Breaking News

Daily Archives: May 12, 2025

నగరంలో రైతు నాయకుల ఆత్మీయ సమ్మేళనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు అతీతంగా కృషిచేస్తున్న రైతు నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సోమవారం గాంధీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌నందు జరిగిన కార్యక్రమంలో రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీప్రసాద్‌ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. భారీ సాగునీటి ప్రాజెక్టులలో గేట్లను నిర్మించటంలోనూ, నిర్వహణలోను ప్రముఖ ఇంజనీరు కన్నయ్య నాయకుడు ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ…1971లో తిరుపతి వెంకటేశ్వరస్వామి యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌పూర్తి చేసి అప్పటి నుంచి వాటర్‌ రీసోర్సెస్‌ అన్ని టైప్స్‌ ఆఫ్‌ గేట్స్‌, ఎక్విప్‌మెంట్‌లో అనుభవం పొంది …

Read More »

ఈ నెల 19 నుంచి పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు

-30 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి -జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మే 19 నుంచి మే 28వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో విద్య, వైద్య, ఏపీఎస్ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, మున్సిపల్, విద్యుత్ తదితర …

Read More »

వేసవి వడగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వేసవి వడగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే మూడవ శనివారం …

Read More »

నిర్ణీత సమయానికి అర్జీలు పరిష్కరించాలి… : జిల్లా రెవెన్యూ అధికారి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ సమావేశపు మందిరంలో కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్ లతో కలసి ప్రజా సమస్యల పరిష్కార …

Read More »

బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలకు పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తా…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలకు పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. సోమవారం గౌతమ బుద్ధ జయంతి సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గం లోని బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలలో రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శయన బుద్ధ ప్రాజెక్టు ప్రాంగణంలో బుద్ధ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బౌద్ధ సాహితీ చారిత్రిక సదస్సులో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ …

Read More »

ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర  అన్నారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0లో భాగంగా సమగ్ర త్రాగునీటి పధకం అమలుకు రూపొందించిన డిపిఆర్ పై సలహాలు, సూచనలు కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రజా ప్రతినిధులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ నిర్వహించిన సమావేశంలో మేయర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో …

Read More »

డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీల్లోని ఫిర్యాదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అన్నారు. సోమవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావులు, విభాగాధిపతులు కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద …

Read More »

మై భారత్ పోర్టల్ లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవటానికి యువతకు అవకాశం… : కిరణ్మయి దేవిరెడ్డి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మై భారత్ పోర్టల్ లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా రిజిస్టర్ చేసుకోవాలని యువతను గుంటూరు జిల్లా నెహ్రు యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ,మై భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యువతను దేశానికీ ఉపయోగపడే విధంగా,ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభ సమయాల్లో కీలక పాత్రలు పోషించడానికి సాధికారత కల్పించే సమిష్టి ప్రయత్నంలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ప్రజా అత్యవసర పరిస్థితులు మరియు ఇతర …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి, ఆర్డిఓ కే.శ్రీనివాస రావు , జెడ్పీ సిఇఓ జ్యోతిబసు ప్రజల నుండి 199 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని …

Read More »

పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల కేంద్రంలోని శ్రీ జనార్ధన స్వామి వారి దేవస్థానం ( చిన్న దేవుని గుడి) సమీపంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ , జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ ఏ. …

Read More »