారీ వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే …
Read More »తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ
-యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి… యోగాతో సంపూర్ణ ఆరోగ్యం… : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -యోగాంధ్ర లో అందరూ భాగస్వాములు కావాలి. – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి… యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ …
Read More »జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఒక రోజు ముందుగానే మే31న పంపిణీ
-జూన్ నెలకు సంబంధించిన 2,60,379 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 117.4 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు మే 31 నాడే లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ నెలకు సంబంధించిన 2,60,379 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 117.4 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు జూన్ 01 …
Read More »గాంధీపురం గ్రామ పంచాయితీ పరిధిలోని రిలాక్స్ వెల్ మాట్రిసెస్ పరిశ్రమ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను కాలుస్తూ వాతావరణ కాలుష్యం చేస్తున్న గాంధీపురం గ్రామ పంచాయితీ పరిధిలోని రిలాక్స్ వెల్ మాట్రిసెస్ పరిశ్రమ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -జరిమానాకు ఆదేశించిన కలెక్టర్ -నోటీసు అందచేసిన జిల్లా పంచాయితీ అధికారిణి కార్యాలయం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ మండలములో గాంధీ పురం గ్రామ పంచాయతీ పరిధిలో హైవేపై నున్న M/s. Relaxwell Mattressess (రిలాక్స్ వెల్ మాట్రిసెస్) వారు నిబంధనలకు విరుద్దముగా, సదరు …
Read More »హస్తకల,కలంకారి కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం.
-మాధవమాల హస్తకళలను అభివృద్ధి చేస్తాం: -హస్తకల బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హస్త కళ,కలంకారి కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, హస్తకళా బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకొంటామని మాధవమాల నందు హస్త కళా,కలంకారి క్లస్టర్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హస్త కళల కేంద్రాన్ని సందర్శించడం, చెక్క …
Read More »యోగా ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారి దైనందిన జీవితంలో యోగా భాగమయ్యేలా చూడాలి
-ప్రతి ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య సంరక్షణ కు ప్రతి ఒక్కరికకి తమ దినచర్యలో యోగాను బాగంగా చేయాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక కమీషనర్ ఎన్. మౌర్యలతో కలసి యోగాంధ్ర-2025 …
Read More »ప్రభుత్వ స్కిల్ హబ్ లో ఉచిత శిక్షణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజక వర్గం లో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగా తిరుపతి నియోజక వర్గం లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల (S.V Govt Polytechnic College, Tirupati) నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధిఅవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ స్కిల్ …
Read More »
Prajavartha Online Telugu News