Breaking News

Daily Archives: May 17, 2025

మ‌న నుంచే మార్పు మొదల‌వ్వాలి..

– అన్నింటా స్వ‌చ్ఛ‌త మెరుగైన జీవితానికి బాస‌ట‌ – ప్ర‌తి నెలా ప్ర‌త్యేక థీమ్‌తో స్వ‌చ్ఛాంధ్ర‌-స్వర్ణాంధ్ర కార్య‌క్ర‌మం – ఈ నెల బీట్ ది హీట్ ఇతివృత్తంతో కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌ర్యావ‌ర‌ణ హిత క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌మాజంపై బాధ్య‌త‌గా మ‌న నుంచే మార్పు మొద‌ల‌వ్వాల‌ని, మ‌నం వేసే ఒక చిన్న అడుగు, పెద్ద విజ‌యానికి దారితీస్తుంద‌ని, అన్నింటా స్వ‌చ్ఛ‌త మెరుగైన జీవితానికి బాస‌ట‌గా నిలుస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. …

Read More »

కొండపల్లి బొమ్మల ఖ్యాతిని చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌..

-పర్యాటకులకు కనువిందు చేసేలా ఏర్పాట్లు.. -జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ, విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న బావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలో శనివారం జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ పర్యాటక మున్సిపల్‌ శాఖల అధికారులతో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్యాటకంగా జిల్లాను …

Read More »

పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం SASA ‘మే’ మాసముకు సంబంధించి థీమ్ ‘Beat the Heat’ భాగంగా 35వ డివిజన్లో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బలసాని మణమ్మ హాజరైనారు. ర్యాలీలో పాల్గొని డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఎండ తీవ్రత భారీ నుండి ప్రజల తమ ఆరోగ్యాలను రక్షించుకొనుటకు తమ సందేశం ఇచ్చినారు ముఖ్యంగా మధ్యాహ్న సమయం నందు ఎండలో తిరగరాదని వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు పాటించాలని, నగర ప్రజలు తప్పని పరిస్థితుల్లో బయటకు …

Read More »

ఏప్రాణి వేసవి తాపానికి గురి అవ్వకూడదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రాణి వేసవి తాపానికి గురి అవ్వకూడదని తూర్పు నియోజకవర్గం అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కూడా సర్కిల్ 3 స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ అనే అంశంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్కిల్ 3 పరిధిలో గల ఆటోనగర్ లో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్రధాన అంశం బీట్ ది హీట్ …

Read More »

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం కీలకం..

-పచ్చని చెట్లను పెంచుదాం.. ఎండ వేడిమిని అధికమిద్దాం.. -జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర ` స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పచ్చదనానికి ప్రాధాన్యతానిచ్చి చెట్లను పెంచడం ద్వారా ఎండ వేడిమిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ఎన్‌టీఆర్‌ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. స్వర్ణాంధ్ర ` స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ‘‘బీట్‌ ద హీట్‌’’ నినాదంతో సత్యనారాయణపూరం సర్కిల్‌`2 …

Read More »

విఎంసి సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యత… : కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. జాతీయ హైపర్ టెన్షన్ డే సందర్భంగా శనివారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో విఎంసి సిబ్బందికి ఉచితంగా బీపీ (రక్తపోటు) మరియు షుగర్ (రక్తంలో గ్లూకోజ్) పరీక్షలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ, సిబ్బంది ఆరోగ్యం సంస్థ పనితీరును ప్రతిబింబిస్తుందని, సిబ్బంది …

Read More »