-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చెయ్యాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, పటమట, రాణి గారి తోట, కృష్ణలంక వారధి, ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటమట నిర్మలా కాన్వెంట్ వద్ద తరచుగా వర్షపు నీటి నిలువలు ఏర్పడటం గమనించి వాటిని మళ్లించేందుకు కృష్ణవేణి …
Read More »Daily Archives: May 27, 2025
ఇళ్ల స్థలాలు దక్కేవరకు పేదల పోరాటం ఆగదు!
-జూన్ 2న మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనలు జయప్రదం చేయండి! -ఉపాధి హామీలో సకాలంలోకూలీలకు పని కల్పించకపోతే ఉపాధి భృతి ఇవ్వాలి! -ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేతలు ప్రభుత్వానికి హెచ్చరిక! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు నివాసయోగ్యమైన ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగే …
Read More »
Prajavartha Online Telugu News