Breaking News

Daily Archives: May 16, 2025

జిల్లాలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు పక్కాగా నిర్వహణ:

-వేసవి ఎండల రీత్యా జిల్లాలో అన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు, చలువ పందిళ్ళు , షేడ్ నెట్ ఏర్పాటు ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలని, వేసవి ఎండల రీత్యా జిల్లాలో అన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు, చలువ పందిళ్ళు , షేడ్ నెట్ ఏర్పాటు ఉండాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర …

Read More »

మామిడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

-గిట్టుబాటు ధర నిర్ణయం పై రైతు సంఘ నాయకులు, వ్యాపారస్తులు, ఫ్యాక్టరీ యజమానులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, తగిన గిట్టు బాటు ధరలు కల్పించేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ మిని సమావేశపు హాలు నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మామిడి ఫ్యాక్టరీ యాజమానులు, రైతు సంఘ నాయకులు, వ్యాపారస్తులుతో …

Read More »

జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా డెంగ్యూ పై ప్రతిజ్ఞ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి Dr బాలకృష్ణ నాయక్ జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ SV మెడికల్ కాలేజీ నుండి స్విమ్స్ సర్కిల్ వరకు జరిగింది.అనంతరం డెంగ్యూ పై ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 59 డెంగ్యూ కేసులు జిల్లాలో నమోదు అయ్యాయి అన్నారు. డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారి …

Read More »

పేదింటి పెళ్ళికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం

-వంద కేజీల బియ్యం అందించిన ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు ఆపత్కాలంలో నేనున్నానంటూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుంచి తనదైన శైలిలో నియోజవర్గ ప్రజల కోసం విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు.బీజేపీ కార్యకర్త సయ్యద్ రజాక్ అలీ కుటుంబానికి శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో వంద కేజీల బియ్యం …

Read More »

సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కేంద్రాలను సిద్ధంగా ఉంచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి, ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. ఈనెల 19 నుండి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహణ.. జిల్లాలో పదవతరగతి, ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలలో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ …

Read More »

పదో తరగతి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 2025లో నిర్వహించిన SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు 23.04.2025న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం, రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ దరఖాస్తులు పాఠశాలల లాగిన్‌లో 24.04.2025 నుండి 01.05.2025 వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. దీనికి సంబంధించి 66,421 జవాబు పత్రాలు రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ కోసం విద్యార్థులచే దరఖాస్తు చేశారు. 66,421 జవాబు పత్రాలలో, మొత్తం 47,484 జవాబు పత్రాల ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు …

Read More »

ప్రభుత్వం ఇచ్చే కుల ధృవీకరణ పత్రాల్లో మరియు గ్రామ సచివాలయ ఎంట్రీల్లో ‘‘ఓసీ వైశ్య’’ ని ఆర్యవైశ్య గా మార్చండి

– ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ వినతి – సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నమెంటు వారు విధి, విదానాల ప్రకారం రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన సర్వేలు / కుల గణనలను బట్టి ఉన్న ఆర్య వైశ్యులను వైశ్య/శెట్టి / గుప్త / కోమటి / లాగా వివిధ వర్గాల వారుగా విభజించి చూపడం వలన రాష్ట్రంలో గవర్నమెంటు వారు నిర్వహించే అన్ లైన్ వెబ్ సైట్ లలో, యాప్ …

Read More »

యువత క్రీడాల్లో రాణించాలి క్రీడాస్పూర్తితో లక్ష్యాలు చేరుకోవాలి…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : యువత క్రీడాల్లో రాణించాలి క్రీడాస్పూర్తితో లక్ష్యాలు చేరుకోవాలని భారతీయ జనతా మాజ్దూర్ సెల్ (BJMC )ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పట్నం కు చెందిన షేక్ కాలేషా మస్తాన్ ఇంటర్నేషనల్ ఇండో నేపాల్ కప్ 2025 క్రికెట్ అండర్ 23 నేపాల్ లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ కు ఇండియా నుంచి ఆడేందుకు ఎంపికైన సందర్బంగా ఈ రోజు ఒంగోలు సిటీ లోని హోటల్ సర్వర్ లో షేక్ …

Read More »

ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర విజయవంతంగా చెయ్యాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారు “ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ” లో పాల్గొంటున్న సందర్భంగా, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం రాత్రి, శుక్రవారం ఉదయం ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ను పరిశీలించారు. కార్యక్రమం నిర్వాణ బాధ్యతలను అధికారులకు ఆదేశిస్తూ, నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని ప్రజలకు త్రాగునీటి, మజ్జిగ సౌకర్యాలను …

Read More »

వర్షపు నీటి నిలవలు రోడ్ల పైన ఉండకుండా చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటి  నిలువలు రోడ్లపై ఉండరాదని  విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా  బెంజ్ సర్కిల్ లయోలా కాలేజ్ పినమినేని పోలిక లేని మున్సిపల్ స్టేడియం మొగల్రాజపురం ధర్నా చౌక్ గాంధీనగర్   ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్ల పైన ఎటు పరిస్థితిలో ఉండరాదని దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వర్షపు …

Read More »