తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం తర్వాత ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 770 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 23 జనరల్, 11 ఒకేషనల్ కేంద్రాల్లో మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు జరిగింది. ఈ …
Read More »Daily Archives: May 12, 2025
జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా బ్యానర్ ఆవిష్కరణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పీజీ ఆర్ ఎస్ హాల్ నందు బ్యానర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్యానర్ ఆవిష్కరణ తరువాత కలెక్టర్ గారు మాట్లాడుతూ డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2010 మే 16 నుంచి జాతీయ డెంగ్యూ దినోత్సవంను ప్రారంభించారని వర్షాకాలం ముందు మరియు వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరగడం వల్ల… ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం …
Read More »స్వచ్చంధ సేవా సంస్థలు వివిధ ప్రతులతో ప్రతిపాదనలను అంద చేయాలి…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా నందు ఉన్న స్వచ్చంధ సేవా సంస్థలకు (ప్రతేక్య అవసరాలు గల పిల్లల కోసం నడప బడుచున్న నిర్వాహకులకు) తెలియచేయడం ఏమనగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో ఉన్నటువంటి బాల సదనం, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా ప్రతేక్య అవసరాలు గల బాలికల కోసం మంజూరు చేయటం జరిగినది. కావున ప్రతేక్య అవసరాలు గల పిల్లల ఆలనా పాలనా చేసుకొనుటకు మరియు హోమ్ ను నిర్వహించడానికి అనుభవము మరియు ఆసక్తి గల స్వచ్చంధ సంస్థలు నుండి …
Read More »విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాఫ్ లను మరియు స్మార్ట్ ఫోన్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ బన్సల్ తో కలసి అందజేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తో కలసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ల్యాప్ టాప్ లు మరియు స్మార్ట్ ఫోన్ లను అందజేశారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ నందు విభిన్న ప్రతిభావంతులకు సుమారుగా రూ. 13,92,000/- విలువ గల 24 ల్యాప్ టాఫ్ లు,(ఒక ల్యాప్ టాఫ్ విలువ 42,000), 24 టచ్ …
Read More »యన్ సి సి ATC క్యాంపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యన్ సి సి 8 ఆంధ్రా నావెల్ యూనిట్ విజయవాడ ఆధ్వర్యం లో యన్ సి సి ATC క్యాంపు కమాండెంట్ కెప్టెన్ వైపీపీ ప్రదీప్ ప్రారంభించారు. ఈ క్యాంపులో సర్వీసు సబ్జెక్ట్, కామన్ సబ్జెక్టు ల తో పాటు డ్రిల్, ఫైర్ ఫైటింగ్, హెల్త్ మరియు హైజీన్, విపత్తుల నిర్వహణ, పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్,ఫైరింగ్, స్విమ్మింగ్ షిప్ మోడలింగ్ వంటి తరగతులు నిర్వహించి క్యాడిట్లు కు శిక్షణ ఇస్తామని కెప్టెన్ వైపీపీ ప్రదీప్ తెలిపారు. …
Read More »ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయడంలో గ్రామ స్థాయిలో కార్యచరణ సిద్ధం చెయ్యాలి
-జిల్లాకి నిర్దేశించిన 1.10 లక్షల సీసీ ఆర్సీ కార్డులు జారీ చెయ్యాలి -ఈ క్రాప్, అడంగల్ ను అనుసరించి లక్ష్యాలను సాధించాలి -ఉపాధి హామీ పని దినాలు లక్ష్యాలను సాధించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి -వాతావరణ హెచ్చరికలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలీ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వంత ఇంటి కల సాకారం చేసే లక్ష్యంతో అదనపు ఆర్ధిక సహాయం విడుదల చెయడం జరిగిందని, ఆయా గృహ నిర్మాణ పనులు పూర్తి చెయ్యడం …
Read More »రాజమండ్రి డివిజన్ పరిధిలో స్టాక్ యార్డు లలో 1,08,313 ఎమ్ టి ల ఇసుక
-ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం దృష్ట్యా నిర్మాణ పనులకు సంబంధించి ఇసుక ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు, అందులో భాగంగా ఇప్పటి వరకు 1 లక్ష 8 వేల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందనీ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలియ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ఇసుక యార్డు లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ …
Read More »ప్రజల దీర్ఘకాలిక సమస్యల ను సత్వరమే పరిష్కరించే వి ధంగా చర్యలు తీసుకుంటాం…
-ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు, రాజమహేంద్రవరం : ప్రజల దీర్ఘకాలిక సమస్యల ను సత్వరమే పరిష్కరించే విధం గా చర్యలు తీసుకుంటామని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కా ర్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదికలో వచ్చిన అర్జీలను ఆర్డీవో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ మీకోసం పిజి ఆర్ఎస్ ద్వారా సోమవారం 9 అర్జీలు వచ్చా యని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వ డం …
Read More »ప్రతి అర్జీ ప్రధానమైనదే: కమిషనర్ కేతన్ గార్గ్
-ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 29 అర్జీలు స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీ ప్రధానమైనదేనని.. వాటిని తక్షణం పరిష్కరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా.. మొత్తం 29 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకి సంబంధించి 4 అర్జీలు రాగా పారిశుద్ధ్యానికి సంబంధించి 1, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి …
Read More »కలెక్టరేట్ లో 159 అర్జీల స్వీకరణ
-రెవెన్యూ 75 , పంచాయతీ రాజ్ 25 , పోలీస్ 14 , ఇతర శాఖలు 45 -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించే క్రమంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) లోఅధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం తో పాటు సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులకు జూమ్ …
Read More »
Prajavartha Online Telugu News