రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాల్లో భాగంగా శనివారం సెంట్రల్ జైల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు వినియోగదారుల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శివబాలాజీ, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ పెట్రోలు బంకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ వినియోగదారుడు పెట్రోలు నాణ్యత, పరిమాణం సరిచూసుకోవాలని …
Read More »Daily Archives: May 17, 2025
పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం
-స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కమిషనర్ కేతన్ గార్గ్ -వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు: జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు -పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత: ఎమ్మెల్సీ సోమువీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. 16వ వార్డు ఆవా వాంబే గృహ సముదాయాల వద్ద శనివారం ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’లో భాగంగా చేపట్టిన బీట్ ద హీట్ కార్యక్రమంలో జాయింట్ …
Read More »వేసవి లో తీర్ధ యాత్రలకు ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి లో తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఈ నెల 22వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు మూడు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు ప్యాకేజీ 1: (దివ్య దక్షిణ యాత్ర తో జ్యోతిర్లింగం- SCZBG42) ఈ …
Read More »ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా రేపు నిడదవోలులో తిరంగా ర్యాలీ
-వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ -ఆదివారం సాయంత్రం 4 గం.లకు గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహణ -ప్రతి ఒక్కరూ తిరంగా ర్యాలీలో పాల్గొనాలని, తద్వారా అందరం భారతీయులమేనని నినదిద్దామని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా రేపు నిడదవోలులో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. శనివారం నిడదవోలు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గూడూరులో మెగా జాబ్ మేళా
తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో మరియు డాక్టర్ పాశం సునీల్ కుమార్, శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గం, డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కాలేజ్, LAQSH (లక్ష్) పౌండేషన్ సహాయ సహకారంతో, 20-05-2025 తేదీన అనగా ఈ మంగళవారం, ఉదయం 8 గంటల నుంచి గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల (DRW Degree College, Gudur) నందు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈ మెగా జాబ్ మేళాలో చదువుకుని ఖాళీగా …
Read More »వేసవి లో తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఈ నెల 22వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు మూడు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు. ప్యాకేజీ 1: (దివ్య దక్షిణ యాత్ర తో జ్యోతిర్లింగం- SCZBG42) ఈ యాత్రలో అరుణాచలం / రామేశ్వరం / మధురై / కన్యాకుమారి / త్రివేండ్రం / …
Read More »గ్రామ పంచాయతీ, వార్డు, మండలo, మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి…
-వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి -తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -నియోజకవర్గ ప్రజలలందరూ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుబ్రంగా ఉంచుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు : సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి నెల మూడవ శనివారం జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీ, వార్డు, మండలo, మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ …
Read More »పండు ఈగ నివారణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మిథైల్ యూజీనాల్ కలిగిన లింగాకర్షక బుట్టలను భూమి నుండి5-6అడుగుల ఎత్తులో ఎకరానికి 5-6 అమర్చుకోవాలి. పంటకోత సమయానికి మూడు వారాల ముందు,డెల్టామెత్రిన్-0.5మి. లీ+అజాడిరెక్టిన్ (3000పి.పి.యమ్)-2మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. *లీటర్ నీటికి 100 గ్రా బెల్లం+2మీ.లీ డెల్టామిత్రిన్ కలిపి విషపుఎర తయారీ చేసి పోలంలో అక్కడక్కడ అమర్చాలి. పంట కోత తరువాత కోశస్థ దశను నాశనం చేయటానికి లోతుగా దుక్కి దున్నుకోవాలి. 10 సంవత్సరాలు దాటిన చెట్లకు పిందె దశ నుండి కాయ నాణ్యత …
Read More »అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పట్టిషంగా అమలు చేయాలి…
-ప్రతి ఒక్కరు తమ పరిసరాలను, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి -జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారంను స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా ప్రకటించిందని, అందులో భాగంగా ఈ రోజు మూడో శనివారం పారిశుద్ధ్యం, పరిశుభ్రతను దిశగా.. జిల్లాలో ని అన్ని. ప్రభుత్వ కార్యాలయాలలో స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరి భాగస్వామ్యం కావాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరి ను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి ను శనివారం పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడిన ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాదులోని సుజనా చౌదరి నివాసం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ,యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సుజనా చౌదరి త్వరగా కోలుకొని , తిరిగి ప్రజా సేవకు పునరంకితం కావాలని సీఎం …
Read More »
Prajavartha Online Telugu News