అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మరియు రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంయుక్తంగా మీడియాకు వివరించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మాట్లాడుతూ… …
Read More »Daily Archives: May 20, 2025
MDU ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని నిలిపివేత
-నేరుగా చౌక ధర దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ -ఫేజ్-3 లో గ్యాస్ రాయితీ లబ్దిదారులు ఖాతాలో జమ -రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర ఆహార & పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ …
Read More »డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రొప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం కలెక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధ్యక్షతన గర్భస్థ లింగ నిర్ధారణ చట్టంపై డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రొప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యే క్రొత్త స్కానింగ్ సెంటర్స్ మరియు రెన్యువల్ స్కానింగ్ సెంటర్లను తప్పనిసరిగా ప్రోగ్రాం ఆఫీసర్లు సందర్శించి తనిఖీ చేయాలని, చట్టాన్ని ఉల్లoఘించిన …
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ ద్వారా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్, గుంటూరు వారు లక్ష రూపాయల చెక్కును జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి శ్రీమతి ఆర్.గుణ షీలాకు అందజేశారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ వారు సిఎస్ఆర్ నిధులు నుండి గత ఎనిమిది సంవత్సరాలుగా సాయుధ పతాక దినోత్సవ నిధికి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో విరాళాలను అందజేసియున్నారు. ఈ …
Read More »స్కూలులో పరీక్ష, అసెంబ్లీలో ప్రశ్నల్లో ఏది కష్టం?!
-స్కూల్ డేస్ లో నేను లాస్ట్ బెంచ్, అల్లరి బ్యాచ్! -చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా! -ఇష్టమైన కొటేషన్.. డేర్ టు డ్రీమ్… స్ట్రైవ్ టు అచీవ్ -విద్యార్థుల సరదా ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో పదోతరగతి ఉత్తమ విద్యార్థులకు సత్కార కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు సరదా ప్రశ్నలకు మంత్రి లోకేష్ ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. మీకు స్కూలులో పరీక్షలు కష్టంగా ఉండేవా, అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా …
Read More »ఎపిలో విద్యాసంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది!
-ఈనాటి షైనింగ్ స్టార్లే ఎపి విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు -ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం -వచ్చే ఏడాదినుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ -కష్టపడి పనిచేయడంలో చంద్రబాబుగారిని స్పూర్తిగా తీసుకోవాలి -షైనింగ్ స్టార్స్ పేరుతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు మేము చేపట్టిన సంస్కరణల కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో మ్యాజిక్ జరుగుతోంది, దీనిపై దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది, రాబోయే రోజుల్లో ఎపి మోడల్ ఎడ్యుకేషన్ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని రాష్ట్ర …
Read More »సుజనా చౌదరి ను పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ను మాజీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మంగళవారం పరామర్శించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన సుజనా చౌదరి కు వైద్యులు సర్జరీ చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. విషయం తెలుసుకున్న సామినేని ఉదయభాను జనసేన నేతలతో కలిసి హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరామర్శించారు. సుజనా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా …
Read More »సుజనా చౌదరి ను పరామర్శించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న) టీడీపీ సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ లు పరామర్శించారు. లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న) టీడీపీ సీనియర్ నేత యలమంచిలి శ్రీనివాస్ పరామర్శించారు. సుజనా ఆరోగ్యం గురించి అడిగి …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమముగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా “యోగాంధ్ర ప్రదేశ్” ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు గౌతమి ఘాట్ వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం సాయంత్రం యోగాంధ్ర ప్రచార కార్యక్రమం, పర్సెప్షన్ సర్వే పై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, పురపాలక కమిషనర్ల లతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ.. “వన్ నేషన్- వన్ హెల్త్” నినాదంతో …
Read More »ఇంటర్వ్యూ లకు అర్హత కలిగిన, అర్హత పొందని వెబ్ సైట్ లో ప్రదర్శన
– జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ వాత్సల్య, వన్ స్టాప్ సెంటర్ , చిల్డ్రన్ హోమ్ లలో పోస్టుల భర్తీకి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను అనుసరించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులలో అర్హత కలిగిన, అనర్హత కలిగిన అభ్యర్ధుల జాబితా తూర్పు గోదావరి జిల్లా వెబ్సైట్ లో ప్రదర్శించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వారి తరపున మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు …
Read More »
Prajavartha Online Telugu News