Breaking News

Daily Archives: May 9, 2025

దాయాదుల దాడులను సహించేది లేదు

-జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం శాంతియుత దేశమని, అలా అని పాక్ చేసే దాడులను సహించేది లేదని, పాకిస్తాన్ దాడుల నియంత్రణ కోసమే ఎదురు దాడికి దిగడం జరిగిందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సనల్ గద్దె అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బెంజ్ సర్కిల్ రిలీయన్స్ ట్రెండ్స్ మార్ట్ వద్ద నుంచి లారీ ఓనర్స్ అసోసియేషన్, లయోలా వాకార్స్, అమరావతి రన్నర్స్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించి శాంతి ర్యాలీలో …

Read More »

ఉద్యోగుల సమస్యల పట్ల అవగాహన కలిగిన నేత విద్యాసాగర్‌

-పోరాట పటిమ గల నాయకుడు విద్యాసాగర్‌ ను రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నుకుందాం. -ఎన్టీఆర్‌ జిల్లా ఎన్జీజీవో కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో సేవలందింస్తూ పోరాటపటిమ గల నాయుకుడిగా గుర్తింపు పొందిన ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్‌ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపర్తి విద్యాసాగర్‌ రాష్ట్ర అధ్యక్షులుగా అభ్యర్థిత్వానికి ఎన్టీఆర్‌ జిల్లా పూర్తి మద్దతు తెలుస్తుందని జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానం చేసిందని ఎన్జీజీవో …

Read More »

కోర్ట్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20 నాటికి విభాగాల వారీగా వివిధ రకాల కోర్ట్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  విభాగాదిపతులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్  తమ చాంబర్ లో కోర్ట్ కేసుల పురోగతి, పెండింగ్ అంశాలపై విభాగాధిపతులు, సూపరిండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  తొలుత విభాగాల వారీగా ఉన్న కేసులు, తీర్పు వచ్చిన కేసులు, పెండింగ్ ఉన్నవి వివరాలు తీసుకొని, మాట్లాడుతూ వివిధ అంశాలపై ఆయా సంస్థలు, …

Read More »

క్యూఆర్ కోడ్ లపై అవగాహన కల్గించాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ లపై అవగాహన కల్గించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్  శుక్రవారం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో అందించే ఆహారంపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేలా క్యూఆర్ కోడ్ లను ప్రభుత్వం …

Read More »

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల కార్యాలయాన్ని సందర్శన

నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీ ఎస్సీ ద్వారా తూర్పు గోదావరి జిల్లా ప్రజా సంబంధాల అధికారిగా నియమితులైన వై.బాలకృష్ణ శుక్రవారం స్థానిక మంత్రి శిబిరంలోని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల కార్యాలయాన్ని సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారి గా ఏపీపి ఎస్సీ ద్వారా నియామకం పొందిన వై. బాలకృష్ణ శుక్రవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. …

Read More »

శనివారం చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం లాంచింగ్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : “ఆహర నిస్సహయత నివారణ (Zero Hunger) & సరైన ఆరోగ్యం కోసం (Good Health – Well – Being)” తూర్పు గోదావరి జిల్లా “చిన్నారి ఆరోగ్యం ” కార్యక్రమానికి మే 10 శనివారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రము లో శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజా ప్రతినిధులు సమక్షంలో ఈ …

Read More »

నిడదవోలు మెగా జాబ్ మేళాలో 1038 మంది యువతకి ఉద్యోగాల కల్పన

-మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ -2386 మంది యువత రిజిస్ట్రేషన్ లు చేసుకోగా 1038 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడి -ఉద్యోగానికి ఎంపిక కానివారు నిరాశ చెందొద్దని సూచన -త్వరలో మరిన్ని జాబ్ మేళాల నిర్వహిస్తామని హామీ -ప్రతి యువతకు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా -ఉద్యోగానికి ఎంపికైన యువతను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు మెగా జాబ్ …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మానవ అక్రమ రవాణా, తప్పిపోయిన మరియు ఆచూకీ తెలియని పిల్లల కేసులు, మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మొదలగు అంశాల పై సంబంధిత అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు ముఖ్య కారణాల గురించి వివరించారు. వివిధ సామాజిక మాధ్యమాలలో …

Read More »

నిడదవోలు మెగా జాబ్ మేళాలో 2000కు పైగా ఉద్యోగాల కల్పన

-త్వరలో మరిన్ని జాబ్ మేళాల నిర్వహణ -ప్రతి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ యువతకు భరోసానిచ్చారు. శుక్రవారం నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా జాబ్ మేళా కు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం …

Read More »

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి

– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు ఆర్థిక సాధికార‌త దిశ‌గా అడుగేయాలి – ఇప్ప‌టికే విజ‌య ప‌థంలో ప‌య‌నిస్తున్న వారిని ఆద‌ర్శంగా తీసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు ఆర్థిక సాధికార‌త దిశ‌గా అడుగులేస్తూ పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. శుక్ర‌వారం ఎన్‌టీఆర్ జిల్లా డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వ‌ర్యంలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల …

Read More »