Breaking News

Daily Archives: May 14, 2025

అంతర్గత డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా అంతర్గత డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, డ్రైన్లలో చెత్త వేసే వారికి అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, ఎన్విరాన్మెంట్ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ పాత గుంటూరు, కొత్తపేట, సీతానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య …

Read More »

“ANR College”లో “జాబ్ మేళా”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను బుధవారం గుడివాడ లోని “ANR College” నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్ బాబు గారు, APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్ సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఎమ్ఆర్ఎఫ్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్సు, గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, …

Read More »

బీచ్ ఉత్సవాల ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ మాసం మొదటి వారంలో 4 రోజులపాటు మసులా ఫెస్ట్ పేరుతో మంగినపూడి బీచ్ ఉత్సవాలను నిర్వహించుటకు వీలుగా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మంత్రివర్యులు మంగినపూడి బీచ్ సందర్శించి అక్కడ జరుగుతున్న పలు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత ప్రవేశ మార్గంలో ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక ఏర్పాటు చేస్తున్న …

Read More »

విమ్స్‌లో స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల నియామ‌కానికి 29న వాకిన్ రిక్రూట్మెంట్‌

విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ‌ప‌ట్నంలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (విమ్స్‌)లో వివిధ స్పెషాలిటీల్లో 28 మంది డాక్ట‌ర్ల నియామ‌కానికిగాను ఈనెల 29న వాకిన్ రిక్రూట్మెంట్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎపిఎంయ‌స్ఆర్‌బి) మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ ఎమ్వీ శ‌శిక‌ళ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేసే ఈ పోస్టుల‌కు సంబంధించిన విద్యార్హ‌త‌లు, నిబంధ‌న‌ల వంటి పూర్తి వివ‌రాల కోసం http://apmsrb.ap.gov.in/msrb/. మ‌రియు http://dme.ap.nic.in వెబ్సైట్ల‌ను చూడాల‌ని సూచించారు. ఎం.సిహెచ్-న్యూరో స‌ర్జ‌రీలో 3, ఎం.డి/డిఎన్‌బి-అన‌స్థీషియాలో 10, హాస్పిట్ …

Read More »

ఫార్మాట్లో పూర్తి వివరాలను నమోదు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంగారు కుటుంబాల మార్గదర్శకుల ఎంపికకు ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్లో పూర్తి వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మిశ అధికారులను ఆదేశించారు. పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ భాగస్వామ్యం) అమ‌లులో భాగంగా బంగారు కుటుంబం- మార్గదర్శి, కుటుంబ సమగ్ర సమాచార వివరాల నమోదుపై బుధవారం ఎంపీడీవోలు, నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర హెచ్ఎం,మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

టెక్ AI 2.0 కాన్‌క్లేవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీఎఫ్ఎస్టీ సహకారంతో మురళీ ఫార్య్చూన్ హోటల్ లో బుధవారం టెక్ AI 2.0 కాన్‌క్లేవ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మేధోమథనం వర్క్ షాపు నిర్వహించారు. రాష్ట్రంలో లైవ్ స్టాక్ పరిస్థితి ఎట్లా ఉంది, రైతుల భాగస్వామ్యం, ఏ విధంగా పురోభివృద్ధి సాధించాలి, రైతులకు లాబాలను ఎలా తీసుకురావాలి అనే విషయాలపై చర్చించడం జరిగింది. రెండో రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి …

Read More »

దసరాలోగా చేనేత సహకార ఎన్నికలు

-త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు -రూ.5 కోట్ల త్రిఫ్ట్ ఫండ్ నిధులు కూడా విడుదల చేస్తాం -3 నెలలకోసారి ఆప్కో ద్వారా చేనేత దుస్తుల కొనుగోలు -ఎంఎస్ఎంఈ పార్కుల్లో చేనేతలకు పెద్దపీట -వారానికోసారి చేనేత దుస్తుల ధరించడంపై విస్తృత ప్రచారం -సీఎం చంద్రబాబుతోనే చేనేతలకు స్వర్ణయుగం -రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి …

Read More »

అమృత్ పథకంలో కేంద్రం రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇస్తే రాజమండ్రి కి 200 కోట్లు గ్రాంట్

-కోటి 25 లక్షల రూపాయలతో పద్మ విభూషణ్ చిరంజీవి పార్కు అభివృద్ధి -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం స్థానిక కంబాల చెరువు జంక్షన్ వద్ద చిరంజీవి పార్కుగా రూడ పార్క్ ను రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, కూటమి నేతలతో కలిసి పండుగ వాతావరణం లో ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు …

Read More »

ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవోదయం 2.0 పురోగతి మరియు ఆల్కహాల్ వల్ల కలిగే అనర్థములపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు అనుగుణంగా సమన్వయ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఆల్కహాల్ అవగాహన & ప్రతిస్పందనాత్మక విద్య కోసం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసి అధ్యక్షతన నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో సామాజిక ప్రభావంపై …

Read More »

డివి ఎంసి కమిటీ సభ్యులు ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానం

-16.05.2025 నుండి 1.06.2025 దరఖాస్తులు స్వీకరణ -ఎమ్ ఎస్ శోభారాణి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డు కులాల, తెగల ప్రజలపై జరుగుతున్న అత్యాచార కేసుల పరిశీలన, నివారణ చర్యలు తూర్పు గోదావరి జిల్లా విజిలైన్సు మరియు మానీటరింగ్ కమిటీ ఏర్పాటుకు సంబందించిన SC/ST కులములకు చెందిన ఐదుగురు అనధికార సభ్యులను మరియు NGO (స్వచంద సేవా సంస్థల) తో అనుబందముగా పని చేయుచున్న SC/ST కాకుండా ఇతర కులముల నుండి ముగ్గురు సభ్యులను జిల్లా విజిలెన్స్ అండ్ పర్యవేక్షణ కమిటీ …

Read More »