– యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన మంత్రి ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది . 2024 ఎన్నికలకు ముందు …
Read More »Daily Archives: May 17, 2025
స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
-అక్టోబర్ 2 నాటికి చెత్త లేని పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ -స్వచ్ఛ ఆంధ్ర తోనే నిజమైన స్వర్ణ ఆంధ్ర సాధ్యం -సీమకు పరిశ్రమలు తెచ్చి పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం -హరిత ఇంధన కేంద్రంగా సీమను తయారుచేస్తాం -రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేశాం… భవిష్యత్తులోనూ ఫ్యాక్షన్ తలెత్తనివ్వం -ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం -సీ.క్యాంపు రైతుబజార్ సందర్శన అనంతరం రైతులు, పారిశుద్ధ్య …
Read More »గడువులోగా గృహనిర్మాణాలను పూర్తి చేయాలి
-రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కోలుసు పార్ధ సారధి ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న గృహాలను వెంటనే పూర్తీ చేయాలని,కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్దేశించిన 3 లక్షల గ్రుహాలనిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కోలుసు.పార్ధసారధి అధికారులను ఆదేసించేరు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒకేసారి 3 లక్షల మందికి గృహనిర్మాణాలు పూర్తీ చేసి లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేసించేరని ఆయన …
Read More »వైద్యసేవలపై రోగుల సంతృప్తి స్థాయిని మరింత మెరుగ్గా పెంచేలా అవసరమైన అన్ని చర్యలు
గుంటూరు, 1నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని వైద్యసేవలపై రోగుల సంతృప్తి స్థాయిని మరింత మెరుగ్గా పెంచేలా అవసరమైన అన్ని చర్యలు పటిష్ట ప్రణాళికం తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృధ్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని నాట్కో సెంటరు సెమినార్ హాలులో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృధ్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జి …
Read More »నిడదవోలుకు సరికొత్త కళ..అందమైన నిడదవోలుకు మంత్రి కందుల దుర్గేష్ చొరవ
-11 నెలల్లో నిడదవోలులో రూ.105.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు -మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి రూ.15.75 కోట్లతో 240 అభివృద్ధి పనులు -జూన్ 1 వ తేదీ నుండి గుడ్ మార్నింగ్ నిడదవోలు కార్యక్రమంతో అపరిష్కృత సమస్యలకు చెక్ -‘నిడదవోలు’ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -నయా నిడదవోలుకు బాటలు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి కందుల దుర్గేష్ -గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పట్టణ సుందరీకరణకు చర్యలు -నిడదవోలు పట్టణంలో 250 సీసీ కెమెరాల ఏర్పాటు …
Read More »జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తు న్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం
-ప్రతినెలా మూడోవ శనివా రం స్వచ్చంధ్ర – స్వర్ణాంధ్ర కా ర్య క్ర మం నిర్వహిస్తున్నాం -మే నెల కాన్సెప్ట్ బీట్ హిట్ నేపథ్యంలో “నీరు – మీరు” కార్యక్రమం -డిఆర్ఓ, టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనం పెంపొం దించే విధంగా చర్యలు తీసు కుంటున్నామని డిఆర్ఓ, టి సీతారామ మూర్తి అన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ప్రతి నెల 3 శనివారం నిర్వహిం …
Read More »కిలోకు రూ.500 ధరకు కోకో గింజల కొనుగోళ్లు
-ఇంకా రైతులు వద్ద ఉన్న వెయ్యి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన -మంత్రి కందుల దుర్గేష్ -క్యాంపు కార్యాలయంలో కోకో రైతులతో జరిగిన సమావేశంలో కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలని ట్రేడర్లకు మంత్రి దుర్గేష్ ఆదేశం -కోకో రైతుల దగ్గర నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచన -కోకో రైతులను ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు కోకో గింజలను కిలోకు రూ.500 …
Read More »వేడి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు:మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -ఎండ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణ గురించి వివరించిన మంత్రి దుర్గేష్ -అధిక ఉష్ణోగ్రతలు నివారించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు -బీట్ ది హీట్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బీట్ ది హీట్ కార్యక్రమం ద్వారా ఉష్ణతాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని …
Read More »ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి: కమిషనర్ కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటి సంరక్షణతో భూగర్భ జలాలు పెరుగుతాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్ధితుల దృష్ట్యా నీటి ప్రాధాన్యతను ప్రతిఒక్కరు గుర్తించాలన్నారు. ఆహార భద్రతకు భరోసా కల్పించడంలో భూగర్భ జలాలది కీలకపాత్ర అని పేర్కొన్నారు. కనుక వర్షపు నీటి సంరక్షణపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైతే వర్షపు నీరు …
Read More »వీర సైనికుడు మురళి నాయక్ వీర మరణం పట్ల ర్యాలీ సందర్భంగా నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నగర ప్రజలు
-వర్షం కురుస్తున్నా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావం తెలియ చేసిన యువత, నగర ప్రజలు, మహిళలు -భారీ జాతీయ జెండాతో ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శన -ర్యాలీ మొత్తం జాతీయ స్ఫూర్తితో మారుమ్రోగిన నినాదాలు ఉత్సాహంగా సాగిన తిరంగ యాత్ర -పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమై.. కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు సాగిన ర్యాలీ -దేశానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల భారతీయులం ఏకమవుతాం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News