మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాలో శిక్షణ పొంది గ్రామ స్థాయిలో ట్రైనర్లను తయారు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు యోగా మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో న్యూఢిల్లీ ఆయుష్షు శాఖ వారి ఆధ్వర్యంలో వర్చువల్ గా యోగ మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణలో వివిధ శాఖల ఉద్యోగులు యోగ శిక్షణ కలిగి నమోదుకాబడిన 100 మంది యోగా మాస్టర్ …
Read More »Daily Archives: May 24, 2025
ప్రైవేటు గైనకాలజిస్ట్ వైద్యుల అవగాహన సదస్సు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ అధిక రక్తపోటు నియంత్రణ మాసోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రైవేటు గైనకాలజిస్ట్ వైద్యుల అవగాహన సదస్సు లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యస్ శర్మిష్ఠ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాట్లాడుతూ ప్రజల్లో రక్తపోటు నియంత్రణ మీద అవగాహన మరింత రావాల్సిన అవసరం ఉందని,ఆహారంలో అధిక ఉప్పు, నూనెలు , చెక్కెర నియంత్రణ వల్ల అధిక రక్తపోటు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను …
Read More »ఈనెల 28న గన్నవరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా…
-జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలి.. -జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.28.05.2025 బుధవారం నాడు ఉదయం 09:00 గంటలకు గన్నవరం లోని “ప్రభుత్వ పాలిటెక్నిక్ ళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ తెలియజేసారు.* ఈ జాబ్ మేళాలో, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జాస్పర్ ఇండస్ట్రీస్ …
Read More »ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి రక్తదానం చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి రక్తదానం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నగరంలోని పరాసుపేట సువర్ణ కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ( ఐ ఆర్ సి ఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని డిఆర్ఓ ప్రారంభించి రక్తదానం చేశారు. అనంతరం డిఆర్ఓ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రక్తదానం చేయడం ఒక సామాజిక బాధ్యత అని ప్రజలందరూ ఆ దిశగా రక్తదానం చేయుటకు ముందుకు …
Read More »పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది…
పర్చూరు, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు రైతులకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోందని, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. పొగాకు రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడే వారిని ఆదుకోవాలని అన్నారు. కంపెనీల ప్రోత్సాహంతోనే బ్లాక్ బర్లీ పొగాకును రైతులు సాగు చేశారని, చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు. ఆత్మహత్యలు అనే మాట వినపడరాదు, అలాంటి ఆలోచన రైతుల్లోకి రాకూడదన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వం నిలిచిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల నిర్ణయంపై ఆరా తీస్తున్నామని వెల్లడి -హోం శాఖ సెక్రటరీతో విచారణ చేపట్టాలని నిర్ణయించామన్న మంత్రి దుర్గేష్ -విచారణ అనంతరం వచ్చే వివరాలపై చర్చించి సినీ పరిశ్రమకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్న మంత్రి దుర్గేష్ -సినీ రంగ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉందని స్పష్టం -హరిహరవీరమల్లు సినిమా విడుదలకు ముందు ఈ తరహా వ్యవహారం దేనికి సంకేతమని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్ …
Read More »యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్రువపత్రాల జారీ
-www.yogandhra.ap.in లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా కార్యక్రమం పేర్లు నమోదు కు అవకాశం -ఉత్తమ యోగా ప్రదర్శన సాధించిన వారు రాష్ట్ర స్థాయి కి ఎంపిక -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమం లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యం తో వివిధ స్థాయి లలో పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. యోగాంధ్ర ప్రదేశ్ కార్యక్రమం లో రెండవదయిన “అమలు దశలో” …
Read More »ఆర్ అండ్ బి యార్డు దుర్వాసన సమస్య కు శాశ్వత పరిష్కారం
-రూ.5.72కోట్లతో లెగసీ వేస్టు మేనేజ్మెంటు ప్లాంట్ కు శ్రీకారం -రాష్ట్రం, కేంద్రం, నగరపాలక సంస్థ సహకారంతో ఏర్పాటు -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రిలోని ఆర్ అండ్ బి కంపోస్టు యార్డు సమీపంలోని ప్రజలు దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. రూ.5.72 కోట్లతో పేపర్ మిల్లు ఎదురు రోడ్డులోని డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన లెగసీ వ్యర్ధాల నిర్వహణ (వేస్టు మేనేజ్మెంటు) ప్లాంట్ ను …
Read More »సిఐఐ ప్రాజెక్ట్ “అభివృద్ధి పధంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నూతన ప్రయాణాన్ని” కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తో కలసి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రితో జరిగిన సంభాషణకు ప్రతినిధులను CII తిరుపతి చైర్మన్ ఓ. జగన్నాథ్ అనిరుధ్ స్వాగతించారు. CII ఎంటర్ప్రెన్యూర్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ప్రారంభం CII నుండి ఒక దార్శనిక ముందడుగు అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని MSME, SERP, NRI సాధికారత & సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, cii ప్రాజెక్టు “అభివృద్ది పధంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ను ప్రారంభించారు. ఆయన CII ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకుల అభివృద్ధి వేదిక & CII తిరుపతి వ్యవస్థాపకుల అభివృద్ధి …
Read More »ఈ నెల 26 వ తేది నుండి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటవరకు పిజి ఆర్ ఎస్
-ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో జరుగుచున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఇక నుండి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 26 వ …
Read More »
Prajavartha Online Telugu News