Breaking News

Daily Archives: May 29, 2025

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు జూన్ 1, 2025 నుండి ఆగస్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, ఐఏఎస్ గురువారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మే 31, …

Read More »

ప్రజలకు అందుబాటులోకి వచ్చిన NHAI తిరుపతి బైపాస్‌ NH-205 పై నిర్మించబడిన అదనపు 3-లేన్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి

-జిల్లా కలెక్టర్ తిరుపతి డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ చొరవ, పలు శాఖల సమన్వయం ద్వారా అందుబాటులోకి వచ్చిన ఎంతో కాలం పెండింగ్ లో ఉన్న తిరుపతి బైపాస్‌ NH-205 అదనపు 3-లేన్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : NHAI తిరుపతి బైపాస్‌లో NH-205 పై అదనపు 3-లేన్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసింది. తద్వారా చెన్నై-తిరుపతి & నాయుడుపేట-చిత్తూరు విభాగాల మధ్య అనుసంధానం మెరుగుపడింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారు ఎన్హెచ్ఎఐ అధికారులు, …

Read More »

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెట్టిల్మెంట్ (DGR) ట్రైనీల అవుట్ గోయింగ్ బ్యాచ్ కోసం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటగా డిజిఆర్ శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించి, రక్షణ సిబ్బంది అందరికీ అభినందనలని మరియు హాస్పిటాలిటీ మరియు టూరిజం రంగంలో వారికి గొప్ప రెండవ కెరీర్‌ను కోరుకుంటున్నానన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్ (డిజిఆర్) లక్ష్యాలు …

Read More »

ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనాలి…

-క్రికెట్ తో పాటు అన్ని క్రీడా పోటీలు నిర్వహించాలి. -చిత్తూర్ ప్రీమియర్ లీగ్ 2025 -క్రికెట్ టి 20 విజేత హైపియర్ ఇన్ స్పోర్ట్స్ జట్టు -జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరు ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల ఓత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఎస్ వి తారకరామ స్టేడియం నందు ఈ నెల 23 నుండి 29 వరకు నిర్వహించిన మెగా …

Read More »

ఇదీ నారా వారి అభివృద్ధి చరిత్ర…

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పది నెలల కాలంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు చేపట్టారని, ఇదీ నారా వారి అభివృద్ధి చరిత్ర అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. కడపలో మహానాడులో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సవిత మాట్లాడారు. ఫ్యాక్షనిజంతో అట్టుడికిపోతున్న కడపలో అభివృద్ధి చేపట్టారని, రాయలసీమను సస్యశ్యామల చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తూ, ఇచ్చిన మాటకు …

Read More »

సవితమ్మ అమ్మ మనస్సు

-మహానాడు డైనింగ్ ప్రాంగణంలో కార్యకర్తలకు ఆప్యాయ పలుకరింపు -భోజనం చేశారా…? అంటూ ఆరా -స్వయంగా అన్నం వడ్డించిన మంత్రి సవిత -లక్ష వాటర్ బాటిళ్ల పంపిణీ కడప, నేటి పత్రిక ప్రజావార్త : భోజనం చేశారా… బాగుందా… కడుపునిండా భోజనం చేయండి… ఎక్కడి నుంచి వచ్చారు..? అంటూ మహానాడులో ఏర్పాటు చేసిన డైనింగ్ ప్రాంగణంలో ప్రతి ఒక్క కార్యకర్తనూ పేరు పేరునా జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆప్యాయంగా పలుకరించారు. తానూ కూడా కార్యకర్తలకు అన్నం వడ్డిస్తూ మంత్రి సవితమ్మ అమ్మ మనసు చాటుకున్నారు. …

Read More »

ఏపీ ఛాంబర్స్‌ ప్రతినిధులతో ఇండిగో ఎగ్జిక్యూటివ్‌ల భేటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండిగో ఎయిర్‌లైన్స్ సేల్స్ (దక్షిణ భారతదేశం) అసోసియేట్ డైరెక్టర్  సౌరభ్ సచ్‌దేవా నేతృత్వంలోని బృందం, ఈరోజు విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) కార్యవర్గ సభ్యులతో సమావేశమైంది. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు నేతృత్వంలోని బృందం, విజయవాడ ప్రాంతపు వాణిజ్య సామర్థ్యాన్ని మరియు విజయవాడ నగరం, పరిసర ప్రాంతాల నుంచి ఇండిగో సంస్థకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఇండిగో బృందానికి వివరించింది. ఈ సందర్భంగా …

Read More »

పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం పున:సమీక్షించాలి

-పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలను పెంచాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పున:సమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. 2025`26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరితోసహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది. అత్యధిక విస్తీర్ణంలో పండిరచే ధాన్యానికి కంటితుడుపు …

Read More »