Breaking News

Daily Archives: May 14, 2025

నగరంలో మురుగునీటి మళ్ళింపు పైపులైన్ పనులు త్వరలో పూర్తి చేస్తాం

-ఇప్పటికే 1.2 కిలో మీటర్లు పనులు పూర్తి -మిగతా 2 కిలో మీటర్ల పనులు త్వరలో పూర్తి చేయిస్తాం -నగరానికి కీలకమైన ఎన్.ఆర్.సి. పైపులైన్ పనులు పరిశీలించడం జరిగింది -అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి నగరలో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం మురుగునీరు మళ్ళించేందుకు ఎంతో కీలకమైన ఎన్.ఆర్.సి. పంపింగ్ స్టేషన్ పైపు లైన్ పనులు త్వరలో పూర్తవుతాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. బుధవారం ముగ్గుపేట వద్ద జరుగుతున్న పైపులైన్ …

Read More »

ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ పనిచేస్తుంది.

-వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన -nhrc.net నేరుగా ఫిర్యాదులు చేసుకోవచ్చు -జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయాని రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం దేశ పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని, వాటిని ప్రజలకి అందించడంలో ప్రభుత్వ శాఖలు వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపధ్యంలో ప్రజలు ఆ హక్కులు పొందేలా జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని …

Read More »

రైతన్నా నేనున్నానంటున్న మంత్రి కందుల దుర్గేష్

-మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు నియోజకవర్గంలో 8025 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలుకు చర్యలు -నిడదవోలు మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, పెరవలి మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, ఉండ్రాజవరంలో 6025 మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలుకు ఆదేశం -రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మంత్రి దుర్గేష్ -విత్తనం నుండి విక్రయం వరకు అన్నదాతకు అండగా ఉంటామని హామీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలో మరో 8025 మెట్రిక్ టన్నుల …

Read More »

మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఉండాలి…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల నుంచి నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఉండాలని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో నిడదవోలు పరిధిలో ఉన్న మిల్లర్ల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలు పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాకి నిర్దేశించిన 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని నిర్దేశించడం జరిగిందన్నారు. …

Read More »

శిక్షణ పొందిన యువతకు బ్యాడ్జెస్ మరియు సర్టిఫికెట్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు ఏ పి యస్ యస్ డి సి కోఆర్డినేటర్స్ కి డిజిటల్ భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి NASSCOM ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్‌తో కలిసి అద్భుతమైన కార్యక్రమాలను Dr.S. వెంకటేశ్వర్, ఐఏఎస్, కలెక్టర్ తిరుపతి జిల్లా శిక్షణ పొందిన యువతకు బ్యాడ్జెస్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగినది ఏపీ ఎస్ ఎస్ డి సి, వారి ఆధ్వర్యంలో, Dr.యస్ వెంకటేశ్వర్, ఐఏఎస్, కలెక్టర్, తిరుపతి జిల్లా మరియు …

Read More »

మెప్మా ద్వారా స్వయం సహాయక మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ ప్రాంతాలలో గల పేద మహిళల ఆర్థిక సాధికారికత లక్ష్యంగా.. స్వయం సహాయక సంఘాల సభ్యులకు SHG రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు ముద్ర, స్టాండప్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలను అందించి వారి ఆర్థిక స్థితిని మెరుగు పరచవచ్చని అందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు అందించే బ్యాంకు లింకేజీ, …

Read More »

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

-ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలను కల్పించాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పురోగతిలో ఉన్న పలు అబివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, పంచాయతీరాజ్, డ్వామా, ఎంపిడిఒలు, సంబందిత అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన సిసి రోడ్లు పనుల పురోగతి పై వర్చువల్ గా …

Read More »

వ్యక్తిగత మరియు సాముహిక మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పంచాయతీల వారీగా త్రాగునీటి వనరులు (JJM), జిల్లా పరిషత్, MPLADS, వ్యక్తిగత మరియు సాముహిక మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు త్రాగునీటి వనరులు (JJM) జిల్లా పరిషత్,MPLANDS వ్యక్తిగత మరియు సామూహిక మరుగుదొడ్ల పనులపై మండలాల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

ఇంటర్మీడియేట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,981 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియేట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధవారం మధ్యాహ్నం తర్వాత ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 1,981 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 22 జనరల్, 11 ఒకేషనల్ కేంద్రాల్లో మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు ద్వితీయసంవత్సరం మ్యాథమాటిక్స్ పేపర్ -IIA, బాటనీ పేపర్ …

Read More »

జూన్ 5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ నేతృత్వంలో 17 మంది ప్రతినిధుల బృందం ఉద్యోగులకు సంబంధించిన 18 అంశాలపై చీఫ్ సెక్రటరీ ని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. పే రివిజన్ కమిషన్ ను ఏర్పాటు చేసి, ఐ. ఆర్ను వెంటనే ప్రకటించాలని, పెన్షనర్లకు ఉద్యోగులకు డి.ఎ.లు మంజూరు చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్పై స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటుచేయాలని, సి.పి.ఎస్. / జి.పి. ఎస్. రద్దు చేయూలని, …

Read More »