Breaking News

Daily Archives: May 12, 2025

ఏపీలో బౌద్ధ క్షేత్రాల్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు

-ఏపీలో రెండు బుద్ధిస్ట్ సర్క్యూట్ ల ఏర్పాటుకు కేంద్రం అనుకూలం -ఘంటసాల బుద్ధ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -బుద్ధుని విధానాలు అనుసరణీయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -బుద్ధ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్రస్థాయి కార్యక్రమంగా నిర్వహించడం గొప్ప విషయమని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఘనంగా బౌద్ధ జయంతి వేడుకలు ఘంటసాల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ క్షేత్రాల్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని రాష్ట్ర …

Read More »

క‌ష్ట‌కాలంలో ఉన్న పొగాకు రైతుల్ని బ‌య్య‌ర్లు ఆదుకోవాలి

-లాభ, న‌ష్టాల‌తో సంబంధం లేకుండా పొగాకు కొనుగోళ్లు చేయాలి -ప్ర‌తి కంపెనీ దామాషా ప్ర‌కారం ఆక్ష‌న్ లో గ్రేడ్ 2,3 పొగాకు కొనాలి -ఇంధ‌న‌ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : స‌రైన డిమాండ్ తో పాటు గిట్టుబాటు ధ‌రలు లేక క‌ష్టాల్లో ఉన్న పొగాకు రైతుల్ని బ‌య్య‌ర్లు ఆదుకోవాల‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ సూచించారు. పొగాకు రైతుల స‌మ‌స్య‌ల‌పై ఒంగోలు క‌లెక్ట‌రేట్ లో సోమ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి డోలా బాల వీరాంజ‌నేయ స్వామితో …

Read More »

గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి రెడ్ బుక్ తప్పదు

-విద్యుత్ శాఖ‌ను ఆదాయ వ‌న‌రుగా వాడుకున్న జ‌గ‌న్ సర్కార్ -కూట‌మి ప్ర‌భుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేదు, ఇక‌పై పెంచ‌దు -యాక్సిస్ ఒప్పందంతో పీక్ అవర్స్ లో రూ.4.60 కే యూనిట్ విద్యుత్ -వైసీపీ నేతలు కూట‌మి ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : తప్పు చేసిన వారికి మాత్రమే రెడ్‌ బుక్‌ వర్తిస్తుందని… వారు కచ్చితంగా శిక్షను అనుభవిస్తారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హెచ్చరించారు. ఇది …

Read More »

పారిశ్రామికవేత్తలకు ఈ చట్టం రద్దు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది…

-ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే లక్ష్యంతో ఒక ముఖ్యమైన చర్యగా, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం భూమి మార్పిడి చట్టం-2006ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఏపీ ఛాంబర్స్, ఈ చట్టం రద్దు మార్చి 2025లో ప్రకటించబడింది. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాసింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్చేందుకు సంబంధించిన 2006 నాటి చట్టాన్ని …

Read More »

యువతను పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా యువతను MY భారత్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి చురుకుగా సమీకరిస్తోంది. ఈ దేశవ్యాప్త పిలుపు, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభసమయాల్లో జాతీయ ప్రయోజనంలో కీలక పాత్రలు పోషించడానికి యువ పౌరులను శక్తివంతం చేయడానికి ఒక సమిష్టి ప్రయత్నంలో భాగం. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ప్రజా అత్యవసర పరిస్థితులు మరియు ఇతర ఊహించని పరిస్థితులలో పౌర పరిపాలనను పూర్తి చేయగల సుశిక్షితులైన, …

Read More »

త‌మ ప‌విత్ర విధుల నిర్వ‌హ‌ణ‌పై న‌ర్సులు ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి

-రోగుల‌తో మాన‌వీయ ద్రుక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాలి- మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -చిరు న‌వ్వుతో ఆహ్వానించి రోగుల ముఖాల‌పై చిరున‌వ్వుతో పంపాలి -మొద‌టిసారిగా నైటింగేల్ అవార్డుల ప్ర‌దానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్త‌మ‌మైన న‌ర్సింగ్ వృత్తిని చేప‌ట్టిన న‌ర్సులు త‌మ విధుల నిర్వ‌హ‌ణ తీరుపై ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల‌ని రాష్ట్ర ఆరోగ్య‌,వైద్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ సూచించారు. సోమ‌వారంనాడు విజ‌య‌వాడ‌లోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళా క్షేత్రంలో జ‌రిగిని అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో న‌ర్సింగ్ వృత్తికి సంబంధించిన ప‌లు విష‌యాల‌పై ఆయ‌న ప్ర‌సంగించారు. విశ్వ‌విఖ్యాత …

Read More »

మే 15తో ముగియనున్న డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ

-త్వరతగతిన దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి -పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం మెగా డీఎస్సీ -2025 దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15తో ముగియనుందని, చివరి రోజు వరకూ ఆగకుండా, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల 20న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 3,03,527 మంది అభ్యర్థులు 4,77,879 (వివిధ పోస్టులకు) …

Read More »

ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు రూ. 3.15 లక్షల విరాళం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఆపరేషన్ సింధూర్”లో భాగంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు మద్దతుగా ఇండియన్ ఆర్మీ కి తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరపున భారత సైన్యానికి రూ. 3.15 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్‌ను విరాళంగా హోండా మోటార్స్ పృథ్వీ బిజెపి నేత మరియు టీటీడీ బోర్డు సభ్యులు అయిన భాను ప్రకాష్ రెడ్డి తనయుడు పలువురు ఆటోమొబైల్ డీలర్ లతో కలిసి జిల్లా కలెక్టర్‌ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ కు అందజేశారు. దేశం కోసం …

Read More »

జిల్లాలోని రైతులకు నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేయాలి… : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రైతులకు నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు విద్యుత్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం(RDSS), PM KUSUM ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాబియాన్ పథకంలకు సంబంధించి పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలో 381 యొక్క 11 కె.వి అగ్రికల్చర్ ఫీడర్స్ …

Read More »

మెగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో 15-05-2025 తేదీన అనగా గురువారం, ఉదయం 8 గంటల నుంచి వెంకటగిరి లోని విస్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల(Visvodaya Govt Degree College, Venkatagiri) నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈరోజు *ముఖ్య అతిథులుగా డా.ఎస్.వెంకటేశ్వర్,I.A.S, కలెక్టర్, తిరుపతి జిల్లా వారి చేతుల మీదుగా మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఇందులో భాగంగా డా.ఎస్.వెంకటేశ్వర్,I.A.S, కలెక్టర్, తిరుపతి జిల్లా వారు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని చదువుకుని …

Read More »