విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.ఈవేడుకులకుప్రధాన మంత్రి నరేంద్ర మోడి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు.ప్రధానమంత్రి మోడి సూచనలతో 2014 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా 2015 జూన్ 21వ తేదీన మొదటి అంతర్జాతీయ …
Read More »Daily Archives: May 14, 2025
బుడమేరు గట్టు రక్షణకు రిటైనింగ్ వాల్.
-సీజన్ మొదలయ్యే లోగా పనులు పూర్తిచేయాలి -బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు. -గతంలో బుడమేరు గట్టుకు 3 గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత వర్షాకాలంలో ఆకస్మికంగా వచ్చిన వరదకు బుడమేరుకు 3 గండ్లు పడి విజయవాడ ను ముంచెత్తడంతో అప్పటికప్పుడు అత్యవసరంగా యుధ్దప్రాతిపదికన భారీ వర్షాల్లో సైతం బుడమేరు గట్టుమీదనే ఉండి 3గండ్లను పూడ్చి విజయవాడకు వరదముంపును నివారించడం జరిగింది. ఐతే బుడమేరు వరద నుండి విజయవాడ నగరానికి శాశ్వత ప్రాతిపదికన …
Read More »గర్భిణి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
-మంత్రి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రభుత్వాసుపత్రిలో గర్భిణి తామ శిరీష (25) మృతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకోవాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరిని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది, జరిగిన సంఘటనపై ఆరా తీసిన సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏలూరు డిసిహెచ్యస్తో మాట్లాడారు. పోలవరం సామాజికి ఆరోగ్య కేంద్రం (సిహెచ్సి)లో బుధవారం తెల్లవారు జామున గర్భిణి మృతి విషయంలో …
Read More »ఆర్టీజీఎస్ను సందర్శించి మలావి దేవ ప్రతినిధి బృందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్ర కమాండ్ కంట్రోల్ రూమును ఆగ్నేయ ఆఫ్రికాలోని మలావి దేశ ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. మలావి నేషనల్ వాటర్ రిసోర్స్ అథారిటీకి చెందిన ప్రతినిధులు రాష్ట్రంలోని జలవనరుల పరిక్షణలో ఏపీ అవలంభిస్తున్న మంచి విధానాలను అధ్యయనం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు ఆర్టీజీఎస్ ను కూడా సందర్శించారు. వీరికి ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనితీరును వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు …
Read More »2019-2022 ఏడాదిల బడ్జెట్ ఎస్టిమేట్స్ పై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ అధ్యక్షులు మండపేట ఎంఎల్ఏ వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షతన ఎస్టిమేట్స్ కమిటీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమై 2019 నుండి 2022 వరకూ మూడేళ్ళ కాలంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన బజ్డెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించింది. ఈసమావేశంలో రాష్ట్ర శాసన వ్యవస్థ అంచనాల కమిటీ సభ్యులు అఖిలప్రియ, డా.పార్ధసారధి, మద్దిపాటి వెంకటరాజు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, పాసిం …
Read More »రాష్ట్ర వృద్ధిరేటులో కీలక పాత్ర పోషించే పశుసంవర్థక శాఖకు అత్యధిక ప్రాధాన్యం
-రాష్ట్ర జీఎస్డీపీలో 11.23 శాతం వాటా పశుసంవర్థక శాఖదే -నేడు కోడిగుడ్ల ఉత్పత్తిలో మొదటి, మాంసం ఉత్పత్తిలో 5, పాల ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉన్నాం -పాడి పరిశ్రమ ద్వారా పేదల జీవితాల్లో మార్పు వస్తుంది -గ్రామాల్లో డెయిరీ షెడ్లకు ప్రాపర్టీ టాక్స్ రద్దు చేస్తాం -పశుసంవర్థక శాఖలో టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు -నేనెప్పుడూ విద్యార్థిగానే ఉంటా…కొత్త విషయాలు నేర్చుకుంటా -రాబోయే రోజులన్నీ టెక్నాలజీవే…సమర్థత పెంపునకు టెక్నాలజీ అనుసరించాలి -కులవృత్తుల వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -విజయవాడలో జరిగిన …
Read More »గుంటూరు నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి మద్దతు ఉంటుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాభివ్రుద్దికి సహకరించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ని కోరారు. బుధవారం మంత్రిని ఉండవల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి, కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించి, నగరాభివృద్ది పై చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగానంతంగా జరుగుతున్నాయని, గుంటూరు నగరంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో …
Read More »యోగా అభివృద్ధికి భారత ప్రధాని మోడీ విశిష్ట కృషి… : ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అతి పురాతన ఆరోగ్య విధానం యోగాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచమంతా గుర్తించి ఆచరించే లాగా చేసిన వ్యక్తి భారత ప్రధాని మోడీ ని, అలాగే అంతర్జాతీయ యోగ దినోత్సవ 20 25 బ్రోచర్లు ఆవిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి కాగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దృష్టికి యోగ అవసరాన్ని తెలియజెప్పి భారత వారసత్వ ఆరోగ్య సంపదను ప్రపంచానికి తెలిసేలాగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి మోడీ ని, అలాగే …
Read More »అగ్నిప్రమాదం సంభవించినపుడు ఏవిధమైన నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించినపుడు ఏవిధమైన నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి తెలిపారు. బుధవారం కలక్టరేట్ కార్యాలయంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు మేనేజర్ ఏ.లక్ష్మీ కుమారి పర్యవేక్షణలో రెవెన్యూ , అగ్నిమాపక శాఖ , పోలీస్, ఎన్డిఆర్ఎఫ్ , …
Read More »మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లల్లో ఆహారం కోసం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని, అందుకు తగిన విధంగా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. కమిషనర్ బుధవారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించి, మౌళిక …
Read More »
Prajavartha Online Telugu News