విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర గారి అధ్యక్షతన నూతన భవనంలోని మీటింగ్ హాల్లో రెవెన్యూ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన ఆధ్వర్యంలో వార్డ్ అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమీక్షలో నగరంలోని పన్ను వసూళ్ల స్థితి, వసూలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, తదితర అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పన్నులు నగర అభివృద్ధికి మూలస్తంభాలని, ప్రజల నుండి రావాల్సిన …
Read More »Daily Archives: May 13, 2025
ఖేలో ఇండియా 2025 యూత్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు తృతీయ స్థానం
-స్విమ్మర్ లను అభినందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖేలో ఇండియా 2025 యూత్ గేమ్స్ అండర్-18 కేటగిరీలో ఆల్ ఇండియా ఛాంపియన్షిప్లో 64 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తృతీయ స్థానంలో నిలిచింది. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన అండర్-18 స్విమ్మర్లు తీర్థు సామదేవ్, దేవ గణేష్, యజ్ఞ సాయి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్రును కలిశారు. కమిషనర్ స్విమ్మర్లను అభినందిస్తూ, వారు రాష్ట్రానికి గర్వకారణమని ప్రశంసించారు. ఈ సందర్భంగా …
Read More »డ్రైన్లో త్రాగునీటి పైప్లైన్లు ఉండరాదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు త్రాగునీటి సరఫరా చేసే విషయంలో అశ్రద్ధ వహించరాదని, ప్రత్యేకంగా డ్రైన్లలో త్రాగునీటి పైప్లైన్లు ఉండరాదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 30 డివిజన్ దేవీనగర్, జివిఆర్ నగర్ పరిసర ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైన్లో త్రాగునీటి పైప్లైన్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పైప్లైన్లు విడిగా …
Read More »జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంపు కు కృషి చేస్తా
-ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తానని సి. రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమితులైన ఆలపాటి సురేష్ చెప్పారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే.మంగళవారం ఉదయం ఆయన గాంధీనగర్లోని ప్రెస్క్లబ్ని సందర్శించిన నేపధ్యంలో ఎపియూడబ్ల్యూజె, ప్రెస్క్లబ్, సామ్నా నాయకులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన జర్నలిస్టుల ఇష్టాగోష్టిలో ఆలపాటి సురేష్ మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News